లేటెస్ట్

ఎన్టీఆర్‌ హెల్త్ వర్సిటీ పేరు మార్పునకు గవర్నర్ ఆమోదం

డాక్టర్‌ ఎన్టీఆర్‌ యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌ పేరును డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్&

Read More

ఎంఐఎం, బీజేపీ పరస్పరం సహకరించుకుంటున్నై: జైరామ్ రమేశ్

టీఆర్ఎస్ పార్టీ.. గ్లోబల్ రాష్ట్ర సమితిగా మారినా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని కాంగ్రెస్ నేత జైరామ్ రమేశ్ అన్నారు. ఇవాళ ఆయన హైదరాబాద్ లో మీడియా సమావేశంలో

Read More

సాయిబాబా అంతా చూస్తున్నాడు...బీసీసీఐకి పృథ్వీ షా వార్నింగ్...

టీమిండియా ఆటగాడు పృథ్వీ షా హర్టయ్యాడు. దేశవాళీ క్రికెట్ లో పరుగుల వరద పారిస్తున్నా..జాతీయ జట్టుకు ఎంపిక కాకపోవడంతో  పృథ్వీ షా నిరాశకు గురైయ్యాడు.

Read More

ఘనంగా ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ వేడుకలు

సీఎం క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు జెండా ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన సీఎం జగన్ అమరజీవి పొట్టి శ్రీరాములు గారి త్

Read More

అరాచక పాలన పోవాలంటే బీజేపీని గెలిపించున్రి : రాజగోపాల్ రెడ్డి

సీఎం కేసీఆర్ సభలో నలుగురు ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేసిందని ఆరోపించారు... కానీ ఆ నలుగురిలో ముగ్గురు ఎమ్యెల్యేలు ఇతర పార్టీల నుంచి సీఎం కేసీఆర్ కొన

Read More

‘సుశీ ఇన్ ఫ్రా’పై కేటీఆర్ చేసిన వ్యాఖ్యల్లో నిజాలు లేవు : రఘునందన్ రావు

‘సుశీ ఇన్ ఫ్రా’ కంపెనీపై మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి వాస్తవం లేదని దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు స్పష్టం చేశారు. మంత్

Read More

రాష్ట్రంలో రాబోయే 4 రోజుల్లో తెలికపాటి వర్షాలు

దీపావళి వెళ్లి వారమే అయినా చలి తీవ్రత బాగా పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో చలి రోజురోజుకి పెరుగుతోంది. అక్టోబర్ నెలలో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 54 ఏళ్ల కన

Read More

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు : సుప్రీంకోర్టును ఆశ్రయించిన నిందితులు

ఎమ్మెల్యేల కొనుగోలు అంశం సుప్రీంకు చేరింది. అధికార పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు నిందితు

Read More

తిరుమలలో ఇవాళ ఆర్జిత సేవలు రద్దు

తిరుమల శ్రీవారి ఆలయంలో ఇవాళ పుష్పయాగం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు పుష్పయాగం కొనసాగనుంది. పుష్పయాగం కారణంగా శ్రీవార

Read More

బ్రిడ్జి ఘటనపై నవంబర్ 14న సుప్రీంలో విచారణ

గుజరాత్ మోర్భీ జిల్లాలోని మచ్చ నదిపై కూలిన కేబుల్ బ్రిడ్జి ఘటనపై సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది. ఈ ఘటనపై సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి పర్యవేక్షణలో విచా

Read More

డిజిటల్ రూపాయి వచ్చేసింది

దొంగనోట్ల చలామనీని అరికట్టేందుకు ఆర్బీఐ (రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) ప్రకటించిన డిజిటల్ రూపాయి (డిజిటల్ కరెన్సీ), ఇవాళ్టి నుంచి (నవంబర్ 1) అందుబా

Read More

కేసీఆర్ కాంగ్రెస్ పార్టీకి పైసలిచ్చి సహకరిస్తుండంట: ఈటల రాజేందర్

కాంగ్రెస్ నుంచి కొనుగోలు చేసిన ఎమ్మెల్యేలతో కేసీఆర్ డ్రామాలు ఆడిచ్చారని బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరిన హర్షవర్ధన్

Read More

బ్రిడ్జి కూలిన ఘటనపై జో బైడెన్‌ దిగ్ర్భాంతి

గుజరాత్‌ మోర్బీ ఘటనలో ఇప్పటివరకూ 141మ-ృత్యువాత పడ్డారు. ఇంకా పలువురి జాడ తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై ఇప్పటికే పలువురు ప్రముఖులు

Read More