లేటెస్ట్
టీఎస్ ఎంసెట్ 3వ విడత కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల
హైదరాబాద్: టీఎస్ ఎంసెట్ చివరి (3వ) దశ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. యూజీ ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం అర్హులైన అభ్యర్థులు అక్టో
Read Moreవరంగల్ కలెక్టరేట్ ఎదుట 40 మంది రైతుల ధర్నా
తమ భూములను కౌలుకు తీసుకొని రెవెన్యూ అధికారుల అండదండలతో పట్టాలు చేయించుకున్నారంటూ వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం దౌలత్ నగర్ రైతులు ఆరోపించారు. వరం
Read Moreభారత 50వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ డివై చంద్రచూడ్
సుప్రీంకోర్టు 50వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ డీవై చంద్రచూడ్ నియమితులయ్యారు. సీజేఐగా జస్టిస్ చంద్రచూడ్ నియామకాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్
Read Moreగ్రూప్- 1 లో పోస్టులకు కటాఫ్ మార్కులుండవ్
గ్రూప్ వన్ పై టీఎస్ పీఎస్ సీ కీలక ప్రకటన చేసింది. గ్రూప్ వన్ పోస్టులకు కటాఫ్ మార్కులు ఉండవని ప్రకటించింది. మెయిన్స్కు షాట్ లిస్ట్ చేయ
Read Moreమునుగోడు సంస్థాన్ నారాయణపురంలో ఉద్రిక్తత
మునుగోడు నియోజకవర్గంలోని సంస్థాన్ నారాయణపురంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. బీజేపీ నేత బాబుమోహన్ ప్రచారం చేస్తుండగా గొడవ జరిగింది. కాంగ్రెస్, బీ
Read Moreక్రెడిట్ ఆధారిత డిటెన్షన్ నిర్ణయంపై వెనక్కి తగ్గిన జేఎన్టీయూ
హైదరాబాద్: విద్యార్థుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైన నేపథ్యంలో క్రెడిట్ ఆధారిత డిటెన్షన్ పై జేఎన్టీయూ వెనక్కి తగ్గింది. ఈ ఏడాది క్రెడిట్ ఆధారిత డిటెన్షన
Read Moreవైసీపీ నుంచి ఏపీకి విముక్తి కల్పించడమే ధ్యేయం : పవన్ కల్యాణ్
వైఎస్ ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి భయపడే ప్రసక్తే లేదని, తాము ఎక్కడకు పారిపోమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. వైసీపీ నుంచి ఆంధ్రప్రదేశ్ కు విముక్త
Read Moreరాజీనామాతో కేసీఆర్ ప్రభుత్వాన్ని మునుగోడుకు రప్పించా: రాజగోపాల్ రెడ్డి
మునుగోడు: తన రాజీనామాతో కేసీఆర్ ప్రభుత్వాన్ని మునుగోడుకు రప్పించానని మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. మునుగోడులో ప్రచార
Read Moreరాహుల్జీ వెంటనే యాత్రను ఆపేయండి : ఫ్రాన్సిస్కో సర్దిన్హా
రాహుల్ గాంధీ వెంటనే భారత్ జోడో యాత్రను ఆపేయాలని కాంగ్రెస్ ఎంపీ, గోవా మాజీ ముఖ్యమంత్రి ఫ్రాన్సిస్కో సర్దిన్హా అన్నారు. త్వరలో ఎన్
Read Moreడబ్బు, మద్యంతో ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నరు
మునుగోడులో టీఆర్ఎస్, బీజేపీ నేతలు గెలుపు కోసం అడ్డదారులు తొక్కుతున్నారని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. అధికారం, ధన బలంతో ప్రజల
Read Moreకోమటిరెడ్డి బ్రదర్స్ అహంకారం వల్లే బైపోల్ : కడియం శ్రీహరి
హైదరాబాద్: కోమటిరెడ్డి బ్రదర్స్ వల్లే కాంగ్రెస్ సర్వనాశనం అయ్యిందని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఆరోపించారు. కడియం శ
Read Moreసల్మాన్ ఖాన్ డ్రగ్స్ తీసుకుంటడు: రాందేవ్ బాబా
ప్రముఖ యోగా గురువు రామ్ దేవ్ బాబా మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఎప్పుడూ తన మాటలతో ఏదో ఒక విధంగా వివాదాస్పదం అవుతున్న ఆయన.. బాలీవుడ్ లో డ్రగ్స్ పై స
Read Moreలిక్కర్ స్కాంపై మనీష్ సిసోడియాను ప్రశ్నిస్తున్న సీబీఐ
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాపై సీబీఐ అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. తెలంగాణకు చెం
Read More












