లేటెస్ట్
గల్లీల బాట పడ్తున్న కార్పొరేట్ దవాఖానాలు
23 ప్రాంతాల్లో ప్రారంభించిన అపోలో.. 36 చోట్ల ఏర్పాటు చేసిన యశోద రాష్ట్రవ్యాప్తంగా బ్రాంచ్ల విస్తరణ.. డాక్టర్లతో టైఅప్&z
Read Moreఉప ఎన్నిక టైమ్లోనే ఎస్టీ రిజర్వేషన్లు గుర్తొచ్చినయా? : లక్ష్మణ్
ఎన్నికలైపోంగనే హామీలు మర్చిపోయే ఘనత కేసీఆర్దే మీవి అంతగొప్ప స్కీంలైతే.. ప్రభుత్వాన్నంతా మునుగోడులో ఎందుకు దింపినవ్? దళితులకు మూడెకర
Read Moreబిగ్బాస్ హౌస్ నుంచి సుదీప ఎలిమినేషన్
ఆదివారం వచ్చిందంటే ప్రేక్షకులకి ఆనందం, కంటెస్టెంట్లకి అయోమయం. ఎవరు ఉంటారో ఎవరు వెళ్లిపోతారోనని వాళ్లకి ఒకటే భయం. నిన్న శ్రీసత్య ఒక్కతే సేవ్ అయ్యింది.
Read Moreగుజరాత్ కు కావాల్సింది డబుల్ ఇంజన్ కాదు.. కొత్త ఇంజన్ : కేజ్రీవాల్
గుజరాత్లో 27 ఏళ్ల బీజేపీ పాలన పై ప్రజలు విసిగిపోయారని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. వారంతా ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటు వేయడానిక
Read Moreమాతృభాషకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం: అమిత్ షా
దేశ విద్యారంగానికి ఇవాళ చాలా ముఖ్యమైన రోజన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. కొత్త జాతీయ విద్యా విధానం ద్వారా.. మాతృభాషకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చామన్నారు
Read Moreకొడుకుతో కలిసి స్టైలిష్ లుక్లో గోపిచంద్
టాలీవుడ్ స్టార్ గోపీచంద్ తన పర్సనల్ లైఫ్కు సంబంధించి ప్రైవసీ మెయింటైన్ చేస్తుంటాడు. తాజాగా తన కొడుకుతో దిగిన పిక్స్ ట్విట్టర్ వేదికగా షేర్ చేయగా.. సో
Read Moreపంట నష్టపరిహారం చెల్లించాలంటున్న రైతులు
ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఉమ్మడి మెదక్ జిల్లాలోని కూరగాయల పంటలకు తీవ్ర నష్టం జరిగింది. టమాట, బీర, దోస, కాకర, పొట్లకాయ తోటలతోపాటు కొత్తిమీర,
Read Moreటీ20 వరల్డ్ కప్ : ఉత్కంఠ పోరులో నెదర్లాండ్స్ గెలుపు
టీ20 వరల్డ్ కప్ క్వాలిఫైయింగ్ రెండో మ్యాచ్ లో నెదర్లాండ్స్ విజయం సాధించింది. చివరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో యూఏఈపై మూడు వికెట్ల తేడా
Read More19న బీజేపీలోకి బూర నర్సయ్య గౌడ్ !
టీఆర్ఎస్ మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ఈ నెల 19న బీజేపీలో చేరనున్నారు. రేపు( సోమవారం) బూర నర్సయ్య గౌడ్ ఇంటికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సహా పల
Read Moreరాష్ట్రంలో తగ్గుముఖం పట్టిన కోవిడ్ కేసులు
దేశంలో కరోనాకు ఇంకా ఫుల్ స్టాప్ పడడం లేదు. అయితే.. గతంలో కన్నా తక్కువ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు ఇంకా రికార్
Read Moreభారత గ్రాండ్ మాస్టర్ చేతిలో చెస్ వరల్డ్ ఛాంపియన్ పరాజయం
చెస్ లో భారత యువ క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. నార్వే ఆటగాడు, చెస్ వరల్డ్ ఛాంపియన్ మాగ్నస్ కార్ల్ సన్ కు వరుసగా పరాజయాలు ఎదురవుతున్నాయి. 17 ఏళ్ల యు
Read Moreబ్యాంకులే పేదల ఇంటికి వెళ్లాలి : మోడీ
డిజిటలైజేషన్ ద్వారా సామాజిక భద్రతకు భరోసా కల్పించడంలో దేశం అగ్రగామిగా నిలిచిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. దేశ వ్యాప్తంగా 75 జిల్లాల్లో 75 డ
Read More












