లేటెస్ట్

పంజాబ్ లో విమర్శలకు దారి తీసిన అందాల పోటీ పోస్టర్లు

పంజాబ్ లోని బటిండాలో అక్టోబర్ 23న జరగనున్న అందాల పోటీ నేపథ్యంలో వెలసిన పోస్టర్లు విమర్శలకు దారి తీస్తున్నాయి. ఈ రకమైన పోస్టర్లు వేయడంతో పోలీసులు తాజాగ

Read More

మునుగోడు ఓటర్ నమోదు పిటిషన్పై విచారణ ఈ నెల 21కి వాయిదా

మునుగోడు నియోజకవర్గ ఓటర్ల జాబితా ప్రకటనకు సంబంధించిన పిటిషన్పై విచారణను హైకోర్టు వాయిదా వేసింది. ఎన్నికల కమిషన్ నివేదిక పరిశీలించిన అనంతరం విచారణ జరు

Read More

ఛార్జర్‌లు లేకుండా ఫోన్లు అమ్మిన యాపిల్ కు భారీ జరిమానా

ఛార్జర్‌లు లేకుండా ఐఫోన్‌లను విక్రయించినందుకు బ్రెజిలియన్ కోర్టు యాపిల్‌కు $20 మిలియన్(దాదాపు రూ.164కోట్లు.) జరిమానా విధించింది. ఎక్కువ

Read More

'జూమ్‌'కు ఆర్మీ అధికారుల నివాళి

ఇటీవల ఇండియన్ ఆర్మీలోని జూమ్ అనే కుక్క మృతి చెందింది. ఈ నేపథ్యంలో ఆర్మీ అధికారులు ఆ శునకానికి సెల్యూట్ చేస్తూ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆర్మీ డాగ్

Read More

రాహుల్ జోడో యాత్రకు 10 కమిటీలు వేసిన కాంగ్రెస్

తెలంగాణలో రాహుల్ జోడో యాత్రకు  రాష్ట్ర కాంగ్రెస్ 10 రకాల కమిటీలు వేసింది. కేసీ వేణుగోపాల్ హెచ్చరికలతో కదిలిన  టీపీసీసీ..వెంటనే 10 రకాల

Read More

చిరు 154 డబ్బింగ్ షురూ..

‘గాడ్‌ఫాదర్‌’తో హిట్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి.. ప్రస్తుతం మరో రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు

Read More

ప్రొఫెసర్ సాయిబాబా నిర్దోషి: బాంబే హైకోర్టు

మంబయి: మావోయిస్టులతో  లింకులున్నాయనే  కేసులో శిక్ష అనుభవిస్తున్న  ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాను బాంబే హైకోర్టు నిర

Read More

రిపోర్టర్ల ఫోన్లు గుంజుకుని తిట్టిన మంత్రి మల్లారెడ్డి

మునుగోడు ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ నేతలు, మంత్రి మల్లారెడ్డి అనుచరులు ఓవరాక్షన్ చేశారు. చౌటుప్పల్ మండలం ఆరెగూడ గ్రామంలో మంత్రి మల్లారెడ్డి 

Read More

మెదక్ లో కోళ్ల వ్యాన్ బోల్తా..ఎగబడ్డ జనం

మెదక్ జిల్లాలో  కోళ్ల లోడుతో వెళ్తున్న బొలెరో వాహానం బోల్తా పడింది. అతివేగంతో వెళ్తున్న వాహనం..అదుపు తప్పి బోల్తా కొట్టింది. దీంతో కోళ్లు రోడ్డుప

Read More

NC22 నుంచి లేటెస్ట్ అప్డేట్

టాలీవుడ్ హీరో నాగ చైతన్య ప్రస్తుతం తమిళ దర్శకుడు వెంకట్ ప్రభుతో సినిమా చేస్తున్నాడు. NC 22 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాగ చైతన్

Read More

గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలకు ఇవాళే షెడ్యూల్

దేశంలో  రెండు రాష్ట్రాలకు ఎన్నికల నగరా మోగనుంది. ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘం గుజరాత్, హిమాచల్ ప్రదేశ్  అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకట

Read More

మాస్కో- ఢిల్లీ విమానానికి బాంబు బెదిరింపు

రష్యా రాజధాని మాస్కో నుంచి ఢిల్లీకి వస్తున్న విమానంలో బాంబు ఉందంటూ వచ్చిన బెదిరింపు ఈ-మెయిల్  కలకలం సృష్టించింది. దీంతో వెంటనే అప్రమత్తమైన బాండ్

Read More

బీటెక్ చాయ్ వాలీ.. టీ స్టార్టప్‌ను ప్రారంభించిన స్టూడెంట్

బీహార్‌కు చెందిన ఓ బీటెక్ విద్యార్థిని తన కలను సాకారం చేసుకునేందుకు హర్యానాలోని ఫరీదాబాద్‌లో టీ స్టాల్‌ను ఏర్పాటు చేసింది. వర్తికా సింగ

Read More