లేటెస్ట్

నేషనల్ హెరాల్డ్ కేసు : విచారణకు హాజరుకాని కాంగ్రెస్ నేతలు

వెలుగు, ఢిల్లీ : నేషనల్ హెరాల్డ్ కేసును ఈడీ  వేగవంతం చేసింది.  కాంగ్రస్ పార్టీకి అనుంధానమైన ‘యంగ్ ఇండియా’ కంపెనీకి ఎవరు విరాళాలు

Read More

 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' నుంచి లిరికల్ సాంగ్

టాలీవుడ్ హీరో అల్లరి నరేష్  లేటెస్ట్ మూవీ 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం'. రాజేశ్ దండ నిర్మించిన ఈ సినిమాకి ఏఆర్ మోహన్ దర్శకత్వం వహించాడు.

Read More

హైదరాబాద్లో పేలుళ్ల కుట్ర : సూత్రధారి ఫర్హతుల్లా ఘోరీ

హైదరాబాద్ పేలుళ్ల కుట్ర కేసులో నిందితుడు అబ్దుల్ జాహెద్ రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు పలు కీలక అంశాలను పొందుపర్చారు. పాకిస్తాన్ లో తలదాచుకున్న ఉగ్రవాది

Read More

సూర్యలంక బీచ్ లో ఏడుగురు విద్యార్థులు గల్లంతు

ఏపీ బాపట్ల జిల్లాలో సూర్యలంక బీచ్ లో విషాదం చోటుచేసుంది. సముద్ర స్నానానికి వెళ్లిన ఏడుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. వీరిలో ఇద్దరిని గజ ఈతగాళ్లు కా

Read More

మంత్రిపై అట్రాసిటీ కేసు పెట్టేందుకు పీఎస్ కు వెళ్లిన దళిత మహిళ 

నిర్మల్ జిల్లా : నిర్మల్ జిల్లా నర్సాపూర్ జీ గ్రామం ఇంకా వార్తల్లో నిలుస్తూనే ఉంది. తాజాగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిపై అట్రాసిటీ కేసు పెట్టేందుకు రాజవ్వ

Read More

మునుగోడు ఉపఎన్నిక బరిలో ప్రజాశాంతి పార్టీ

మునుగోడు ఉపఎన్నికలో ప్రజాశాంతి పార్టీ పోటీ చేస్తుందని.. త్వరలోనే అభ్యర్థిని ప్రకటిస్తామని కేఏ పాల్ తెలిపారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ను ఓడించి.. ప్రజాశాంత

Read More

రావణ దహనానికి హాజరుకానున్న ప్రభాస్

రాంలీల కమిటీ ఈసారి విజయదశమి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తోంది. ఈ పండుగను పురస్కరించుకొని ఎర్రకోటలో రావణ దహన కార్యక్రమానికి కమిటీ ఏర్పాట్లు చేస్తోంది

Read More

రష్యా హ్యాకర్ హెల్ప్.. ఎగ్జామ్లో 820 మంది చీటింగ్

దేశంలోని ప్రఖ్యాత ఐఐటీల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ మెయిన్ పరీక్షల సాఫ్ట్ వేర్ గతేడాది హ్యాక్ అయిన వ్యవహారం కలకలం రేపుతోంది. ఈ వ్యవహారంలో రష్యాకు చ

Read More

స్టాక్ మార్కెట్లో బుల్ రన్

స్టాక్ మార్కెట్లు దూసుకుపోయాయి. అన్నీ సానుకూల సంకేతాలే ఉండటంతో భారీ లాభాలు మూటగట్టుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లు లాభాల్లో ఉండటం, ఫారిన్ ఇన్వెస్టర్లు

Read More

ఫ్రీ అండ్ ఫెయిర్గా మునుగోడు ఉపఎన్నికను నిర్వహించాలె

బీజేపీ నేతలపై అక్రమకేసులు పెడుతున్నారని.. బీజేపీలో చేరిన వారిని కూడా భయపెడుతున్నారని బీజేపీ నేత ఇంద్రసేనారెడ్డి ఆరోపించారు. కేంద్రం దుబ్బాక, హుజూ

Read More

మునుగోడు ఉపఎన్నికపై సీఎం కేసీఆర్ రివ్యూ

మునుగోడు ఉపఎన్నికపై సీఎం కేసీఆర్ రివ్యూ నిర్వహిస్తున్నారు. జిల్లా మంత్రి జగదీశ్వర్ రెడ్డి, కేటీఆర్, హరీష్ రావుతో కలిసి అభ్యర్థి ఎంపికపై చర్చిస్తున్నట్

Read More

కేటీఆర్ కుటుంబం, 4కోట్ల ప్రజల మధ్య జరుగుతున్న ఎన్నిక

మునుగోడు ఉప ఎన్నిక కేటీఆర్ కుటుంబానికి 4 కోట్ల మంది ప్రజలకు మధ్య జరుగుతున్న యుద్ధమని మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. క

Read More

‘బీఆర్ఎస్’ విజయం కోరుతూ అమ్మవారి సేవలో ప్రభుత్వ చీఫ్ విప్ 

వరంగల్ : ముఖ్యమంత్రి కేసీఆర్ పెట్టబోయే జాతీయ పార్టీ విజయవంతంగా కొనసాగాలని వరంగల్ భద్రకాళీ అమ్మవారిని దర్శించుకున్నామని ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర

Read More