లేటెస్ట్
కశ్మీర్లో ఎన్కౌంటర్లో..నలుగురు ఉగ్రవాదులు హతం
దక్షిణ కశ్మీర్లో భద్రతాబలగాలు జరిపిన ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లలో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. అవంతిపోరా ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్ర
Read Moreమావోయిస్టు అగ్రనేతల తల్లి మల్లోజుల మధురమ్మ మరణం
మావోయిస్టు పార్టీ అగ్రనేతలైన మల్లోజుల కోటేశ్వరరావు, వేణుగోపాలరావుల తల్లి మల్లోజుల మధురమ్మ మరణించారు. పెద్దపల్లిలోని స్వగృహంలో ఆమె తుదిశ్వాస విడిచారు.
Read Moreఈటల రాజేందర్ను పరామర్శించిన బండి సంజయ్..రాళ్ల దాడిపై ఆరా
మునుగోడులో ఓటమి భయంతోనే టీఆర్ఎస్ శ్రేణులు..బీజేపీ నేతలపై దాడులకు తెగబడుతున్నారని బండి సంజయ్ ఆరోపించారు. ఇబ్రహీంపట్నంలోని ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షు
Read Moreమునుగోడులో 80కేజీల చికెన్ తరలిస్తూ పట్టుబడ్డ టీఆర్ఎస్ కార్యకర్తలు
మునుగోడులో ప్రచారం ముగియడంతో ప్రలోభాలకు తెరలేచినట్లుగా తెలుస్తోంది. పసునూరు గ్రామంలో టీఆర్ఎస్ నేత వెంకటరెడ్డి ఇంట్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు.
Read Moreనవంబరులో బ్యాంకులకు 10 రోజులు సెలవులు
నవంబర్ నెలలో బ్యాంకులకు దాదాపు 10 రోజుల పాటు సెలవులు ఉన్నాయి. ఇందుకు సంబంధించిన జాబితాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసింది. ఈ సెలవుల్లో న
Read Moreట్రాన్స్ ఫార్మర్లలోని రాగి తీగే వాళ్ల టార్గెట్.. 11 మంది ముఠా అరెస్టు
పెద్దపల్లి జిల్లాలో ట్రాన్స్ఫార్మర్ల దొంగలు చెలరేగుతున్నారు. విద్యుత్ శాఖ అధికారులు, రైతులను వారు నిద్రపోనివ్వడం లేదు. కొన్ని రోజులుగా వ్య
Read Moreరాజకీయ సర్వేల్లో ఆర్ఎస్ఎస్ పాల్గొనదు : కాచం రమేష్
మునుగోడు ఉప ఎన్నికపై ఆర్ఎస్ఎస్ సర్వే నిర్వహించిందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. ఆర్ఎస్ఎస్ రాష్ట్ర నేత కాచం రమేష్ అన్నారు. మునుగోడులో ఆర్ఎస్ఎస్ ఎట
Read Moreకర్నాటకలో కుప్పకూలిన రథం.. తప్పిన ప్రమాదం
కర్నాటకలో రథం కుప్పకూలిన ఘటనలో పెద్ద ప్రమాదం తప్పింది. చామరాజనగర్ లోని వీరభద్రేశ్వర ఆలయానికి చెందిన రథానికి ఉన్న చక్రం విరగడంతో ఒక్కసారిగా పడిపోయింది.
Read Moreచెన్నైకు ఎల్లో అలర్ట్.. భారీ వర్షాలు కురిసే అవకాశం
చెన్నైలో కుండపోత వర్షం కురిసింది. గత 30 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా నుంగంబాక్కంలో ఒక్క రోజులో 8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. చెన్నై శివారు రెడ
Read Moreఐశ్వర్యకు అభిషేక్ బర్త్ డే విషెస్
ప్రపంచ సుందరి ఐశ్యర్యా రాయ్ 49వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈసందర్భంగా ఆమె భర్త, బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ ఇన్స్టాలో ఓ ఫొటో పోస్ట్ చేసి&nb
Read Moreరోడ్లు, ఎయిర్ పోర్టులు, పోర్టులు కొంతమంది చేతిలో బందీ అయ్యాయి : రాహుల్
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, టీఆర్ఎస్ ఒక్కటేనని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ డ్రామాలు ఆడుతుందని, ఈ వ
Read More
_rqUAHBtks9_370x208.jpg)











