లేటెస్ట్
అమ్మ సన్స్క్రీన్ డబ్బా పంపింది. కానీ.. నేను వాడను : రాహుల్
కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ జోడో యాత్ర దేశవ్యాప్తంగా ఉత్సాహంగా సాగుతోంది. రాహుల్ గాంధీ పాదయాత్రలో పాల్గొంటూ కార్యకర్తలతో పాటు రోజ
Read Moreకేసీఆర్ అక్రమంగా వేల కోట్లు సంపాదించిండు : పొన్నాల
వారం రోజులుగా కేసీఆర్ ఢిల్లీలో ఎందుకు ఉంటున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య ప్రశ్నించారు. ఫామ్హౌస్ కేంద్రంగా పాలన చేస్తున్నాడ
Read Moreచిరుత భయంతో మేకలను అమ్మేసిన గొర్ల కాపరి
బాబోయ్ చిరుత..ఈ పేరు వింటే చాలు అక్కడి ప్రజలకు వెన్నులో వణుకు పుడుతోంది.ఎప్పుడు ఎటువైపు నుంచి దాడి చేస్తుందోనని భయపడుతున్నారు.జగిత్యాల జిల్లా వెల్గటూర
Read Moreగూగుల్ మీట్ లో మరో కొత్త ఫీచర్
గూగుల్ మీట్ మరో కొత్త ఫీచర్ తో యూజర్లను ఆకట్టుకోనుంది. ఇప్పటివరకూ ఆడియో, వీడియో కాల్ మాత్రం అందుబాటులో ఉండేది. గూగుల్ మీట్ కాల్స్ లో జరిగే మాటలను సైతం
Read Moreబీజేపీలో బూర నర్సయ్య గౌడ్ చేరికకు ముహుర్తం ఖరారు
బీజేపీలో బూర నర్సయ్య గౌడ్ చేరికకు ముహూర్తం ఖరారు అయ్యింది. బుధవారం బీజేపీ జాతీయ నేతల సమక్షంలో కమలం కండువా కప్పుకోనున్నారు. ఈ మేరకు ఆయన ఢిల్లీకి బ
Read Moreమద్యంమత్తులో ఫ్లైట్ అటెండెంట్ వేలు కొరికిన ప్రయాణికుడు
విమానంలో ఓ ప్రయాణికుడు వీరంగం సృష్టించాడు. మద్యంమత్తులో సిబ్బందితో దురుసుగా ప్రవర్తించగా.. అడ్డుకోవడానికి ప్రయత్నించిన ఫ్లైట్ అటెం
Read Moreబుకర్ ప్రైజ్ గెలుచుకున్న శ్రీలంక రచయిత షెహన్ కరుణ తిలక
శ్రీలంక రచయిత షెహన్ కరుణ తిలక 2022 సంవత్సరానికిగానూ బుకర్ ప్రైజ్ అందుకున్నారు. షెహన్ కరుణ తిలక రాసిన.. ది సెవెన్ మూన్స్ ఆఫ్ మాలి అల్మేడా పుస్తకానికి బ
Read Moreమాజీల జోస్యం..టీ20 వరల్డ్ కప్ ఫైనల్కు చేరేది ఈ రెండు జట్లే..
టీ20 వరల్డ్ కప్ మొదలైంది. అక్టోబర్ 16 నుంచి క్వాలిఫయర్స్ మ్యాచ్లు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా చిన్న జట్లు నమీబియా, స్కాట్లాండ్ ...పెద్దజట్లుగా పేరొం
Read Moreసెకండ్ బజార్లో బైక్ల నుండి పెట్రోల్ చోరీ, వ్యక్తి అరెస్టు
సికింద్రాబాద్ మార్కెట్ పోలీస్ స్టేషన్ సెకండ్ బజార్ లో బైక్ ల నుండి పెట్రోల్ చోరీ జరిగింది. రాత్రి నాలుగైదు బైక్ ల నుండి పెట్రోల్ దొంగతనం జరిగినట్టు తె
Read Moreవ్యర్థాల నుంచి సంపద సృష్టించవచ్చు
ఢిల్లీ–ముంబై ఎక్స్ ప్రెస్ హైవే మొదటి దశ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఢిల్లీ నుంచి ముంబైలోని జేఎన
Read Moreముంబై లోకల్ ట్రైన్లో సీటు కోసం మహిళల కుస్తీ
సీటు కోసం ముగ్గురు మహిళలు సిగలు పట్టుకుని కొట్టుకున్నారు. నాదంటే నాది అంటూ జట్టుపట్టుకుని కొట్టుకున్నారు. నేను కూర్చుంటా అంటే నేనే కూర్చుంటా అని వాదుల
Read Moreమధ్యప్రదేశ్లో తల్లి పై మూడేళ్ల బాలుడి ఫిర్యాదు
చిన్న పిల్లలు చేసే కొన్ని పనులు అప్పుడప్పుడు ఆశ్చర్యంగానూ... మరికొన్నిసార్లు నవ్వు తెప్పించేలా ఉంటాయి. మధ్య ప్రదేశ్ లో ఇలాంటి ఓ ఘటనే జరిగింది. తల
Read Moreపలు ప్రాంతాల్లో కొనసాగుతున్న ఎన్ఐఏ దాడులు
ఉగ్రవాద గ్రూపులతో సంబంధంపై కొనసాగుతున్న కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది.
Read More












