లేటెస్ట్

తల్లి మరణాన్ని తట్టుకోలేని కూతురు.. డెడ్‌‌బాడీని ఏం చేసిందంటే..!

ముంబై: తల్లి మరణాన్ని ఓ కూతురు తట్టుకోలేకపోయింది. తల్లిని మర్చిపోలేక శవాన్ని తనతో ఇంట్లోనే ఉంచుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చనిపోయిన తల్

Read More

పబ్జీ బంపర్ ఆఫర్ : టోర్నీ గెలిస్తే కోట్లు, గేమ్ ను డిజైన్ చేస్తే లక్షల్లో జీతాలు

భారత్ – చైనాల మధ్య సరిహద్దు వివాదం తలెత్తడంతో కేంద్రం చైనాకు చెందిన ఉత్పత్తుల్ని బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. వాటిలో పబ్జీ గేమ్ కూడా ఉంది. అయితే అతిప

Read More

త‌ప్పుడు ప్ర‌చారాలు చేస్తే ఖబర్దార్

హైద‌రాబాద్‌:జ‌ర‌గ‌బోయే జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో అధిక స్థానాలు గెలిచి మేయర్ పీఠం కైవసం చేసుకుంటామ‌ని అన్నారు ‌బీజేపీ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ డీకే అరుణ. బ

Read More

జనం కోసమే పనిచేస్తున్న టీఆర్ఎస్ ను గెలిపించండి : కేసీఆర్

జనం అభివృద్ధి కోసమే పనిచేస్తున్న టీఆర్ఎస్ కార్పొరేటర్లను దీవించాలని సీఎం కేసీఆర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జీహెచ్ ఎంసీ ఎన్నికల నేపథ్యంలో  సీఎం కేసీఆర్

Read More

భారత్, పాక్, బంగ్లాదేశ్‌‌ను కలిపి ఒకే దేశంగా చేయాలి

ముంబై: ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లను కలిపి అఖండ భారత్‌‌గా చేయాలనే బీజేపీ ఆలోచనకు తమ పార్టీ మద్దతు తెలుపుతోందని మహారాష్ట్ర మంత్రి, ఎన్సీపీ నేత నవా

Read More

ఒక్కసారి ఆలోచించి ఓటు వేయండి..

ఒక్కసారి ఓటు వేసే ముందు ఆలోచించాలన్నారు మంత్రి కేటీఆర్. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎందుకు ఓటు వేయాలో ఆలోచించుకోవాలన్నారు.   ఓటున్న ప్రతి ఒక్కరూ  ఓటేసి… మంచ

Read More

తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ ఫ్యామిలీ కోసమే పని చేస్తోంది

హైదరాబాద్: ఛేంజ్ హైదరాబాద్ క్యాంపెయిన్ లోకల్ బాడీ ఎన్నికలకే పరిమితం కాదని బీజేపీ యువమోర్చా జాతీయ అధ్యక్షుడు తేజస్వీ సూర్య అన్నారు. జీహెచ్‌‌ఎంసీ ఎన్నిక

Read More

తెలంగాణలో ప్రజలను చావగొడుతున్నారు

సినీ నటుడు, బీజేపీ నేత బాబు మోహన్ తిరుపతి: తెలంగాణలో రైతుల కష్టాలు వర్ణనాతీతం.. రైతును చులకనగా చూస్తున్నారు.. ఇక ప్రజల విషయానికి వస్తే చావగొట్టే పరిస్

Read More

ఆన్ లైన్ గేమ్ ఆడితే 6 నెలలు, ఆడేలా ప్రోత్సహిస్తే 2 ఏళ్ల జైలు శిక్ష

ఆన్ లైన్ గేమింగ్ తో ప్రాణాలు పోగొట్టుకుంటున్న ఘటనలు రోజురోజుకీ  పెరిగిపోతున్నాయి. కరోనా కారణంగా యువత ఆన్ లైన్ గేమింగ్ కి ఎడిక్ట్ అయ్యింది.  గేమ్ ఆడేంద

Read More

కల్వకుంట్ల కుటుంబానికి మమ్మల్ని ప్రశ్నించే హక్కుందా?

హైదరాబాద్: రాష్ట్ర రాజకీయాల్లో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మార్పు బీజేపీతో సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారని.. అవ

Read More

దమ్ముంటే.. కేసీఆర్ పాతబస్తీలో ప్రచారం చేయాలి

ఎంఐఎంతో పొత్తు లేకుంటే కేసీఆర్ పాతబస్తీలో ప్రచారం చేయాలన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్. కేసీఆర్ కు దమ్ముంటే తనను అరెస్ట్ చేయాలన్నారు.ఎంఐఎంకు ఓటేస

Read More