లేటెస్ట్
విజన్, వికాసానికే ప్రజలు పట్టం కట్టారు: ప్రధాని మోడీ
విజన్, వికాసానికే ప్రజలు పట్టం కట్టారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. జేపీ నడ్డా నేతృత్వంలో గుజరాత్ లో కమల దళం ఎలా వికసించిందో, ఎలా వ
Read Moreహిమాచల్ ప్రదేశ్ లో ఒక్క సీటు గెలవలేకపోయిన ఆప్
హిమాచల్ ప్రదేశ్లో తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ ఒక్కటంటే ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. మొత్తం పోలింగ్ లో ఆ పార
Read Moreనాగర్కర్నూలు జెడ్పీ ఛైర్మన్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల
జెడ్పీ ఛైర్మన్ పీఠం దక్కేది ఎవరికో.. ? టీఆర్ఎస్ పార్టీ హైకమాండ్ పైనే భారం వేసిన నేతలు నాగర్ కర్నూలు జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎంపికకు నోటిఫికేషన
Read More‘మన ఊరు–మన బడి’పై మంత్రి సబిత సమీక్ష
మన ఊరు,మన బడి మొదటి విడత పనుల కింద ఈ నెలాఖరు వరకు 1400 స్కూళ్లలో పనులు పూర్తవుతాయని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. సైఫాబాద్ లోని డైరెక్
Read Moreగుజరాత్ ఫలితాలు పూర్తిగా కాంగ్రెస్ వైఫల్యమే : జగదీశ్ రెడ్డి
ఆంధ్ర, తెలంగాణ మళ్లీ కలవడం అనేది తెలివి తక్కువ ఆలోచన అని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. విభజన చట్టం అసంబద్ధమని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రా
Read Moreసమాజ్వాదీ పార్టీలో చేరిన శివపాల్ యాదవ్
ఉత్తరప్రదేశ్ లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రగతి శీల సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు శివపాల్ సింగ్ యాదవ్ తిరిగి సమాజ్వాదీ పార
Read Moreసంక్షేమ నినాదమే బీజేపీని గెలిపించింది : జేపీ నడ్డా
ప్రధాని మోడీ సమర్ధ నాయకత్వం, సంక్షేమ నినాదమే గుజరాత్ లో బీజేపీకి చారిత్రక విజయాన్ని అందించాయని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. ప్రధాని మోడ
Read Moreభారీ మెజార్టీతో గెలిచిన డింపుల్ యాదవ్
మెయిన్పురి లోక్సభ ఉపఎన్నికలో సమాజ్వాదీ పార్టీ అభ్యర్థి డింపుల్ యాదవ్ భారీ మెజార్టీతో గెలుపొంది ఎస్పీ విజయ పరంపరను కొనసాగించారు
Read Moreరామచంద్ర భారతికి బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
హైదరాబాద్ : బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో నమోదైన ఓ కేసులో రామచంద్ర భారతికి నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.10 వేల నగదు చొప్పున రెండు పూచీకత
Read Moreసిట్ క్రిమినల్ రివిజన్ పిటిషన్ పై విచారణను రేపటికి వాయిదా వేసిన హైకోర్టు
హైదరాబాద్ : మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో సిట్ క్రిమినల్ రివిజన్ పిటిషన్ పై హైకోర్టులో ఇవాళ విచారణ సాగింది. A4 బీఎల్ సంతోష్, A5 తుషార్, A6 జగ్గుస్వామి, A7
Read Moreసివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ గా సర్దార్ రవీందర్ సింగ్
రాష్ట్ర సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ చైర్మన్ గా కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ నియమితులయ్యారు. ఆయన ఈ పదవిలో రెండు సంవత్సరాలు పదవిలో ఉండనున్నారు. ఈ మ
Read Moreరాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం వేధిస్తోంది: తమ్మినేని వీరభద్రం
ఖమ్మం: తెలంగాణ ప్రభుత్వాన్ని కేంద్రం వేధిస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. కేసులు నిరూపణ కాకముందే సీఎం కేసీఆర్ కుటుంబాన
Read Moreఅందుకే.. కేసీఆర్ ఫాం హౌస్ ను వదిలి జిల్లాల్లో పర్యటిస్తున్నడు: కిషన్ రెడ్డి
నాడు రక్తం ఏరులై పారినా మెట్రో నిర్మాణం వద్దన్న వ్యక్తికి.. నేడు ఎయిర్ పోర్టు మెట్రోకు శంకుస్థాపన చేసే అర్హత ఉందా? అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ
Read More













