లేటెస్ట్
అభివృద్ధి కార్యక్రమంలో రాజకీయం అవసరం లేదు : బండి సంజయ్
పెద్దపల్లి జిల్లా : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా RFCL ప్రారంభం కానుండటం రామగుండం ప్రజల అదృష్టమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అ
Read More3 నెలల తర్వాత సంజయ్ రౌత్ కు బెయిల్
శివసేన లీడర్, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ కు బెయిల్ మంజూరైంది. ముంబైలోని పీఎంఎల్ఏ కోర్టు ఆయనకు బెయిల్ ఇచ్చింది. రౌత్ బెయిల్ పిటిషన్&
Read More3100 కిలోమీటర్ల మైలురాయి దాటిన వైఎస్ షర్మిల పాదయాత్ర
మంచిర్యాల జిల్లా : కాళేశ్వరం ప్రాజెక్టుతో వ్యవసాయానికి చుక్క నీరు ఇవ్వలేదు గానీ వేల ఎకరాలను నీట ముంచారని వైఎస్ఆర్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల మండిపడ్డ
Read Moreలిక్కర్ స్కాం : అభిషేక్ బోయినపల్లి బెయిల్ పిటిషన్పై విచారణ 14కు వాయిదా
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టు అయిన అభిషేక్ బోయినపల్లి బెయిల్ పిటిషన్పై ఇవాళ ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేక కోర్టు విచారణ చేపట్టింది. ముంద
Read Moreఅపాయింట్ మెంట్ ఇవ్వగానే గవర్నర్ ను కలుస్తాం : సబితా ఇంద్రారెడ్డి
హైదరాబాద్ : రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అపాయింట్ మెంట్ ఇవ్వగానే వెళ్లి కలుస్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. గవర్నర్ ను కలవ
Read Moreప్రధాని మోడీ సభ ఏర్పాట్లను పరిశీలించిన బీజేపీ నేతలు
నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యాక దేశం రూపురేఖలు మారిపోయాయని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి అన్నారు. గతంలో యూరియా, అమోనియా కోసం రాష్
Read Moreటీవీ ఛానళ్ల అప్ లింకింగ్, డౌన్ లింకింగ్ మార్గదర్శకాలకు కేంద్రం ఆమోదం
దేశంలో టీవీ ఛానళ్ల అప్ లింకింగ్, డౌన్ లింకింగ్ కు సంబంధించిన మార్గదర్శకాలకు కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. కొత్త మార్
Read Moreకరీంనగర్ కలెక్టర్ చాంబర్ ఎదుట సర్పంచుల ఆందోళన
కరీంనగర్ : కరీంనగర్ జిల్లా కలెక్టర్ చాంబర్ ఎదుట సర్పంచులు ఆందోళనకు దిగారు. గ్రామ పంచాయతీలకు రావాల్సిన పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్
Read Moreతడబడిన కివీస్.. పాక్ టార్గెట్ 153
టీ20వరల్డ్ కప్ తొలి సెమీస్లో భాగంగా సిడ్నీ వేదికగా పాకిస్థాన్ తో జరుగుతున్న మ్యాచ్లో కివీస్ జట్టు తడబడింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 &nb
Read Moreక్రికెటర్ రవీంద్ర జడేజా భార్యకు బీజేపీ టికెట్?
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బరిలో నిలిపే అభ్యర్థుల పేర్లను బీజేపీ ఖరారు చేయనుంది. పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో అభ్యర్థుల లిస్టుకు
Read Moreటీ20 వరల్డ్ కప్: తొలి వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్
టీ20 వరల్డ్ కప్ లో తొలి సెమీ పోరు మొదలైంది. న్యూజిలాండ్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో న్యూజిలాండ్ తొలి వికెట్ కోల్పోయింది. &
Read Moreపసికందులకు తల్లిపాలు దానం చేస్తుంది
ఏటా కొన్ని వేల మంది పసికందులు పుట్టినప్పుడు తల్లి పాలు అందక ప్రాణాపాయ స్థితిలోకి వెళ్తున్నారు. అలాంటి పిల్లల ఆకలి తీర్చి, వాళ్లను రక్షించేందుకు 2
Read Moreస్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికుల ర్యాలీ
విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వడ్లపూడు వద్ద స్టీల్ ప్లాంట్ కార్మికులు, ఉద్యోగులు రోడ్డెక్కి నిరసనకు దిగారు. ప్రధాని మోడీకి వ్య
Read More













