లేటెస్ట్

'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' రిలీజ్ డేట్ ఫిక్స్

టాలీవుడ్ నటుడు అల్లరి నరేష్ హీరోగా ఏఆర్ మోహన్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం'. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ చివరి

Read More

దేశంలో 50 శాతం ఆవాసాలకే నీటి సరఫరా

కేంద్రమంత్రులు ఢిల్లీలో అవార్డులు ఇస్తారు..గల్లీ అవాకులు పేలతారని మంత్రి హరీష్ రావు అన్నారు. ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశంసించే కేంద్ర ప్రభుత్వ

Read More

‘మిషన్ భగీరథ’కు అవార్డు సరే.. నిధులూ ఇవ్వండి

‘మిషన్ భగీరథ’ పథకానికి జాతీయ అవార్డును ప్రకటించినందుకు కేంద్ర ప్రభుత్వానికి మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాం

Read More

స్టేషన్ ఘనపూర్‌లో దళిత బంధు అందించే బాధ్యత నాదే

దళిత మేధావులు మౌనంగా ఉంటే దళిత జాతి అభివృద్ధి చెందదని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. దళితుల ఉన్నతికోసం ఏ పార్టీ పాటుపడలేదని, యుగపుర

Read More

కుర్దిస్థాన్పై ఇస్లామిక్ తిరుగుబాటు

ఇరాక్ లోని కుర్దిస్థాన్ పై ఇస్లామిక్ తిరుగుబాటు దారులు మిసైల్స్, డ్రోన్లతో విరుచుకుపడ్డారు. ఈ దాడుల్లో 13 మంది చనిపోగా.. మరో 58 మంది గాయపడ్డారు. మృతుల

Read More

నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో 2021 నివేదిక విడుదల

నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో 2021 నివేదిక విడుదల చేసింది. గంజాయి సరఫరాలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉన్నట్టు నివేదిక తెలిపింది. గతేడాది స్వాధీనం చేసుకు

Read More

డీజే టిల్లు పాటకు మంత్రి మల్లారెడ్డి స్టెప్పులు

వరల్డ్ హార్డ్ డే  సందర్భంగా నిర్వహించిన సైక్లింగ్ ర్యాలీలో మంత్రి మల్లారెడ్డి పాల్గొని, స్టెప్పులేశారు. ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా మేడ్చల్ ల

Read More

22వ రోజుకు చేరుకున్న రాహుల్ యాత్ర

కాంగ్రెస్ చేపట్టిన భారత్ జోడో యాత్ర కేరళలో కొనసాగుతోంది. పార్టీ ప్రధాన నేత రాహుల్ గాంధీ నేతృత్వంలో పాదయాత్ర సాగుతోంది. మలప్పురంలో ముగిసిన యాత్ర రాహుల్

Read More

ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

హనుమకొండ సిటీ, వెలుగు: వరంగల్ భద్రకాళి బండ్ టెండర్లలో గోల్ మాల్ జరిగిందని బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ ఆరోపించారు. హంటర్ రోడ్డులోని ప

Read More

పౌష్టికాహారంతోనే మెరుగైన ఆరోగ్యం

ఏటూరునాగారం, వెలుగు: పౌష్టికాహారంతోనే ఆరోగ్యం మెరుగుపడుతుందని గర్భిణులు, బాలింతలకు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి సూచించారు. పో

Read More

నిషేధిత PFI ట్విట్టర్ అకౌంట్ నిలిపివేత

నిషేధిత PFI సంస్థపై ఎన్ఐఏ ముమ్మర దర్యాప్తు చేపట్టింది. తాజాగా PFI ఛైర్మన్ ఒమా సలామ్ ట్విట్టర్ ను కేంద్రం నిలిపివేసింది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా పీఎఫ్ఐ

Read More

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

నిజామాబాద్/నిజామాబాద్ టౌన్/మాక్లూర్, వెలుగు: స్వాతంత్ర్యం కోసం భగత్‌‌‌‌సింగ్‌‌‌‌ చేసిన పోరాటం మరువలేనిదని

Read More

దసరా రోజే కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన

ఎలాంటి హంగూ, ఆర్భాటాలు లేకుండా దసరా రోజున సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటించనున్నారు. దేశం మొత్తం తెలుసుకునే విధంగా అన్ని రాష్ట్రాల్లోనూ అక్టోబర్ 5 న

Read More