V6 News

లేటెస్ట్

'మున్సిపల్ వద్దు... గ్రామపంచాయతీ ముద్దు'..

రాజన్న సిరిసిల్ల జిల్లా: సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని విలీన గ్రామాల ఓటర్లు అధికార పార్టీపై చిట్టిలతో నిరసన తెలిపారు. తమ గ్రామాలను బలవంతంగా మున్సిపాలి

Read More

సైబర్ క్రైం విచారణకు సునీల్ కనుగోలు డుమ్మా!

కాంగ్రెస్ వార్ రూం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ పార్టీ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు సైబర్ క్రైం పోలీసుల విచారణకు డుమ్మా కొట్టారు. కేసుకు సంబంధిం

Read More

డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ప్రమాదం: గచ్చిబౌలి సీఐ

గచ్చిబౌలి విప్రో సర్కిల్లో ప్రమాదానికి కారణం అయిన టిప్పర్ డ్రైవర్ బీహార్‭కు చెందిన వ్యక్తిగా గుర్తించామని గచ్చిబౌలి సీఐ సురేష్ తెలిపారు. నిర్లక్ష్యంగా

Read More

వీడియోకాన్ సీఈఓ వేణుగోపాల్ అరెస్ట్

వీడియోకాన్ కంపెనీ సీఈఓ వేణుగోపాల్ ధూట్ను సీబీఐ అరెస్ట్ చేసింది. ఐసీఐసీఐ లోన్ ఫ్రాడ్ కేసులో ఆరోపణలపై విచారణ జరుపుతున్న దర్యాప్తు సంస్థ ఆయనను అదుపులోకి

Read More

ఉమెన్స్ నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ ఫైనల్లో నిఖత్ జరీన్

ఉమెన్స్ నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్లో తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ 50 కేజీల విభాగంలో ఫైనల్ చేరింది. సెమీస్లో ఏఐపీకు చెందిన శివిందర్ కౌర్పై 5-0 తే

Read More

30న యాదగిరిగుట్టకు రాష్ట్రపతి ముర్ము

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈనెల 30న యాదగిరిగుట్ట నరసింహస్వామిని దర్శించుకోనున్నారు. ఆ రోజు ఉదయం 9.30 నిమిషాలకు యాదగిరిగుట్టకు చేరుకోనున్న ఆమె.. లక

Read More

ఉత్తమ భారతీయ చిత్రంగా ‘ముత్తయ్య’

కె. సుధాకర్ రెడ్డి, అరుణ రాజ్, మౌనిక బొమ్మ, పూర్ణ చంద్ర ప్రధాన పాత్రల్లో భాస్కర్ మౌర్య దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ముత్తయ్య'. హైలైఫ్ ఎంటర్&

Read More

పీసీసీ ప్రెసిడెంట్..లేదా ఏఐసీసీ సెక్రటరీ పదవి ఇవ్వాలి:కొండా సురేఖ

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి కొండా సురేఖ దిగ్విజయ్ సింగ్కు లేఖ రాశారు. తనకు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ లేదా ఏఐసీసీ సెక్రటరీ పదవి ఇవ్వాలని కోరా

Read More

లాలూ ప్రసాద్‌కు సీబీఐ ఝలక్

బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌కు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ( సీబీఐ) షాకిచ్చింది. ఆయనపై ఉన్న అవినీతి కేసులను రీ ఓపెన్ చ

Read More

మాస్క్ లేకపోతే కోర్టులోకి నో ఎంట్రీ

దేశంలో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఉత్తరాఖండ్‭లోని నైనిటాల్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇక పై మాస్కులు లేకుండా కోర్టు గదిలోకి ప్రవేశిం

Read More

చైనాలో ఒక్కరోజే 3.7 కోట్ల కొత్త కేసులు

కరోనా వైరస్ తో చైనా ప్రజలు వణికిపోతున్నారు. చైనా వ్యాప్తంగా లక్షల కేసులు నమోదవుతున్నాయి. గడిచిన వారంలో ఒకే రోజు 37 లక్షల కేసులు నమోదు కాగా, నిన్న ఒక్క

Read More

శీతాకాల విడిది కోసం హైదరాబాద్ కు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ కు వచ్చారు. శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన ముర్మకు అధికారులు ఘన స్వాగతం పలికారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర

Read More

వార్ రూం కేసు : సునీల్ కనుగోలును ప్రశ్నించనున్న సైబర్ క్రైం పోలీసులు

కాంగ్రెస్‌ పార్టీ సోషల్‌ మీడియా వార్‌ రూమ్‌ కేసులో ప్రధాన నిందితుడైన ఆ పార్టీ ఎన్నికల వ్యూహకర్త సునీల్‌ కనుగోలు సైబర్‌ క

Read More