V6 News

లేటెస్ట్

ఐసీసీ టీమిండియాకు ఏం లాభం చేకూర్చిందో అఫ్రిదీ చెప్పాలి: రోజర్ బిన్నీ

టీ20 వరల్డ్ కప్ 2022లో టీమిండియాకు ఐసీసీ సహకరిస్తుందన్న వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. పాక్, బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచుల్లో అంపైర్లు టీమిండియాకు అనుక

Read More

పోలీసుల తీరుపై జనసేన కార్యకర్తల ఆగ్రహం

ఏపీ గుంటూరు జిల్లా మంగళగిరిలో ఉద్రిక్తత నెలకొంది. జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ను మంగళగిరి ఇప్పటం వెళ్లకుండా అడ్డుకునేందుకు పోలీసులు యత్నించారు. పవన్ కల్యా

Read More

'నచ్చింది గాళ్ ఫ్రెండూ' ట్రైలర్ బాగుంది : వెంకటేష్

ఆటకదరాశివ, మిస్ మ్యాచ్ వంటి డిఫరెంట్ కథలతో ఆకట్టుకుంటున్న యువ హీరో ఉదయ్ శంకర్ నటిస్తున్న కొత్త సినిమా 'నచ్చింది గర్ల్ ఫ్రెండూ'. జెన్నీ హీరోయిన

Read More

కేసీఆర్ ఓట్ల కోసమే సంక్షేమ పథకాలను అమలు చేస్తడు:ఈటల

కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లాగా కొనుగోలు చేసిన సీఎం కేసీఆర్ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల ర

Read More

కమాండ్ కంట్రోల్ సెంటర్ వద్ద వివేక్ వెంకటస్వామిని అడ్డుకున్న పోలీసులు

కమాండ్ కంట్రోల్ సెంటర్ ముట్టడి సందర్భంగా బీజేపీ నేతల అరెస్టులు కొనసాగుతున్నాయి. ఉదయం నుంచే బీజేపీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు హౌస్ అరెస్టు చేస్తున్

Read More

హిమాచల్ ఎన్నికలు : మేనిఫెస్టో రిలీజ్ చేసిన కాంగ్రెస్

త్వరలో జరగనున్న హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోను విడుదల చేసింది. లక్ష ఉద్యోగాలు, ఓపీఎస్ (పాత పెన్షన్‌ విధా

Read More

నాసిక్ దగ్గర రైలు ప్రమాదం

మహారాష్ట్ర నాసిక్ దగ్గర షాలిమార్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ లో మంటలు చెలరేగాయి. ట్రైన్ లగేజీ కంపార్ట్ మెంట్ లో మంటలు వచ్చాయి. మంటలు రావాటాన్ని గమనించిన అధికా

Read More

ఐదు రాష్ట్రాల ఉపఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించిన ఈసీ

ఒడిశా, రాజస్థాన్, బీహార్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రలలో జరగనున్న ఉప ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ ప్రకటించింది. డిసెంబర్ 5వ తేదీ

Read More

ఫాంహౌజ్ ఘటన : మంత్రులతో సమానంగా ఎమ్మెల్యేలకు భద్రత

హైదరాబాద్ : మొయినాబాద్ ఫాంహౌస్ ఘటన తర్వాత నుంచి నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రగతిభవన్ కే పరిమితమయ్యారు. తమ తమ నియోజకవర్గాలకు వెళ్లకుండా 11 రోజులుగా

Read More

టిఫిన్ లో పురుగులు..15 మంది విద్యార్థినులకు అస్వస్థత

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ లోని కస్తుర్భా బాలికల వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ అయింది. 15 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో విద్యార్ధినులను

Read More

మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు హౌస్ అరెస్ట్

కమాండ్ కంట్రోల్ సెంటర్ ముట్టడికి బీజేపీ పిలుపునివ్వడంతో అక్కడ ఉద్రిక్తంగా మారింది. దీంతో అక్కడ పోలీసులు భారీగా మెహరించారు.  ఉదయం నుంచే

Read More

ఎయిర్‌టెల్ 5జీ కొత్త రికార్డ్

5జీ సేవలు అందించడంలో  ఎయిర్‌టెల్ మరో మైలు రాయిని చేరుకుంది. 5జీ సేవలు ప్రారంభించిన 30 రోజుల్లోనే 1 మిలియన్ (10 లక్షల) సబ్స్ స్క్రైబర్లను సాధ

Read More

బీదర్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి

కర్ణాటకలోని బీదర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రక్కు, ఆటో రిక్షా ఢీ కొట్టుకొవడంతో ఏడుగురు మహిళలు అక్కడిక్కక్కడే మృతిచెందారు. మరో ఆరుగురు తీవ

Read More