లేటెస్ట్
సిరిసిల్ల ‘సెస్’ కొత్త డైరెక్టర్లు వీరే
రాజన్న సిరిసిల్ల జిల్లా : సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం (సెస్) డైరెక్టర్ల ఎన్నిక పూర్తయింది. కొత్తగా ఎన్నికైన 15 మంది డైరెక్టర్ల వివ
Read Moreఆ విషయం అర్థం కావడానికి నాకు 13 ఏళ్లు పట్టింది: అశ్విన్
రవిచంద్ర అశ్విన్ ఇటీవల బంగ్లాదేశ్ తో జరిగిన టెస్టు సిరీస్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా సెకండ్ టెస్టులో 4 వికెట్లు, 42 పరుగులు చేసి జట్టును
Read Moreమంత్రి నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డిలతో రేవంత్ ముచ్చట్లు
రాజ్ భవన్ లో జరుగుతున్న ఎట్ హోం కార్యక్రమంలో ఆసక్తికర సన్నివేశం జరిగింది. బీఆర్ఎస్ మంత్రులు నిరంజన్ రెడ్డి,ప్రశాంత్ రెడ్డిలను టీపీసీసీ చీఫ్ &nbs
Read Moreరాజ్భవన్ లో ఎట్ హోం.. హాజరైన ప్రముఖులు
హైదరాబాద్: రాజ్ భవన్ ఎట్ హోం విందుకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరయ్యారు. తొలిసారిగా రాష్ట్ర పర్యటనకు వచ్చిన రాష్ట్రపతికి గవర్నర్ తమిళి సై
Read Moreఫాంహౌస్ కేసు సీబీఐకి..ఏం జరగబోతోందంటే?:లక్ష్మీనారాయణ
ఫాంహౌస్ కేసులో కేసీఆర్ సర్కారుకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసుకు సీబీఐకు అప్పగిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈనేపథ్యంలో
Read Moreఒక వేదికపై కేసీఆర్, బండి సంజయ్, కోమటిరెడ్డి
హకీంపేట్ ఎయిర్ పోర్టులో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు స్వాగతం పలికే కార్యక్రమంలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఎప్పుడూ ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకు
Read Moreతన భూమిని లాక్కుంటున్నారని యువకుడి అఘాయిత్యం
సంగారెడ్డి జిల్లా: హత్నూర మండలం బోర్పట్లలో విషాదం చోటుచేసుకుంది. తన భూమిని లాక్కుంటున్నారని మనస్థాపంతో నందిశ్వర్ అనే యువకుడు ఆత్యహత్య చేసుకున్నాడ
Read Moreకేసీఆర్ కు ఆడియో,వీడియోలు నేనే ఇచ్చిన: రోహిత్ రెడ్డి
ఫాంహౌస్ కేసులో తాము అనుకున్నదే జరుగుతోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అన్నారు. సీబీఐ, ఈడీ, ఐటీలను వాడుతారని ముందే తెలుసని అన్నారు. న్యాయవ్
Read Moreసెస్ ఎన్నికల కౌంటింగ్ పూర్తి
రాజన్న సిరిసిల్ల జిల్లా : సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం (సెస్) డైరెక్టర్ల ఎన్నిక పూర్తయింది. కొత్తగా ఎన్నికైన 15 మంది డైరెక్టర్ల వివరాలతో
Read Moreసిరిసిల్ల ‘సెస్’ కథేమిటంటే..
సిరిసిల్ల ‘సెస్’ ఎన్నికల కౌంటింగ్ ఉత్కంఠ రేపుతోంది. వివిధ రాజకీయ పార్టీలు బలపర్చిన అభ్యర్థులు హోరాహోరీగా తలపడుతున్నారు. ఇవాళ మీడియాల
Read Moreఫాంహౌౌస్ కేసు : తీర్పు వెంటనే అమలుచేయొద్దని హైకోర్టుకు ప్రభుత్వం విజ్ఞప్తి
ఫాం హౌస్ కేసు తీర్పుపై కేసీఆర్ సర్కారు అప్రమత్తమైంది. తీర్పును వెంటనే అమలు చేయొద్దంటూ హైకోర్టును ఆశ్రయించింది. కేసుకు సంబంధించి తీర్పు
Read Moreవివేక్ వెంకటస్వామి సమక్షంలో బీజేపీలోకి చేరిన BRS, కాంగ్రెస్ కార్యకర్తలు
తెలంగాణ బీజేపీలోకి వలసలు జోరందుకుంటున్నాయి. కేంద్ర ప్రభుత్వ పథకాలు, ప్రధాని నరేంద్ర మోడీ సంక్షేమ పాలనకు ఆకర్షితులై కమలం కండువా కప్పుకునేందుకు పలు పార్
Read Moreసెస్ ఎన్నికల ఫలితాలు తారుమారు చేస్తున్రు : బండి సంజయ్
సెస్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ఎన్నికల ఫలితాల్లో అధికారపార్టీ అ
Read More












