లేటెస్ట్
కేసీఆర్ కు ఎదురుదెబ్బ.. ఫాంహౌస్ కేసు సీబీఐకి
ఫాం హౌస్ కేసులో కేసీఆర్ సర్కారుకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసుకు సంబంధించి హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసును సీబీఐకు అప్పగ
Read Moreమాకు తెలియకుండా నిధులు మళ్లిస్తున్నరు: సర్పంచ్
కరీంనగర్ జిల్లా చెల్పూరు గ్రామ పంచాయతీ నిధులను అధికారులు డైవర్ట్ చేశారని సర్పంచ్ మహేందర్ గౌడ్ ఆరోపించారు. డిజిటల్ కీ సహాయంతో పంచాయతీ అధికారులు సురేందర
Read Moreసెస్ ఫలితాల్లో గందరగోళం..పోలీసుల లాఠీచార్జ్
సెస్ ఫలితాల్లో గందరగోళం కొనసాగుతోంది. వేములవాడ రూరల్ బీజేపీ అభ్యర్థి గెలిచినట్లు అధికారులు మొదట ప్రకటించారు. అయితే మెజార్టీ 5 ఓట్లు మాత్రమే ఉండటంతో..
Read Moreఫాంహౌస్ కేసు : నందకుమార్, రోహిత్ రెడ్డి సంబంధాలపై ఈడీ ఆరా
ఫాం హౌస్ కేసులో నిందితుడిగా ఉన్న నందకుమార్ ఈడీ విచారణ కొనసాగుతోంది. ఈడీ అధికారులు చంచల్ గూడ జైలులోనే ఆయన స్టేట్ మెంట్ రికార్డు చేస్తున్నారు. లంచ్ కు మ
Read Moreరోడ్డు వేయకుంటే ఎమ్మెల్యే ఆఫీస్ ముట్టడిస్తాం
వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లి గ్రామస్తులు వినూత్న నిరసన చేశారు. గ్రామంలో అధ్వానంగా మారిన రోడ్లతో ఇబ్బందులు పడుతున్న జనం ఆందోళనకు దిగారు
Read Moreకర్ణాటకలో మాస్క్ మస్ట్.. కరోనా ముప్పు నేపథ్యంలో అలర్ట్
మళ్లీ కరోనా మహమ్మారి విరుచుకుపడే ముప్పు ఉందనే హెచ్చరికల నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం అప్రమత్తమైంది. సినిమా థియేటర్లు, స్కూళ్లు, కాలేజీల లోపల ప్రజలు తప్
Read Moreకరెంటోళ్ల నిర్లక్ష్యంతో కాలి బూడిదైన ఇల్లు
రంగారెడ్డి : మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని పుప్పాల్ గూడ ఎల్ఐసీ కాలనీలో ఘోరం అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘఠనలో ఓ ఇంట్లోని సామాగ్రి కాలి బూడిదైంది. షార్ట
Read Moreమంచు తుఫాను దెబ్బకు.. రెస్టారెంట్ ఇలా మారింది
మీరు ఫొటోలో చూస్తున్నది మంచుదిబ్బ కాదు !! మంచుయుగం నాటి ఇల్లు ఎంతమాత్రం కానే కాదు!! ఇది అమెరికాలోని న్యూయార్క్ రాష్ట్రం హ్యాంబర్
Read More7 ఓట్ల తేడాతో బీజేపీ విజయం
రాజన్న సిరిసిల్ల సెస్ ఎన్నికల్లో మరో ఫలితం వచ్చింది. బీఆర్ఎస్ అభ్యర్థిపై బీజేపీ అభ్యర్థి జక్కుల తిరుపతి విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థికి 1379, బీఆర్
Read Moreకరాచీలో క్రిస్మస్ వేడుకలు జరుపుకున్న కివీస్ ప్లేయర్లు
ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ సంబరాలు అట్టహాసంగా జరిగాయి. పలువురు సెలబ్రెటీలు సైతం క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని హుషారెత్తించారు. ఇక న్యూజిలాండ్ ప్లేయర్లు
Read Moreప్రజాస్వామ్యం ముసుగులో నియంతృత్వ పాలన : చాడ వెంకట్ రెడ్డి
హనుమకొండ జిల్లా: ప్రజాస్వామ్య ముసుగులో మతోన్మాదం, నియంతృత్వ పాలన సాగుతోందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్ రెడ్డి ఆరోపించారు. ప్రప
Read Moreసలికాలంలోనూ ఐస్ క్రీమ్ మస్త్ లాగిస్తున్రు
కాలానికి తగట్టు ఫుడ్ ఐటమ్స్కు గిరాకీ ఉంటుంది. ఎండాకాలంలో కూల్ డ్రింక్స్, వర్షాకాలంలో వేడి వేడి స్నాక్స్ తినడానికి జనం ఎగబడుతుంటారు. చలికాలంలో చల్లని
Read Moreసీల్ లేని బ్యాలెట్ బాక్సులు.. బీజేపీ ఏజెంట్ల ఆందోళన
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలోని సెస్ ఎన్నికల కౌంటింగ్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. కొత్తపల్లి గ్రామ బ్యాలెట్ బాక్స్లు సీల్ లేకుండా ఉన్నాయని
Read More













