లేటెస్ట్
మేడ్చల్ జిల్లాలో ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య
మేడ్చల్ : దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అదృశ్యమైన ఇంజినీరింగ్ విద్యార్థి కథ విషాదాంతమైంది. డీ పోచంపల్లిలోని కుడి కుంటలో రాథోడ్ రోహిత్ అనే విద్య
Read Moreనన్ను జైలుకు పంపించేందుకు బీజేపీ కుట్ర : మనీష్
కేంద్ర ప్రభుత్వంపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను అరెస్ట్ చేసేందుకు కేంద్రం కుట్రలు పన్నుతోందని
Read More'యశోద' రిలీజ్ డేట్ వచ్చేసింది
స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన ‘యశోద’ మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది. సస్పెన్స్ కు తెరదించుతూ మూవీ విడుదల తేదీని చిత్ర బృందం ప్ర
Read Moreదేశానికి వన్నె తెచ్చేలా గొప్ప క్రీడాకారులు కండి : రఘునందన్ రావు
మెదక్ జిల్లా: దేశానికి వన్నె తెచ్చేలా గొప్ప క్రీడాకారులుగా ఎదగాలని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. సోమవారం TTWREI సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించ
Read Moreప్రశాంతంగా ముగిసిన కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్ష ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. అన్ని రాష్ట్రాల పీసీసీ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ లలో పార్టీ సభ్యులు ఓటు హక
Read More20న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం
దక్షిణ అండమాన్ దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. దీని ప్రభావంతో తెలంగాణల
Read Moreఖాన్ సార్.. కోట్లాది మంది మెచ్చిన యూట్యూబ్ సార్
ఖాన్ సార్.. యూట్యూబ్లో పాఠాలు వినేవారికి ఆయనెవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అంతలా తన పాఠాలతో అందరికీ చేరువయ్యాడు. ఒక కార్పొరేట్ కంపెనీ ఇచ్చిన ర
Read Moreసీతారామన్ కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చిన చిదంబరం
‘‘రూపాయి బలహీనపడటం లేదు.. కానీ డాలర్ విలువే బలపడుతోంది’’ అంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల చేసిన క
Read Moreగంగూలీని అనుమతించండి.. మోడీకి మమతా రిక్వెస్ట్
ఐసీసీ ఎన్నికలకు పోటీ చేయడానికి సౌరవ్ గంగూలీని అనుమతించాలని ప్రధాని నరేంద్ర మోడీని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోరారు. బీసీసీఐ
Read Moreమునుగోడు ఉప ఎన్నిక బరిలో 47 మంది
మునుగోడు నామినేషన్ ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. ఉప ఎన్నిక బరిలో మొత్తం 47 మంది అభ్యర్థులు ఉన్నారు. మొత్తం 130 మంది నామినేషన్లు వేశారు. స్క్రూటీనీలో 47
Read Moreఎంపీ నామాకు ఈడీ షాక్.. రూ.80.65 కోట్ల ఆస్తులు జప్తు
టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర్ రావుకు ఈడీ షాక్ ఇచ్చింది. నామా నాగేశ్వరరావు కుటుంబానికి చెందిన రూ.80 కోట్ల 65 లక్షల ఆస్తులను ఈడీ జప్తు చేసింది. హైదరాబాద్
Read More'దృశ్యం 2' ట్రైలర్ రిలీజ్
బాలీవుడ్ యాక్టర్ అజయ్ దేవ్ గన్, టబు జంటగా నటించిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘దృశ్యం 2’ ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ సినిమా ట్రైలర్ ను చిత్ర న
Read Moreకేసీఆర్ పై మండిపడ్డ డీకే అరుణ
ఓటమి భయంతోనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై టీఆర్ఎస్ అబద్దపు ప్రచారాలు చేస్తోందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలకు ఇ
Read More












