లేటెస్ట్
ప్రధాని మోడీకి ఏ లక్ష్యం లేదు
బీహార్: ప్రధాని మోడీకి ఏ లక్ష్యంలేదని సీఎం కేసీఆర్ ఆరోపించారు. బీహార్ లో పర్యటిస్తున్న సీఎం కేసీఆర్ .. ఆ రాష్ట్ర సీఎం నితీష్ కుమార్ తో సమావేశమయ్య
Read Moreసోనియా గాంధీకి మాతృవియోగం
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తల్లి పౌలా మైనో తుదిశ్వాస విడిచారు. ఈ నెల 27న ఇటలీలోని తన ఇంట్లో కన్నుమూసినట్లు కాంగ్రెస్ నేత జైరాం రమేష్ ట్విట్
Read Moreఖైరతాబాద్ గణేష్.. భారీగా తరలివచ్చిన భక్తులు
దేశ వ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. గల్లీ గల్లీలో వినాయక మంటపాలను ఏర్పాటు చేసి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ లో వ
Read Moreకలుషిత నీరు తాగి 120 మందికి అస్వస్థత
వికారాబాద్: జిల్లాలోని కుల్కచర్ల గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో కలుషిత నీరు తాగి 120 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో పాఠశాల సిబ్బం
Read Moreమోడీ భోజనానికి బడ్జెట్ నుంచి ఒక్క రూపాయి ఖర్చు చేయట్లె
తన ఆహార ఖర్చులను ప్రధాని మోడీ స్వయంగా భరిస్తున్నాడని పీఎం ఆఫీస్ ప్రకటించింది. ప్రభుత్వ బడ్జెట్ నుంచి మోడీ భోజనానికి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని తె
Read Moreవినాయక చవితి...వెల్లివిరిసిన మతసామరస్యం
దేశవ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. పలు ప్రాంతాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు ముంబయిలోని లాల్ బాగ్చా రాజా పండాల్ కు భార
Read Moreజమ్మూ కశ్మీర్లో కాంగ్రెస్ కు మరో షాక్
జమ్మూకశ్మీర్ లో కాంగ్రెస్ కు షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. పార్టీలో ఫిరాయింపుల పరంపరం కొనసాగుతోంది. గులాం నబీ ఆజాద్ బాటలో మరికొంత మంది హస్తం
Read Moreహైదరాబాద్ ఐఐటీలో విషాదం
హైదరాబాద్ ఐఐటీలో విషాదం చోటుచేసుకుంది. ఎంటెక్ చదువుతున్న రాహుల్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఐఐటీ బ్లాక్ లోని 107 గదిలో ఉరివేసుకుని ఆత్మ
Read Moreప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలను పూజించాలి
హనుమకొండ: వినాయక చవితి సందర్భంగా ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలను పూజించి పర్యావరణాన్ని పరిరక్షించాలని రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కోరారు. హనుమ
Read Moreచెప్పుల్లేకుండా నడుస్తున్న స్టూడెంట్.. కాన్వాయ్ ఆపిన మంత్రి సబితా
తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అప్పుడప్పుడు మంచి మనస్సు చాటుకుంటారు. సమస్యలతో బాధ పడుతున్న వారిని ఆదుకుంటుంటారు. రోడ్డు ప్రమాదాల్లో గాయప
Read Moreదేశాన్ని రెండు వర్గాలుగా విభజిస్తున్న మోడీ
న్యూఢిల్లీ: పీఎం మోడీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. తన మిత్రులను ధనవంతులను చేసేందుకు సామాన్యులను మోడీ
Read Moreమోండల్కు అత్యంత సన్నిహితుడి ఇళ్లపై సీబీఐ సోదాలు
పశువుల కుంభకోణం కేసులో సీబీఐ దూకుడు పెంచింది. పశ్చిమబెంగాల్ లో ఈ స్కాంలో ప్రమేయం ఉన్న తృణమూల్ నేతలు, వారికి అత్యంత సన్నిహితుల ఇళ్లపై మెరుపు దాడు
Read Moreపాక్లో భారీ వరదలు.. అమెరికా సాయం
భారీ వర్షాలకు అతలాకుతలమైన పాకిస్థాన్.. ప్రపంచ దేశాల సాయం కోసం ఎదురుచూస్తోంది. దీంతో ఐక్యరాజ్య సమితితో కలిసి విరాళాల కోసం ప్రయత్నిస్తోంది. దీనికి స్పంద
Read More













