లేటెస్ట్
నోటాకు ఓటెయ్యండి..మునుగోడులో విద్యార్థుల ప్రచారం
మునుగోడు ఉప ఎన్నికల్లో నోటాకు ఓటేయ్యాలని విద్యార్థులు ప్రచారం చేస్తున్నారు . నియోజకవర్గంలో ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. నోటాకు ఓటు వే
Read Moreపవన్ కళ్యాణ్ కు విశాఖ పోలీసుల నోటీసులు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు పోలీసులు నోటిసులిచ్చారు. విశాఖ వదిలి వెళ్లి పోవాలంటూ 41 ఏ నోటీసులిచ్చారు. సాయంత్రం 4 గంటల్లోగా విశాఖను వదిలి వెళ్లాలని సూ
Read Moreమునుగోడులో మంత్రి మల్లారెడ్డికి నిరసన సెగ
మునుగోడు నియోజకవర్గంలో మంత్రి మల్లారెడ్డికి నిరసన సెగ తగిలింది. చౌటుప్పల్ ఆరెగూడెంలో మల్లారెడ్డిని గౌడ కులస్తులు అడ్డుకున్నారు. కాటమయ్య గుడి కోసం 12 ల
Read Moreయాదాద్రి ఆలయానికి పోటెత్తిన భక్తులు
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం భక్తులతో సందడిగా మారింది. ఆదివారం కావడంతో యాదాద్రికి భక్తుల రద్దీ పెరిగింది. ఉదయం నుంచి స్వామివారి దర్శనానికి బ
Read Moreప్రశాంతంగా ముగిసిన గ్రూప్ 1 ఎగ్జామ్
ఉదయం పదిన్నర గంటలకు మొదలైన గ్రూప్ 1 ఎగ్జామ్ ప్రశాంతంగా ముగిసింది. 503 పోస్టుల భర్తీకి జరగిన ఈ పరీక్ష కోసం టీఎస్పీఎస్సీ భారీగానే ఏర్పాట్లు చేసింద
Read Moreరాజగోపాల్ రెడ్డి రాజీనామాతోనే ఆసరా పెన్షన్లు
మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతోనే రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల ఆసరా పింఛన్లు వచ్చాయని ఎల్బీనగర్ బీజేపీ కన్వీనర్, చంపాపేట కార్పొరేటర్
Read Moreఐదో విడుత అభ్యర్థులను ప్రకటించిన ఆప్
ఈ ఏడాది చివర్లో జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో 12 స్థానాలకు గానూ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఐదవ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. భుజ్
Read Moreనాలా అభివృద్ధి పనులు వేగవంతం చేయండి
చిన్నపాటి వర్షం కురిస్తే... నగరంలోని ప్రాంతాల వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. కొన్ని రోజులుగా నగరంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా బే
Read Moreబ్రిడ్జి నిర్మించాలని వాగులో బీజేపీ నేతల జలదీక్ష
నాగర్ కర్నూల్ జిల్లా: ఏటా వర్షా కాలంలో వాగు ఉధృతంగా ప్రవహించే సమయాల్లో రాకపోకలు నిలిచిపోతుండడంతో సహించలేక గ్రామస్తులు ఆందోళనకు పూనుకున్నారు. బీజేపీ నే
Read Moreహాంకాంగ్ పూర్తిగా చైనా నియంత్రణలోనే ఉంది
చైనా అధ్యక్షుడు జిన్పింగ్ హాంకాంగ్పై కీలక వ్యాఖ్యలు చేశారు. హాంకాంగ్ పూర్తిగా చైనా నియంత్రణలో ఉందని తెలిపారు. దీని ద్వారా అల్లర్ల న
Read Moreసీఎం ఇలాకాలో రోడ్డు దాటడానికి విద్యార్థుల ఇబ్బందులు
సిద్దిపేట జిల్లా: సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్ లో రోడ్డు దాటడానికి స్కూల్ విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. వర్గల్ మండలంలోని సీతారాంప
Read Moreఛత్తీస్ఘడ్ డిప్యూటీ స్పీకర్ కన్నుమూత
ఛత్తీస్ఘడ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ మనోజ్ సింగ్ మాండవి (58) గుండెపోటుతో కన్నుమూశారు. స్వగ్రామం నాథియా సవాగాన్ లో శనివారం అస్వస్థతకు గురైన ఆయనను
Read Moreవాట్సాప్లో అక్షరం తప్పుపోతే మళ్లీ ఎడిట్ చేయొచ్చు
ప్రముఖ మెసేజింగ్ అప్లికేషన్ వాట్సాప్ మరో కొత్త ఫీచర్ తో యూజర్స్ ను ఆకట్టుకోనుంది. ఇప్పటికే ఎమోజీ రియాక్షన్, మెసేజ్ డిలీట్ సమయం పెంచిన వాట్సాప్ తాజాగా
Read More












