V6 News

లేటెస్ట్

వాట్సాప్​​లో ఓట్ల వేట!

యాదాద్రి, వెలుగు : ఉప ఎన్నికలో సోషల్​మీడియాను ఎవరికి నచ్చినట్టు వారు వాడుకుంటున్నారు. వాట్సాప్​లో అయితే మరీ క్రియేటివిటీ ప్రదర్శిస్తున్నారు. ఒక వాట్సా

Read More

24 గంటల్లో 1000 మంది రష్యా సైనికులు హతం

కీవ్: మిస్సైళ్లు, బాంబులతో విరుచుకుపడుతున్న రష్యాకు ఉక్రెయిన్​ గట్టి కౌంటర్​ ఇచ్చింది. 24 గంటల్లో 1,000 మంది రష్యన్​ రిజర్విస్టులను హతమార్చినట్టు ఉక్ర

Read More

రాహుల్ యాత్రలో లైట్లు తీసేస్తరా?: మధు యాష్కీ

  కాంగ్రెస్​ నేత మధు యాష్కీ   హైదరాబాద్, వెలుగు: రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు రాష్ట్రంలో భద్రత కల్పించడంలో సీఎం కేసీఆర్ ఫెయిల్

Read More

ఐటీలో వైట్​కాలర్​ జాబ్స్​ తగ్గుతున్నయ్​

ఐటీ సెక్టార్​లో రోజురోజుకూ వైట్​కాలర్​ జాబ్స్ తగ్గిపోతున్నాయి. ఈ ఏడాది సెప్టెంబరులో 1.21 లక్షల ఖాళీలు ఉండగా, అక్టోబరులో వీటి సంఖ్య 12 శాతం తగ్గి 1.06

Read More

క్యాబ్​ డ్రైవర్ల చూపు.. ఐటీ కంపెనీల వైపు

ఒక్కొక్కటిగా ఓపెన్ అవుతుండడంతో పెరిగిన డిమాండ్ హైదరాబాద్, వెలుగు : ఐటీ కంపెనీలు ఒక్కొక్కటిగా ఓపెన్ అవుతుండడంతో గ్రేటర్​లోని క్యాబ్​లకు డిమాండ్

Read More

మాకూ గాయాలైనయ్​

నల్గొండ అర్బన్‌, వెలుగు: మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం సందర్భంగా టీఆర్ఎస్​ఎమ్మెల్యే సుదర్శన్​రెడ్డి, ఇతర నాయకులపైకి రాళ్లు రువ్వింది బీజేపీ నేతలనేన

Read More

వచ్చే ఏడేళ్లలో రూ.లక్ష కోట్లను ఇన్వెస్ట్ చేస్తాం : అదానీ పోర్ట్స్ సీఈఓ

బెంగళూరు:  కర్నాటకలో వచ్చే ఏడేళ్లలో రూ.లక్ష కోట్లను ఇన్వెస్ట్ చేస్తామని  అదానీ పోర్ట్స్  సీఈఓ కరణ్ గౌతమ్  అదానీ ప్రకటించారు.  

Read More

ఢిల్లీని గ్రాండ్​ సిటీగా మార్చడమే లక్ష్యం : ప్రధాని మోడీ

న్యూఢిల్లీ : అభివృద్ధి ఫలాలను అట్టడుగు స్థాయి ప్రజల దాకా చేర్చడమే లక్ష్యంగా ముందుకెళుతున్నామని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. ఢిల్లీలోని కల్కాజీలో నివ

Read More

ఫెడ్ కామెంట్స్ బట్టి మార్కెట్ కదలికలు ఉంటాయి : వినోద్ నాయర్

215 పాయింట్లు పడిన సెన్సెక్స్‌‌‌‌‌‌‌‌‌‌ న్యూఢిల్లీ: టెలికం, రియల్టీ, టెక్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి

Read More

నాన్ లోకల్స్ నియోజకవర్గాన్ని విడిచి వెళ్లాలి

లేకపోతే వాహనాలు సీజ్​ చేసి చర్యలు తీస్కుంటాం  రెండు మండలాల్లో 35 సమస్యాత్మక పోలింగ్ ​కేంద్రాలు రాచకొండ సీపీ మహేశ్​భగవత్ చౌట

Read More

బీసీ కుల గణన ఇంకెన్నడు?

ఎవరి కుల దామాషా ప్రకారం వారు హక్కులు పొందటమే ప్రజాస్వామిక సామాజిక న్యాయం అని బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన. దేశంలో బీసీల జనాభా 70 కోట్లు, మొత్తం జనాభాలో

Read More

దళితబంధు ఒక బోగస్

ధర్మపురి, వెలుగు: దళితబంధు ఒక బోగస్ అని, టీఆర్ఎస్ నేతలకు ఇచ్చే బంధుగా మారిందని వైఎస్సార్‌‌‌‌టీపీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు.

Read More