లేటెస్ట్

‘మిషన్ భగీరథ’ సిబ్బంది, ఇంజనీరింగ్ అధికారులకు సన్మానం

వరంగల్ : ‘మిషన్ భగీరథ’ కార్యక్రమం అమలు తీరు చూసే తాను టీఆర్ఎస్ పార్టీలో చేరానని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. తాను మంత్రిగా బాధ్య

Read More

చెన్నె, బెంగళూరు, మైసూర్ మధ్య వందే భారత్ ఎక్స్ప్రెస్

దేశంలో ఐదో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు నవంబర్ 10న ప్రారంభం కానుంది. ఇది చెన్నె, బెంగుళూరు, మైసూర్ మధ్య నడవనుంది. ఇటీవలే ప్రధాని మోడీ నాలుగో వందే భారత

Read More

నాగ చైతన్య NC22లో కీలక నటులు

టాలీవుడ్ హీరో నాగ చైతన్య ప్రస్తుతం తమిళ దర్శకుడు వెంకట్ ప్రభుతో సినిమా చేస్తున్నాడు. NC 22 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో భారీ తారాగణం న

Read More

మునుగోడులో నామినేషన్ వేసిన కేఏ పాల్

నల్గొండ జిల్లా మునుగోడు ఉప ఎన్నికలో ప్రజాశాంతి పార్టీ అభ్యర్థిగా అధ్యక్షుడు కేఏ పాల్ నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్లు దాఖలుకు చివరి రోజున ఆయన అనూహ్

Read More

ఓయూ హాస్టళ్లలో విద్యుత్, నీటి సరఫరా పునరుద్ధరించాలని హైకోర్టు ఆదేశం

హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్శిటీ (ఓయూ) హాస్టళ్లలో వెంటనే విద్యుత్, నీటి సరఫరా పునరుద్ధరించాలని హైకోర్టు ఆదేశించింది. హాస్టళ్లలో విద్యుత్, నీటి స

Read More

మునుగోడును దత్తత తీసుకుంటానని కేటీఆర్ డ్రామాలు : రేవంత్ రెడ్డి

మునుగోడును దత్తత తీసుకుంటానంటూ మంత్రి కేటీఆర్ డ్రామాలు ఆడుతున్నారని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి విమర్శించారు. గతంలో దత్తత తీసుకున్న గ్రామాల

Read More

కార్బన్ డేటింగ్కు నో.. హిందూ సంఘాల పిటిషన్ కొట్టివేత

జ్ఞాన వాపి మసీదు కేసులో శివలింగానికి కార్బన్ డేటింగ్ చేయాలని హిందూ సంఘాలు దాఖలు చేసిన పిటిషన్ ను వారణాసిలోని ఒక జిల్లా కోర్టు కొట్టివేసింది. శివలింగాన

Read More

నామినేషన్ దాఖలు చేసిన పాల్వాయి స్రవంతి

మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి నామినేషన్ దాఖలు చేశారు. చండూర్ లోని తహసీల్దార్ కార్యాలయంలో ఆమె కాంగ్రెస్ తరఫున నామినేషన్ వేశారు. నామినేషన

Read More

వికారాబాద్ జిల్లాలో కలుషిత నీరు తాగి పలువురికి అస్వస్థత

వికారాబాద్ జిల్లా : వికారాబాద్ జిల్లాలో కలుషిత నీరు తాగి పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో బాధితులు జిల్లా తాండూరు ప్రభుత్వ ఆస్ప

Read More

హిమాచల్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికకు ముహూర్తం ఖరారైంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. హిమాచల్లో ఒకే దశలో ఎన్నిక నిర్వహించనున్నట్ల

Read More

రానున్న 3 గంటల్లో ‘గ్రేటర్’లో వర్షం పడే చాన్స్

రాగల మూడు గంటల్లో హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తుందని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లోనూ తేలికపాటి నుంచి మోస్తారు వర్షా

Read More

పెట్టుబడి పేరుతో జనానికి 10 కోట్ల టోకరా.. పోలీసుల అదుపులో నిందితులు

సినిమాల్లో పెట్టుబడుల పేరుతో రూ.10 కోట్లు మోసం చేసిన ఇద్దరు వ్యక్తులను సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేల పేరు చెప్పి  

Read More

అవసరం వస్తే కాంగ్రెస్తో టీఆర్ఎస్  కలిసే అవకాశం: గుత్తా సుఖేందర్ రెడ్డి

హైదరాబాద్: కేసీఆర్ ప్రధాని అయ్యే పరిస్థితి ఏర్పడితే కాంగ్రెస్, టీఆర్ఎస్ కలిసే అవకాశం ఉంటుందని శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు. ప

Read More