
లేటెస్ట్
కరోనా వల్ల రాష్ట్రానికి జరిగిన ఆర్థిక నష్టంపై ముఖ్యమంత్రి సమీక్ష
కరోనా వల్ల రాష్ట్రానికి జరిగిన ఆర్థిక నష్టంపై ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం మధ్యాహ్నం 2గంటల నుండి ప్రగతిభవన్ లో సమీక్ష నిర్వహించనున్నారు. 2020 – 2021 బ
Read MoreMLC ఓటు నమోదుకు గడువు పెంచాలి: ఈసీకి హైకోర్టు అదేశం
హైదరాబాద్: పట్టభద్రుల ఓటు నమోదుకు నవంబర్-06 చివరి తేదీగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఓటు నమోదు గడువు పెంచాలని శుక్రవారం ఈసీకి ఆదేశాలు జారీ చేసిం
Read Moreవరద సాయంలో అతిపెద్ద కుంభకోణం తెలంగాణలోనే
హైదరాబాద్ : వరద సాయంలో అతిపెద్ద కుంభకోణం తెలంగాణలోనే జరిగిందన్నారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. వరద సాయం పేరుతో TRS నేతలకు ప్రభుత్వ డబ్బిచ్చి పంచ
Read More‘జులాయిగా తిరిగే మంత్రి పేరు.. మనవడికి పెట్టుకుంటావా?’
తలసాని పై ఫైర్ అయిన రేవంత్ రెడ్డి హైదరాబాద్: బీసీల ఆత్మగౌరవాన్ని మంత్రి కేటీఆర్ కాళ్ల దగ్గర తాకట్టు పెట్టాడంటూ తలసాని శ్రీనివాస్ యాదవ్ పై తీవ
Read Moreలా సెట్, పీజీ ఎల్సెట్-2020 ఫలితాలు విడుదల
హైదరాబాద్: రాష్ట్ర లా సెట్, పీజీ ఎల్సెట్-2020 ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను శుక్రవారం ఉన్నతవిద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి విడుదల చేశారు. 3 ఏళ్ల ల
Read Moreమరో మహమ్మారికి సిద్ధంగా ఉండాలి.. డబ్ల్యూహెచ్వో హెచ్చరిక
న్యూఢిల్లీ: మరో మహమ్మారి కోసం సిద్ధంగా ఉండాలని ప్రపంచ దేశాధినేతలకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్వో) హెచ్చరించింది. 73వ వరల్డ్ హెల్త్ అసెంబ్
Read Moreపటాకులు అమ్మినా, కాల్చినా భారీ జరిమానా
న్యూఢిల్లీ: దీపావళి పండుగ క్రమంలో కరోనా రోగుల ఆరోగ్యాన్ని, పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకొని పలు రాష్ర్టాలు పటాకుల విక్రయం, వినియోగంపై
Read Moreవరద బాధితులకు కాకుండా TRS జెండా మోసే వాళ్లకు డబ్బులిస్తున్నారు
తెలంగాణ ప్రభుత్వం వరద బాధితులకు ఇచ్చే నష్టపరిహారాన్ని నిజమైన లబ్ధిదారులకు కాకుండా TRS జెండా మోసే గాడిదలకు ఇస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు
Read More