లేటెస్ట్
నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలని జేఏసీ ఆందోళన
ఉద్యోగుల సమస్యలను పట్టించుకోవడం లేదంటూ.. నాంపల్లిలోని టీఎన్జీవో భవన్ ను విద్యార్థి, నిరుద్యోగ జేఏసీ నేతలు ముట్టడించారు. తెలంగాణ టీఎన్జీవో కేంద్ర సంఘం
Read Moreమూడేళ్ల తర్వాత ఇండియాకు వచ్చిన ప్రియాంక
బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా నటించి మెప్పించిన ప్రియాంక చోప్రా ముంబై ఎయిర్ పోర్టులోకి అడుగు పెట్టారు. దాదాపు మూడేళ్ల తర్వాత భారత్ కు వచ్చా
Read Moreఖైదీలతో ములాకత్ కు వచ్చే మహిళలకు వేధింపులు.. సెంట్రల్ జైలు డిప్యూటీ సూపరింటెండెంట్పై బదిలీ వేటు
చర్లపల్లి సెంట్రల్ జైలు డిప్యూటీ సూపరింటెండెంట్ చింతల దశరథంపై బదిలీ వేటు పడింది. ఖైదీలతో ములాకత్ కు వచ్చే మహిళలను వేధిస్తున్నాడని
Read Moreసుశీ ఇన్ ఫ్రా నుంచి డబ్బు బదలాయింపుపై ఆధారాల్లేవు : ఈసీ
సుశీ ఇన్ ఫ్రా నుంచి డబ్బుల బదలాయింపుపై ఎలాంటి ఆధారాలు లేవని ఎలక్షన్ కమిషన్ తేల్చి చెప్పింది. 5కోట్ల 24లక్షల రూపాయలను.. వివిధ బ్యాంకు ఖాతాలకు మళ్లించార
Read Moreపక్కా ప్లాన్ తో దాడులు చేశారు : కిషన్ రెడ్డి
గత కొన్ని రోజులుగా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పైన కక్ష సాధింపు జరుగుతోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. సెల్ ఫోన్ ట్యాప్ చేయడంతో పాటు కుట్రలు
Read Moreమోడీ మోసానికి, కేసీఆర్ ధోఖాకు బదులిస్తం: రేవంత్
ఎన్నికల సమయంలో ప్రజలు తీసుకునే నిర్ణయమే రాష్ట్ర భవిష్యత్ను మారుస్తుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. మహిళా గర్జన సభకు తరలివచ్చిన ఆడబిడ్డలకు ధ
Read Moreకేసీఆర్ డైరెక్షన్ లోనే దాడులు : రాజగోపాల్ రెడ్డి
ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కాన్వాయ్ పై జరిగిన దాడిని మునుగోడు బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి ఖండించారు. సీఎం కేసీఆర్ డైరెక్షన్ లోనే &nb
Read Moreఎమ్మెల్యేల ఫోన్ ట్యాపింగ్ పై తెలంగాణ హైకోర్టులో పిటిషన్
మునుగోడులో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. సోషల్ యాక్టివిస్ట్ శివప్రసాద్ ఈ పిటిషన్ ను దాఖలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వమే
Read Moreమునుగోడు ప్రజల తీర్పుతో చెంప ఛెల్లుమంటుంది: ఈటల
గెలవరు అనే భయంతోనే టీఆర్ఎస్ వాళ్లు తమపై దాడులకు పాల్పడుతున్నారని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శించారు. మునుగోడు ప్రజల తీర్పుతో చెంప ఛెల
Read Moreనాలుగు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు
హైదరాబాద్ మహానగరాన్ని తొలకరి జల్లు పలకరించింది. ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. అక్కడక్కడ చిరుజల్లులు పడ్డాయి. దీంతో వాహనదారులకు కాస్త ఇబ్బంది కలిగింద
Read Moreఈటల కాన్వాయ్ పై రాళ్ల దాడి.. పలివెలలో ఉద్రిక్తత
హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కాన్వాయ్ పై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడి చేశారు. రాళ్ల దాడిలో కాన్వాయ్ అద్దాలు ధ్వంసం అయ్యాయి. టీఆర్ఎస్ కార్య
Read Moreఅసౌకర్యాలకు నిలయంగా సర్కార్ బడులు
సర్కార్ బడుల రూపు రేఖలు మార్చేస్తామంటూ చేపట్టిన 'మన ఊరు-మన బడి' పథకం నిధులు లేక పడకేసింది. దీంతో పాఠశాల భవన నిర్మాణాలు అర్ధాంతరంగా నిలిచిపోయాయ
Read Moreసూపర్ వైజర్ వేధింపులు.. జీహెచ్ఎంసీ కార్మికురాలి ఆత్మహత్యాయత్నం
ఖైరతాబాద్ జోన్ పరిధిలో పలుచోట్ల శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్ల (ఎస్ఎఫ్ఏ) ఆగడాలు శృతి మించిపోతున్నాయి. నెలనెలా డబ్బులు ఇవ్వాలంటూ కార్మికులను సూపర్ వై
Read More












