లేటెస్ట్
కృష్ణా బోర్డు మీటింగ్ కు హాజరుకాని తెలంగాణ, ఏపీ సభ్యులు
హైదరాబాద్, వెలుగు : తెలంగాణ, ఏపీ సభ్యులెవరూ రాకపోవడంతో
Read Moreరాష్ట్రంలో వ్యవసాయ రంగ పరిస్థితిలో పెద్దగా మార్పులు రాలేదు
తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చిన ఈ ఎనిమిదేండ్లలో రాష్ట్రంలో వ్యవసాయ రంగ పరిస్థితిలో పెద్దగా మార్పులు రాలేదు. 2014 నుంచి 2018 వరకు కాలం సరిగా క
Read Moreబ్రెస్ట్ క్యాన్సర్ ను ముందుగానే గుర్తిస్తే.. తొందరగానే కోలుకోవచ్చు
శరీరంలో ఎక్కడో ఓ చోట చిన్న గడ్డలా మొదలవుతుంది. మెల్లమెల్లగా మిగతా భాగాలకు విస్తరిస్తుంది. నొప్పి లేకుండా మనిషిని ఊపిరితీసుకోనీయని పరిస్థితిలోకి నెట్టే
Read Moreఅనుకోని ప్రయాణం ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్
కామెడీ హీరోగా ఒకప్పుడు కడుపుబ్బ నవ్వించిన రాజేంద్ర ప్రసాద్.. సెకెండ్ ఇన్నింగ్స్లో ఆ నలుగురు, ఇట్లు మీ శ్రేయోభిలాషి వంటి ఎమోషనల
Read Moreదేశంలో పేదరికం నుంచి బయటపడినోళ్లు 41 కోట్ల మంది
యునైటెడ్ నేషన్స్: ఇండియాలో 41.5 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. గత 15 ఏండ్లలో దేశంలో చారిత్రక మార్పు వచ్చిందని చెప్
Read Moreఆరోగ్యం కోసం డయాబెటిస్ ఉన్నవాళ్లు ఏం తినాలంటే..
డయాబెటిస్ ఉన్నవాళ్లు రక్తంలో చక్కెర పెరగకుండా చూసుకునేందుకు చాలా జాగ్రత్తపడతారు. బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్న భోజనం, సాయంత్రం శ్నాక్, రాత్రి భోజనం.. ఏదైన
Read Moreనేను పక్కా లోకల్.. : ప్రచారంలో కూసుకుంట్ల
చండూరు (మర్రిగూడ), వెలుగు: ‘ నేను పక్కా లోకల్.. నాన్ లోకల్ వారికి ఓటేస్తే మోసపోతాం’ అని టీఆర్ఎస్ క్యాండిడేట్
Read Moreబీఆర్ఎస్ పేరుతో దోపిడీకి బయల్దేరిండు: షర్మిల
నిజామాబాద్, వెలుగు : బీఆర్ఎస్ పార్టీతో దేశాన్ని దోపిడీ చేసేందుకు సీఎం కేసీఆర్బయల్దేరారని వైఎస్ఆర్టీపీ చీఫ్ షర్మిల అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో &
Read Moreబ్రిటన్లో ముదురుతున్న రాజకీయ సంక్షోభం
లండన్: బ్రిటన్లో రాజకీయ సంక్షోభం ముదురుతోంది. ప్రధాని లిజ్ ట్రస్ను వారంలో పదవి నుంచి దించే ప్రయత్నాలు
Read Moreఇరాన్ సూసైడ్ డ్రోన్లతో రష్యా దాడి
కీవ్ : ఉక్రెయిన్ రాజధాని కీవ్ బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. సోమవారం తెల్లవారుజామునే ఈ నగరంపై ఇరాన్ సూసైడ్ డ్రోన్లతో రష్యా దాడి చేసింది. డ
Read Moreకూసుకుంట్ల చెల్లని రూపాయి: టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి
యాదాద్రి, వెలుగు : 'అబద్దాలు ఆడడంలో అయ్య ఏక్ నంబర్ అయితే బేటా దస్ నంబర్' అని సీఎం కేసీఆర్, ఆయన కొడుకు కేటీఆర్ను ఉద్దేశించి టీపీసీసీ చీఫ్
Read Moreవరి కొనుగోలు కోసం తెలంగాణ రైతుల ఎదురుచూపులు
మెదక్, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా వరి కోతలు మొదలయ్యాయి. రైతులు పంటను కుప్పలుగా పోసి కొనుగోలు కేంద్రాల కోసం ఎదురుచూస్తున్నారు. కానీ అధికారులు ని
Read Moreబీజేపీ అధికారంలోకి వస్తే ధరణి ఎత్తేస్తాం : డీకే అరుణ
యాదాద్రి, వెలుగు: బంగారు తెలంగాణ పేరుతో మోసం చేస్తూ రాష్ట్రాన్ని దోచుకుంటున్న కేసీఆర్పెద్ద దొంగ అని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. ఒక
Read More












