లేటెస్ట్
కోవిడ్ సన్నద్ధతపై దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్
కరోనా వైరస్ మరోసారి విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర, రాప్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. మహమ్మారి కట్టడి చర్యలు తీసుకుంటున్నాయి. ఎలాంటి పరిస్థిత
Read Moreకేసీఆర్ చేసిన అభివృద్ధితోనే భూముల రేట్లు పెరిగినై : హరీష్ రావు
సంగారెడ్డి : సంగమేశ్వర, బసవేశ్వర సాగునీరు ప్రాజెక్టులను త్వరలోనే ప్రారంభించి.. గోదావరి జలాలను జహీరాబాద్ కు తీసుకొస్తామని వైద్యారోగ్యశాఖ మంత్రి హర
Read Moreఎయిర్పోర్టుల్లో చెకిన్ కష్టాలు తగ్గించే కొత్త టెక్నాలజీ
విమానాశ్రయాల్లో భద్రత ఎంత కట్టుదిట్టంగా ఉంటుందో అందరికీ తెలుసు. ఏ చిన్న వస్తువునైనా చెక్ చేస్తారు. స్కాన్ చేసి బ్యాగ్ లో అన్ని వస్తువులు పక్కాగా ఉంటేన
Read Moreఎన్కౌంటర్లను నిరసిస్తూ మావోయిస్టు సంఘాల బంద్
ములుగు జిల్లా: చత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని బీజాపూర్, గడ్చిరోలి సమీపంలో జరిగిన ఎన్కౌంటర్లకి నిరసనగా మావోయిస్ట్ పార్టీలు తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చా
Read Moreసెస్ ఛైర్మన్ గా చిక్కాల రామారావు ఏకగ్రీవం
సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం (సెస్) ఛైర్మన్గా చిక్కాల రామారావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ పదవికి సింగిల్ నామినేషన్ దాఖలుకావడంతో ఆయన ఎన్నిక ఏకగ
Read Moreజపాన్లో మంచు తుఫాన్ బీభత్సం..
జపాన్లో మంచు తుఫాన్ బీభత్సం కొనసాగుతోంది. సాధారణం కన్నా మూడు రెట్లు ఎక్కువగా మంచు పడటంతో జనజీవనం స్తంభించింది. మంచు కారణంగా జరిగిన ప్ర
Read Moreకేశవ్ మెమోరియల్ విద్యాసంస్థను సందర్శించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
హైదరాబాద్లో పర్యటిస్తున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నారాయణగూడలోని కేశవ్ మెమోరియల్ విద్యాసంస్థను సందర్శించారు. గవర్నర్ తమిళిసై, కేంద్రమంత్రి కిషన్ రెడ
Read Moreపాక్ బోటులో రూ. 300 కోట్ల విలువైన డ్రగ్స్
గుజరాత్ తీరంలో ఇండియన్ కోస్టు గార్డు పోలీసులు ..పాకిస్తాన్ బోటును పట్టుకున్నారు. ద్వారక దగ్గర పాక్ బోటు అక్రమంగా భారత జలాల్లోకి ప్రవ
Read Moreకూకట్పల్లి వై జంక్షన్ వద్ద భారీ ట్రాఫిక్ జామ్
హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలోని ప్రధాన కూడళ్లలో ఒకటైన కూకట్ పల్లి వై జంక్షన్ దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కూకట్ పల్లి నుంచి ఎర్రగడ్డ &nbs
Read Moreరెండో రోజు నందకుమార్ను ప్రశ్నించనున్న ఈడీ
హైదరాబాద్ : ఫాంహౌస్ కేసులో నిందితుడిగా ఉన్న నందకుమార్ను ఈడీ అధికారులు రెండో రోజు ప్రశ్నించనున్నారు. కేసుకు సంబంధించి నందకుమార్ స్టేట్
Read Moreవందవ టెస్టులో వార్నర్ చారిత్రాత్మక ఇన్నింగ్స్
తన వందో టెస్టును ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ మరింత స్పెషల్గా సెలబ్రేట్ చేసుకున్నాడు. వందో టెస్టులో వార్నర్ చారిత్రాత్మక ఇన్నింగ్స్ ఆడాడు. సౌతాఫ్రికాత
Read Moreమధ్యప్రదేశ్ మంత్రికి కొత్త చెప్పులు ఇచ్చిన కేంద్రమంత్రి
మధ్యప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి ప్రద్యుమన్ సింగ్ తోమర్ గ్వాలియర్లో అధ్వాన్నంగా రోడ్లను బాగుచేయాలంటూ వినూత్ననంగా నిరసన తెలిపారు. గత 56 రోజులుగా ఆ
Read Moreశంషాబాద్లో దట్టంగా కమ్మేసిన పొగమంచు
హైదరాబాద్లోని పలు ప్రాంతాలను పొగమంచు కమ్మేసింది. శంషాబాద్ విమనాశ్రయాన్ని పొగమంచు కమ్ముకుంది. ఔటర్ రింగ్ రోడ్డు, శంషాబాద్ ఎయిర్ పోర్టు రహదారులు పూర్తి
Read More













