లేటెస్ట్
సీబీఐ ఆఫీసర్లమంటూ రైడ్స్.. 30 లక్షలు, ఆభరణాలు ఎత్తుకెళ్లిన గ్యాంగ్
కోల్కతాలోని భవానీపూర్లో సీబీఐ అధికారుల పేరుతో కొందరు హల్ చల్ చేశారు. ఓ వ్యాపారవేత్త ఇంటి పై సోదాలు చేసి.. రూ.30 లక్షల నగదు, ఆభరణాలు ఎత్తుకెళ్లారు. ద
Read Moreమాండౌస్ తుఫాన్.. రైతులకు తీవ్ర ఇబ్బందులు
మాండౌస్ తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై, కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడవకుండా కాపాడుకునేందుకు కష్
Read Moreవైశాలి కిడ్నాప్ కేసు : గోవాలో నిందితుడు నవీన్ రెడ్డి అరెస్ట్
వైశాలి కిడ్నాప్ కేసు నిందితుడు నవీన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. గోవా కాండోలిమ్ బీచ్ వద్ద అతడిని అరెస్ట్ చేశారు. ఐదు ఫోన్లు స్వాధీనం చేసుకుని..హ
Read Moreగుండెపోటుతో విలవిలలాడుతున్న వ్యక్తికి సీపీఆర్.. ప్రాణాలు కాపాడిన మహిళా ఎస్సై
మధ్యప్రదేశ్లో ఓ మహిళా ఎస్సై.. గుండెపోటుతో పడిపోయిన వ్యక్తికి సీపీఆర్ చేసి కాపాడింది. ఎస్ఐ సోనం పరాశర్ రోజువారి చెకింగ్లో భాగంగా రోడ్డు పై విధులు ని
Read Moreబెంగళూరు డ్రగ్స్ కేసుపై లీగల్ టీం దర్యాప్తు చేస్తోంది : బండి సంజయ్
మొయినాబాద్ ఫాం హౌస్ కేసులో ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిని తీసుకెళ్లి హడావుడిగా స్టేట్ మెంట్ రికార్డు చేయించారని బండి సంజయ్ ఆరోపించారు. బెం
Read Moreఆజాద్ కేసు : పోలీసులపై విచారణ జరిపి రిపోర్ట్ ఇవ్వండి
మావోయిస్టు అగ్రనేత ఆజాద్, జర్నలిస్ట్ హేమచంద్ర పాండేల ఎన్కౌంటర్పై అదిలాబాద్ జిల్లా కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్కౌంటర్లో పాల్గొన్న 2
Read Moreఅరబిందో భావజాలాన్ని కొత్త తరానికి అందించాలి: మోడీ
అరబిందో భావజాలాన్ని కొత్త తరానికి తెలియజేయాలని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. అరబిందో 150వ జయంతి సందర్భంగా స్మారక నాణెం, తపాలా స్టాంపును మోడీ విడు
Read Moreబంజారాలు, ఆదివాసీలను విడదీసేందుకు బీజేపీ కుట్ర: మంత్రి సత్యవతి
ఆదివాసీలను, బంజారాలను బీజేపీ విడదీసే కుట్ర చేస్తోందని మంత్రి సత్యవతి రాథోడ్ ఆరోపించారు. కేంద్ర మంత్రి అర్జున్ ముండా చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ పార
Read Moreకేరళ గవర్నర్ కు షాక్.. ఇకపై వర్సిటీల ఛాన్స్లర్గా విద్యావేత్త
యూనివర్సిటీ చట్టాల సవరణ బిల్లుకు కేరళ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. దీంతో యూనివర్సిటీలకు ఛాన్స్లర్ గా గవర్నర్ ఉండే పద్దతికి స్వస్తి పలికారు.&n
Read Moreఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. పెన్షన్లు పెంపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల నుంచి పెన్షన్ మొత్తాన్ని పెంచుతూ తీర్మానం చేసింది. జనవరి 1 నుంచి ఏపీలో పెన్షన్
Read Moreమనువాదం, ఫాసిజం దేశాన్ని ఏలుతున్నాయ్ : వెంకన్న
మనువాదం, ఫాసిజం దేశాన్ని ఏలుతోందని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ, కవి గోరటి వెంకన్న అన్నారు. మతం, మనువాదం పేరుతో బడుగువర్గాలను విడదీసే కుట్ర జరుగుతోందని ఆరోపించా
Read Moreబిల్కిస్ బానో కేసు: విచారణ నుంచి తప్పుకున్న జస్టిస్ బేలా త్రివేది
బిల్కిస్ బానో సామూహిక అత్యాచార కేసు విచారణ నుంచి జస్టిస్ బేలా త్రివేది తప్పుకున్నారు. దీంతో ఇవాళ విచారణ చేపట్టాల్సి ఉండగా.. కేసు విచారణ వాయిదా పడింది.
Read Moreపెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించాలని బీజేపీ ఆందోళన
ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని రాయ్ పూర్ లో బీజేపీ పెద్దఎత్తున ఆందోళన చేసింది. పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించాలని డిమాండ్ చేసింది. కలెక్టరేట్ ను ముట్
Read More













