V6 News

లేటెస్ట్

వరల్డ్​ నంబర్​ 1 ధనవంతుడిగా బెర్నార్డ్​ అర్నాల్ట్.. 3వ ప్లేస్​ లో అదానీ, 8వ ప్లేస్​ లో అంబానీ​ 

‘ఫోర్బ్స్​’ అత్యంత ధనవంతుల జాబితాలో నెంబర్​ 1 స్థానాన్ని అపర కుబేరుడు, ట్విట్టర్​ అధినేత ఎలాన్​ మస్క్​ కోల్పోయారు. నెంబర్​ 1 ధనవంతుడి స్థా

Read More

తెలంగాణలో బీఆర్​ఎస్​ బాధ్యతలు ఎవరికనేది సస్పెన్స్​ : కవిత 

తెలంగాణలో బీఆర్​ఎస్​ పార్టీ బాధ్యతలు ఎవరికిస్తారు అన్నది సస్పెన్స్ అని ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యానించారు. తెలంగాణ సెంటిమెంట్ తో తాము అధికారంలోకి రాలేదన్న

Read More

రాజకీయ వ్యూహకర్త సునీల్ కనుగోలు కార్యాలయంలో పోలీసుల సోదాలు

కాంగ్రెస్​ పార్టీ రాజకీయ వ్యూహకర్త ​సునీల్ కనుగోలు కార్యాలయంపై పోలీసులు రైడ్​ చేశారు. మాదాపూర్ ఇనార్బిట్ మాల్ సమీపంలోని సునీల్​ కనుగోలు కార్యాలయం

Read More

సీబీఐ ఆఫీసర్లమంటూ రైడ్స్​.. 30 లక్షలు, ఆభరణాలు ఎత్తుకెళ్లిన గ్యాంగ్

కోల్‭కతాలోని భవానీపూర్‭లో సీబీఐ అధికారుల పేరుతో కొందరు హల్ చల్ చేశారు. ఓ వ్యాపారవేత్త ఇంటి పై సోదాలు చేసి.. రూ.30 లక్షల నగదు, ఆభరణాలు ఎత్తుకెళ్లారు. ద

Read More

మాండౌస్ తుఫాన్.. రైతులకు తీవ్ర ఇబ్బందులు

మాండౌస్ తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై, కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడవకుండా కాపాడుకునేందుకు కష్

Read More

వైశాలి కిడ్నాప్ కేసు : గోవాలో నిందితుడు నవీన్ రెడ్డి అరెస్ట్

వైశాలి కిడ్నాప్ కేసు నిందితుడు నవీన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. గోవా కాండోలిమ్ బీచ్ వద్ద అతడిని అరెస్ట్ చేశారు. ఐదు ఫోన్లు స్వాధీనం చేసుకుని..హ

Read More

గుండెపోటుతో విలవిలలాడుతున్న వ్యక్తికి సీపీఆర్.. ప్రాణాలు కాపాడిన మహిళా ఎస్సై

మధ్యప్రదేశ్‭లో ఓ మహిళా ఎస్సై.. గుండెపోటుతో పడిపోయిన వ్యక్తికి సీపీఆర్ చేసి కాపాడింది. ఎస్ఐ సోనం పరాశర్​ రోజువారి చెకింగ్‭లో భాగంగా రోడ్డు పై విధులు ని

Read More

బెంగళూరు డ్రగ్స్ కేసుపై లీగల్ టీం దర్యాప్తు చేస్తోంది : బండి సంజయ్

మొయినాబాద్​ ఫాం హౌస్ కేసులో ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిని తీసుకెళ్లి హడావుడిగా స్టేట్ మెంట్ రికార్డు చేయించారని బండి సంజయ్ ఆరోపించారు. బెం

Read More

ఆజాద్ కేసు : పోలీసులపై విచారణ జరిపి రిపోర్ట్ ఇవ్వండి

మావోయిస్టు అగ్రనేత ఆజాద్, జర్నలిస్ట్ హేమచంద్ర పాండేల ఎన్కౌంటర్పై అదిలాబాద్ జిల్లా కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్కౌంటర్లో పాల్గొన్న 2

Read More

అరబిందో భావజాలాన్ని కొత్త తరానికి అందించాలి: మోడీ

అరబిందో భావజాలాన్ని కొత్త తరానికి తెలియజేయాలని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. అరబిందో 150వ జయంతి సందర్భంగా స్మారక నాణెం, తపాలా స్టాంపును మోడీ విడు

Read More

బంజారాలు, ఆదివాసీలను విడదీసేందుకు బీజేపీ కుట్ర: మంత్రి సత్యవతి

ఆదివాసీలను, బంజారాలను బీజేపీ విడదీసే కుట్ర చేస్తోందని మంత్రి సత్యవతి రాథోడ్ ఆరోపించారు. కేంద్ర మంత్రి అర్జున్ ముండా చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ పార

Read More

కేరళ గవర్నర్ కు షాక్​.. ఇకపై వర్సిటీల ఛాన్స్లర్గా విద్యావేత్త

యూనివర్సిటీ చట్టాల సవరణ బిల్లుకు కేరళ అసెంబ్లీ ఆమోదం తెలిపింది.  దీంతో యూనివర్సిటీలకు ఛాన్స్లర్ గా గవర్నర్ ఉండే పద్దతికి స్వస్తి పలికారు.&n

Read More