లేటెస్ట్

ప్రభుత్వ ఆస్తులను మోడీ సర్కారు అమ్మేస్తోంది :ఖర్గే

2024లో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విశ్వాసం వ్యక్తం చేశారు. రాహుల్, కాంగ్రెస్ నే

Read More

పునీత్ కు 'కర్ణాటకరత్న'... అవార్డును అందుకున్న అశ్విని

దివంగత నటుడు, కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్‌కు మరణానంతరం కర్ణాటక రత్న అవార్డును రాష్ట్ర ప్రభుత్వం ప్రదానం చేసింది.  బెంగళూరులోని

Read More

సల్మాన్కు ‘వై ప్లస్’.. అక్షయ్, అనుపమ్లకు ‘ఎక్స్’ కేటగిరి భద్రత

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‭కు ‘వై ప్లస్’ కేటగిరి భద్రతను పెంచారు. పంజాబ్‭కు చెందిన గ్యాంగ్ స్టర్ బిష్టోయ్ నుంచి సల్మాన్ ఖాన్‭కు బెద

Read More

ఈటల కాన్వాయ్పై దాడి ఘటన.. దర్యాప్తు షురూ

మునుగోడు మండలం పలివెలలో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కాన్వాయ్ పై జరిగిన రాళ్లదాడి ఘటనపై నల్గొండ జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి ఎంక్వైరీ ప్రారంభించారు. ఘ

Read More

బంగారు తెలంగాణ కేసీఆర్ కుటుంబం చేతిలో బందీ అయ్యింది : షర్మిల

మంత్రి కేటీఆర్ 420 అని వైఎస్ షర్మిల అన్నారు. టీఆర్ఎస్ సర్కార్ ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు. బంగారు తెలంగాణ కేసీఆర్ క

Read More

సమంత ఎప్పుడూ బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తారు : యాక్షన్ కొరియోగ్రాఫర్ యానిక్ బెన్

సమంత టైటిల్ పాత్రలో నటించిన సినిమా 'యశోద' త్వరలో విడుదల కానుంది. శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. హరి

Read More

మునుగోడులో ముగిసిన ప్రచారం

మునుగోడు ఉపఎన్నికకు సంబంధించిన ప్రచార ఘట్టం ముగిసింది. ఇవాళ  చివరిరోజు కావడంతో ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రధాన పార్టీలన్నీ విస్తృతం

Read More

న్యూజిలాండ్ పై ఇంగ్లండ్ విక్టరీ

టీ20 వరల్డ్ కప్ రేసులో తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో న్యూజిలాండ్ పై ఇంగ్లండ్ 20 పరుగుల తేడాతో విజయం  సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన  ఇంగ్ల

Read More

ప్రిన్సిపల్ ఛాంబర్‭కు పోస్టర్ అంటించిన జేఎన్టీయూ విద్యార్థులు

కూకట్‭పల్లి జేఎన్టీయూలో విద్యార్థులు, ప్రిన్సిపల్ మధ్య వివాదం మరింత ముదురుతోంది. ప్రిన్సిపల్ అసత్యాలు మాట్లాడుతున్నారంటూ విద్యార్థులు పోస్టర్ తయారుచేశ

Read More

డీఏవీ పాఠశాల అనుమతి పునరుద్ధరణ

బంజారాహిల్స్ లోని డీఏవీ పాఠశాల అనుమతిని విద్యాశాఖ పునరుద్ధరించింది. కేవలం ఈ విద్యా సంవత్సరానికి మాత్రమే తాత్కాలిక అనుమతి ఇస్తున్నట్లు విద్యాశాఖ అ

Read More

మోర్బీ ఘటనా స్థలాన్ని పరిశీలించిన మోడీ

గుజరాత్ లోని మోర్బీలో కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనా స్థలాన్ని ప్రధాని మోడీ పరిశీలించారు. అధికారులతో మాట్లాడి ఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నార

Read More

యాసిడ్ బాధితుల సమస్యలు తెలుసుకున్న రాహుల్

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మహిళా సంఘాలతో భేటీ అయ్యారు. లంచ్ టైంలో మహిళా సంఘాలతో భేటీ అయి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాహుల్‭తో సమావేశమైన వారిల

Read More

మెగాస్టార్‌ని కలిసిన బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్

తెలుగు రాష్ట్రాలకు బ్రిటన్ నూతన డిప్యూటీ హై కమిషనర్ గా నియమితులైన గారెత్ విన్ ఓవెన్ కు మెగాస్టార్ చిరంజీవి ఆతిథ్యం ఇచ్చారు. ఇంటికి వచ్చిన గారెత్

Read More