V6 News

లేటెస్ట్

ఆన్లైన్​ గేమ్ ఆడి.. రూ.95లక్షలు పోగొట్టిన యువకుడు

ఆ యువకుడు ‘king 527’ అనే ఆన్లైన్​ గేమ్ ను తన ఫోన్లో డౌన్​ లోడ్​ చేసుకొని సరదాగా ఆడాడు. అయితే ఈసారి అతడు ఆడిన గేమ్​.. ఇంతకుముందు ఆడిన గేమ్

Read More

ప్రధాని మోడీతో ఎంపీ అర్వింద్ భేటీ..రాష్ట్ర రాజకీయాలపై చర్చ

తనపై జరిగిన దాడిని ప్రధాని మోడీ అడిగి తెలుసుకున్నారని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. ఇవాళ ఆయన ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. ఈ భేటీ తర్వాత ఎంపీ

Read More

ఖమ్మంలో రేపు టీడీపీ బహిరంగ సభ..హాజరుకానున్న చంద్రబాబు

రేపు(బుధవారం) ఖమ్మంలో భారీ బహిరంగసభకు టీడీపీ ఏర్పాట్లు చేస్తోంది . సభకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు హాజరుకానున్నారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక

Read More

స్మృతి ఇరానీపై వ్యాఖ్యలు..కాంగ్రెస్ నేత అజయ్ రాయ్ పై FIR

కేంద్రమంత్రి స్మృతి ఇరానీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఉత్తర్ ప్రదేశ్ కాంగ్రెస్ నేత అజయ్ రాయ్ పై ఎఫ్ఐఆర్ నమోదైంది. సోన్ భద్ర జిల్లాలో ఐపీసీ సెక్షన్ 354ఎ,

Read More

బీజేపీ నేతలను విమర్శిస్తే ఊరుకోం: రాణి రుద్రమదేవి

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ప్రధాని మోడీ, ఎంపీ లక్ష్మణ్ లపై మంత్రి కేటీఆర్ దిగజారి మాట్లాడడం సిగ్గుచేటని బీజేపీ నాయకురాలు రాణి రుద్రమదేవి మండ

Read More

ప్రజా సమస్యలపై ఆన్ లైన్ పోర్టల్ ఏర్పాటు చేయాలె: జేడీ

ప్రభుత్వ కార్యాలయాలలో 50% అధికారుల పనితీరు అధ్వానంగా ఉందని ప్రజా సమస్యలను తెలిపేందుకు ఆన్ లైన్ పోర్టల్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని సీబీఐ మాజీ జేడీ ల

Read More

డ్రగ్స్ టెస్టుపై కేటీఆర్ వ్యాఖ్యలకు ఎంపీ అర్వింద్ కౌంటర్

డ్రగ్స్ టెస్టు పై మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు బీజేపీ ఎంపీ అర్వింద్ కౌంటర్ ఇచ్చారు. డ్రగ్స్ టెస్టు ప్రస్తావన కేటీఆరే ముందు తీసుకువచ్చారని అర్వ

Read More

అదనపు ఛార్జీలు లేకుండానే సంక్రాంతికి స్పెషల్ బస్సులు..

సంక్రాంతి పండుగ రద్దీని తట్టుకునేందుకు ఏపీఎస్ కీలక నిర్ణయం తీసుకుంది. పండుగకు ప్రత్యేకంగా ఆర్టీసీ 6,400 ప్రత్యేక బస్సులు నడపనుంది. అయితే, ఈసారి స్పెషల

Read More

మన్నెగూడ యువతి కిడ్నాప్​ కేసు: నవీన్​ రెడ్డి, చంద్రశేఖర్లకు పోలీస్​ కస్టడీ

మన్నెగూడ యువతి కిడ్నాప్ కేసులో నవీన్ రెడ్డి,చంద్రశేఖర్ లను ఒక రోజు పోలీస్ కస్టడీకి అప్పగించేందుకు ఇబ్రహీంపట్నం కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ కేసులో A1- ని

Read More

51 ఏండ్ల వయస్సులో కశ్మీర్ టూ కన్యాకుమారి వరకు సైక్లింగ్ యాత్ర

హైదరాబాద్‭కు చెందిన 51 ఏండ్ల బొబ్బా రవీందర్ రెడ్డి సైక్లింగ్ తో రికార్డు సృష్టించారు. భారత్ సోలో పేరుతో కశ్మీర్ టూ కన్యాకుమారి వరకు సైక్లింగ్ యాత్ర చే

Read More

ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో పంజాబ్ సీఎం భేటీ

ప్రగతి భవన్ లో  సీఎం కేసీఆర్ తో పంజాబ్ సీఎం భగవంత్ మాన్ భేటీ అయ్యారు. పలు కార్యక్రమాల కోసం ఇవాళ హైదరాబాద్ కు వచ్చిన భగవంత్ మాన్  రెండు రాష్ట

Read More

ఎన్నికల్లో కోట్లు ఖర్చు చేస్తరు.. టాయిలెట్స్ కట్టించరా?:కేఏపాల్

ఎన్నికల్లో కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారు కానీ..కళాశాలల్లో విద్యార్థులకు టాయిలెట్స్, కనీస సౌకర్యాలు కల్పించలేరా అని  ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు క

Read More

‘మిల్లెట్స్ లంచ్’ లో అన్ని పార్టీల నేతలు పాల్గొనడం సంతోషకరం : మోడీ

భారత పార్లమెంట్ ఆవరణలో మంగళవారం మధ్యాహ్నం వినూత్న కార్యక్రమం జరిగింది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ‘మిల్లెట్ ఓన్లీ

Read More