
లేటెస్ట్
45 సీట్లు కూడా గెలవని వ్యక్తికి సీఎం పీఠమా?
పాట్నా: బిహార్లో ఎన్డీయే కూటమి విజయం సాధించిన సంగతి తెలిసిందే. తర్వలో రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. సీఎం పదవితోపాటు మంత్రి పదవుల కేటాయి
Read Moreవీడియో: ఏనుగు కోసం తొలిసారిగా ప్రపంచంలోనే భారీ ఆర్టిఫిషియల్ లెగ్
మనం ఇప్పటివరకు మనుషుల కోసం ఆర్టిఫిషియల్ లెగ్స్ తయారుచేయడం చూశాం. కానీ ఓ డాక్టర్ మాత్రం భారీ ఏనుగు కోసం మొదటిసారిగా ఆర్టిఫిషియల్ లెగ్ను తయారుచేశాడు. థ
Read Moreకెరీర్ పూర్తయ్యేసరికి అతడు గ్రేటెస్ట్ బౌలర్గా మారుతాడు
మెల్బోర్న్: టీమిండియా కంగారూ గడ్డపై అడుగుపెట్టింది. భారీ సిరీస్కు అవసరమైన సన్నాహకాలను ప్రారంభించింది. ఆస్ట్రేలియాను మట్టికరిపించాలంటే ఇండియాకు ఫాస
Read Moreకూకట్ పల్లిలో భారీ అగ్ని ప్రమాదం
కూకట్ పల్లిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కేపీహెచ్ బీలోని ఓ ఎలక్ట్రికల్ షాప్ లో తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఘటన స్థలానికి వచ్చిన ఫైర్
Read Moreదేశంలో 88 లక్షలు దాటిన కరోనా కేసులు
దేశంలో కరోనా ఉదృతి కొనసాగుతుంది. నిన్న 41,100 కేసులు నమోదవడంతో దేశంలో పాజిటివ్ కేసులు 88,14,579 కు చేరాయి. గడిచిన 24 గంటల్లో 447మంది చనిపోవడంతో మరణాల
Read More15 ఏళ్ల క్రితం మిస్సైన పోలీస్.. ఇప్పుడు ఫుట్పాత్ మీద..
మానసిక సమస్యలతో బాధపడుతూ 15 ఏళ్ల క్రితం తప్పిపోయిన ఓ పోలీస్ ఆఫీసర్.. ఫుట్పాత్ మీద చలికి వణుకుతూ ఆహారం కోసం అర్థిస్తూ కనిపించాడు. మధ్యప్రదేశ్కు చెంది
Read Moreబేగంబజార్ లోని ట్రాన్స్ పోర్ట్ గోదాంలో అగ్ని ప్రమాదం
హైదరాబాద్: బేగంబజార్ లోని నవభారత్ ట్రాన్స్ పోర్ట్ గోదాంలో అర్ధరాత్రి అగ్నిప్రమాదం జరిగింది. దీపావళి సందర్భంగా టపాసులు గోదాంలోని కేబుల్ వైర్లపై పడడం
Read Moreతెలంగాణలో కొత్తగా 661 కరోనా కేసులు
తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 661 కొత్త కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది
Read Moreపండగపూట ఓ షోరూంలో భారీ చోరీ
పండగ రోజే ఓ షోరూంలో భారీ చోరీ జరిగింది. ఈ చోరీలు దొంగలు సుమారు రూ. 40 లక్షల విలువైన సెల్ఫోన్లను ఎత్తుకెళ్లారు. మియాపూర్ పరిధిలోని మదీనాగూడలో నేషనల్ హ
Read Moreటపాసులు పడి కోళ్ల ఫామ్ దగ్ధం..1200 కోళ్లు మృతి
తూర్పుగోదావరి జిల్లాలో అగ్ని ప్రమాదం జరిగింది. పిఠాపురం మండలంలో లక్ష్మీ నర్సాపురంలో దీపావళి సందర్భంగా కాల్చిన టపాసులు కోళ్ల ఫామ్ పై పడటంతో పూర్తిగా
Read Moreకరోనా నుంచి కోలుకున్నా వదలని మృత్యువు.. తణుకు మాజీ ఎమ్మెల్యే మృతి
కరోనా నుంచి కోలుకున్నా కూడా ఆయనను మృత్యువు వదలలేదు. తణుకు మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం సీనియర్ నాయకుడు వైటీ రాజా కరోనా నుంచి కోలుకొని ఇంటికి వెళ్లిన 10
Read More13 ఏళ్ల బ్యాన్ తర్వాత అందుబాటులోకి గర్భనిరోధక మాత్రలు
ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచనల మేరకు తమిళనాడులో మళ్లీ గర్భనిరోధక మాత్రలు అందుబాటులోకి రానున్నాయి. ఆరోగ్య శాఖ 13 ఏళ్ల క్రితం రాష్ట్రంలో గర్భనిరోధక మాత్రలు
Read Moreకరోనా పంజా.. 13 లక్షలు దాటిన మరణాలు
కరోనా మహమ్మారి ఉదృతి కొనసాగుతుంది. నిన్నటి (నవంబర్14) వరకు ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 5 కోట్ల 31లక్షల 8 వేల 841 కు చేరాయి. మృతుల సంఖ్య 13 లక
Read More