లేటెస్ట్
బొకే, శాలువాలు వద్దు.. బ్యాగులు,పెన్నులు పట్కరండ్రి : సబిత
నూతన సంవత్సర వేడుకల సందర్భంగా తనను కలవడానికి వచ్చేవారు బొకేలు, శాలువాలను తీసుకురావొద్దని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విజ్ఞప్తి &nb
Read Moreకేసీఆర్ ఆరు నెలల్లో ప్రభుత్వాన్ని రద్దు చేస్తడు : బొడిగె శోభ
ప్రజల సొమ్ము దోచుకుని ఢిల్లీ లిక్కర్ స్కామ్లో పెట్టిన కవితను అరెస్టు చేయాలని మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ డిమాండ్ చేశారు. రాక్షసుల్లాంటి కేసీఆర్ ఫ్యామిల
Read Moreఉద్దవ్ థాక్రే వ్యాఖ్యలకు దేవేంద్ర ఫడ్నవీస్ కౌంటర్
సరిహద్దు వివాదంపై కర్ణాటక సీఎం అగ్రెసివ్ గా ముందుకు వెళ్తుంటే.. మహారాష్ట్ర సీఎం షిండే మాత్రం మౌనంగా ఉన్నారని మాజీ సీఎం ఉద్దవ్ థాక్రే విమర్శించారు. సుప
Read Moreజాతీయ బాక్సింగ్ చాంపీయన్ షిప్ కైవసం చేసుకున్న తెలంగాణ అమ్మాయి
జాతీయ మహిళల బాక్సింగ్ చాంపియన్ షిప్లో తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ గోల్డ్ మెడల్ గెలిచింది. మధ్య ప్రదేశ్ రాజధాని భోపాల్ వేదికగా జరి
Read Moreసింగరేణి బొగ్గు బావులు చూడలనుకునేవారికి గుడ్ న్యూస్
తెలంగాణకు ప్రకృతి ప్రసాదించిన నల్ల బంగారు గని సింగరేణి. రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో సింగరేణి గనులు విస్తరించి ఉన్నాయి.ఈ ఆరు జిల్లాల్లో 29 భూగర్భ
Read Moreఎయిమ్స్లో చేరిన నిర్మలా సీతారామన్
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అస్వస్థతకు గురయ్యారు. ఆమెను చికిత్స నిమిత్తం ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలోని ఓ ప్రైవేటు వ
Read Moreపోలీసుల ఎదుట లొంగిపోయిన మల్లేశం హత్య కేసు నిందితులు
సిద్దిపేట : చేర్యాల జెడ్పీటీసీ మల్లేశం హత్య కేసులో నిందితులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. చేర్యాల మండలం గుర్జకుంట ఉప సర్పంచ్ నంగి సత్యనారాయణ, నవీన్
Read Moreతెలంగాణ సెంటిమెంట్ను కేసీఆర్ చంపేసిండు : జగ్గారెడ్డి
బీఆర్ఎస్ తో తెలంగాణ సెంటిమెంట్ ను కేసీఆర్ చంపేశారని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ కార్యాలయాలు ఎక్కడైన పెట్టుకోవచ్చు అన్నారు. బీ
Read Moreరోడ్డుపై చికెన్ బిర్యానీతో ధర్నా
ఆదిలాబాద్ జిల్లా బేలా అంబేద్కర్ చౌక్లో విద్యార్థులు ధర్నా చేపట్టారు. హాస్టల్లో పెట్టే నాసిరకం భోజనం తినలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అర
Read Moreకేసీఆర్ 5 లక్షల కోట్ల అప్పులు తెచ్చి ఏం చేసిండు : ఎంపీ లక్ష్మణ్
రాజ్యసభలో తెలంగాణ, అటు ఆంధ్ర గొంతుగా మారడం అదృష్టంగా భావిస్తున్నానని ఎంపీ లక్ష్మణ్ అన్నారు. రాజ్యసభ సభ్యునిగా కొత్త అనుభూతి కలిగిందన్నారు. ప్రతిపక్షాల
Read Moreమిల్లెట్స్తో బిర్యానీ చేస్తున్న పోలీస్
ఏ పోలీస్ అయినా పౌరుల భద్రత, రక్షణను బాధ్యతగా తీసుకోవడం కామన్. అయితే, కరీంనగర్ డీసీపీ ఎస్. శ్రీనివాస్ మాత్రం ప్రజల భద్రతే కాదు, వాళ్ళ ఆరోగ్యం కూడా తన బ
Read Moreదేశంలో పెరుగుతున్న కరోనా కేసులు
దేశంలో కరోనా విజృంభిస్తోంది. రోజు రోజుకు కేసుల సంఖ్య స్వల్పంగా పెరుగుతోంది. దేశంలో గత 24 గంటల్లో 196 కొత్త కేసులు బయటపడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ
Read Moreమరోసారి నేరడిగొండ కేజీబీవీలో ఫుడ్ పాయిజన్..అస్వస్థతకు గురైన విద్యార్థులు
ఆదిలాబాద్ జిల్లా : ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ) పాఠశాలలో విద్యార్థులకు మరోసారి ఫుడ్ పాయిజన్ అయ్యింది. పలువుర
Read More













