V6 News

లేటెస్ట్

టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజలు తిరగబడతారు: పొన్నాల

టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజలు తిరగబడే రోజు దగ్గరపడిందని కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య అన్నారు. ఎన్నికలు వస్తున్నాయనే సీఎం కేసీఆర్ కొత్తనాటకం ఆ

Read More

కొండగట్టు ఆలయ అభివృద్ధికి రూ.100 కోట్లు: సీఎం కేసీఆర్

కొండగట్టు ఆలయాన్ని దేశంలోనే గొప్ప ఆలయంగా అభివృద్ధి చేస్తామని సీఎం కేసీఆర్ అన్నారు. ఆలయ అభివృద్ధి కోసం రూ. 100 కోట్లు కేటాయిస్తున్నామని చెప్పారు. దేశమే

Read More

ఎన్టీఆర్ వాయిస్ తో 'విరూపాక్ష' టైటిల్ గ్లింప్స్‌

సాయి ధరమ్ తేజ్ హీరోగా సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు దర్శకత్వంలో విరూపాక్ష మూవీ తెరకెక్కుతుంది. ఈ సినిమా టైటిల్ ని ప్రకటిస్తూ నేడు టైటిల్ గ్లింప్స్&z

Read More

సింగరేణి ప్రైవేటీకరణ సాధ్యం కాదు:ప్రహ్లాద్ జోషి

సింగరేణి ప్రైవేటీకరణపై తెలంగాణ ఎంపీలు చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమని,అర్థరహితమని  కేంద్ర బొగ్గుశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. బొగ్గు గనుల

Read More

కేంద్రం నిధులతోనే తెలంగాణలో అభివృద్ధి: బండి సంజయ్

ప్రజా సంగ్రామ యాత్రకు ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసి సీఎం  కేసీఆర్ కు నిద్ర పట్టడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ప్రజల

Read More

ఎంసీడీని అవినీతిరహితంగా తీర్చిదిద్దుతాం : అరవింద్ కేజ్రీవాల్

ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించడం పై  సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ఈ సందర్భంగా ఓటర్లకు ఆయన కృతజ్ఞతలు

Read More

హైదరాబాద్లో  గోల్డ్ ATM లాంఛ్ 

హైదరాబాద్:  డబ్బులు విత్ డ్రా చేసుకున్నట్టే ఇప్పుడు బంగారాన్ని కూడా ఏటీఎం నుంచి తీసుకునే అవకాశం అందుబాటులోకి వచ్చింది. దేశంలోనే తొలిసారిగా గోల్డ్

Read More

ఫాంహౌస్ కేసు: ఏసీబీ కోర్ట్ తన పరిధి దాటింది: అడ్వొకేట్ జనరల్

సిట్ క్రిమినల్ రివిజన్ పిటిషన్ పై హైకోర్టులో వాదనలు జరిగాయి.  ఏసీబీ కోర్ట్ తన పరిధి దాటి వ్యవహరించిందని అడ్వొకేట్ జనరల్  వాదించారు. మెమో రిజ

Read More

ఉద్యోగాలపై కేటీఆర్ చెప్పేవన్నీ అబద్ధాలే: వివేక్ వెంకటస్వామి

సీఎం కేసీఆర్ పై బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. బండి సంజయ్ చేస్తున్న  ప్రజా సంగ్రామయాత్రకు ప్రజల నుంచి వ

Read More

నాంపల్లి పీఎస్లో కొనసాగుతోన్న సీపీఐ ఆందోళన

నాంపల్లి పోలీస్ స్టేషన్ లో సీపీఐ నాయకుల ఆందోళన కొనసాగుతోంది. గవర్నర్ వ్యవస్థ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ  రాజ్ భవన్ ముట్టడికి యత్నించిన సీపీఐ నా

Read More

గురుకుల విద్యలో మనకు మనమే సాటి : కేసీఆర్

చిల్లర రాజకీయాల కోసం రాష్ట్రంలోని ప్రజలకు పెన్షన్ ఇవ్వడం లేదని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రభుత్వ స్కీమ్స్ వెనుక ఎంతో మేధోమథనం ఉందన్నారు. రూ. 1000 మొదలైన

Read More

ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో ఆప్ విజయం

ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించింది.   ఎలక్షన్ కమీషన్  డేటా ప్రకారం మొత్తం 250 వార్డుల్లో మెజార్టీ

Read More

సింగరేణి వేలాన్ని ఆపండి: ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి

లోక్ సభలో ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి  న్యూఢిల్లీ: సింగరేణి కోల్ మైన్స్ వేలంలో పెద్దఎత్తున అవకతవకలు జరుగుతున్నాయని కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఉత

Read More