V6 News

లేటెస్ట్

వాజపేయి విలువలతో కూడిన రాజకీయాలు చేశారు : లక్ష్మణ్

తెలంగాణలో రాబోయేది బీజేపీ సర్కారేనని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ అన్నారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి 98వ జయంతి సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్

Read More

బీజేపీ ఆఫీస్ లో ఘనంగా వాజ్పేయి జయంతి వేడుకలు

రాష్ట్రవ్యాప్తంగా వాజ్ పేయి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు కమలనాథులు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వా

Read More

సూర్య సినిమా చిత్రీకరణ ఆగిపోలేదు: నిర్మాత ఎస్. థాను

హీరో సూర్య, డైరెక్టర్ వెట్రిమారన్ కాంబినేషన్లో వాడివాసల్  సినిమా రాబోతోంది. అయితే, ఈమధ్య ఈ సినిమాకు సంబంధించిన చిత్రీకరణం పనులు ఆగిపోయిట్లు వార్త

Read More

బాలీవుడ్ నటి ఆత్మహత్య కేసులో సహనటుడు అరెస్ట్

బాలీవుడ్ యువనటి తునీషా శర్మ ఆత్మహత్య కేసులో ఆమె సహనటుడు షీజన్ మహమ్మద్ ఖాన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. తునీషా తల్లి ఫిర్యాదు మేరకు  షీజన్ మహ

Read More

వాజ్పేయికి నివాళులర్పించిన ప్రధాని మోడీ

మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి 98వ జయంతి సందర్భంగా పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. ఢిల్లీలోని సదైవ్ అటల్ మెమోరియల్ కు రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము,

Read More

రెండో టెస్టులో టీమిండియా విజయం...సిరీస్ కైవసం

ప్రతీ క్షణం ఉత్కంఠం.. ప్రతీ సెషన్ కీలకంగా సాగిన రెండవ టెస్ట్ లో టీమిండియా విజయం సాధించింది. 145 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ నాలుగవ రోజు మొదటి

Read More

తుక్కుగూడలో అతిపెద్ద 56 ఫీట్ల ఎత్తైన క్రిస్మస్ ట్రీ

తెలంగాణలో క్రిస్మస్ సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. ప్రసిద్ధ చర్చిలలో  క్రైస్తవులు ప్రార్థనలు చేశారు.దేవుని స్తుతించి..ఒకరికొకరు శుభాకాంక్షలు తెల

Read More

ఓటమి అంచుల్లో టీమిండియా

ఢాకా వేదికగా జరుగుతున్న బంగ్లాదేశ్, భారత్ రెండవ టెస్ట్ లో భారత్ ఓటమి అంచున నిల్చుంది. ఈజీగా గెలవాల్సిన మ్యాచ్ లో వెన్ను చూపించింది. బంగ్లా బౌలర్ల దాటి

Read More

ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ సందడి..

ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఒడిశాలో ఓ ఇసుక కళాకారుడు 1500 కిలోల టమోటాలతో శాంతా క్లాజ్ శిల్పాన్ని సృష్టించాడు. ఈ చిత్ర

Read More

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఎమ్మెల్యే జైపాల్‌ చెప్పేవన్నీ అబద్ధాలే ఆమనగల్లు, వెలుగు: కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్​ చెప్పేవన్నీ అబద్ధాలని జాతీయ బీసీ కమిషన్ ​మాజీ మెంబ

Read More

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

రైతులను మభ్యపెట్టేందుకే బీఆర్ఎస్​ ధర్నాలు మంచిర్యాల/లక్ష్మణచాంద, వెలుగు: రుణమాఫీతో పాటు ఇతర సమస్యలపై రైతులు ఉద్యమించకుండా మభ్యపెట్టడానికే బీఆర్ఎస్

Read More

మార్చి 31 వరకే సాగునీరు : మంత్రి నిరంజన్ రెడ్డి

పాలెం(నాగర్ కర్నూల్), వెలుగు: ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టుల కింద యాసంగి సాగుకు మార్చి 31 వరకే సాగు నీరు ఇస్తామని మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు.

Read More

పెండింగ్​ సీఎమ్మార్​ సివిల్​ సప్లైకే..

మంచిర్యాల, వెలుగు:సివిల్​ సప్లయి డిపార్ట్​మెంట్​ ఉన్నతాధికారులు రైస్​మిల్లర్లకు లాభం చేకూర్చే విధంగా వ్యవహరిస్తున్నారు. కస్టమ్ మిల్లింగ్​ రైస్​ (

Read More