లేటెస్ట్
చండీగఢ్లో వినూత్నంగా హర్ ఘర్ తిరంగ వేడుకలు
దేశ వ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. చండీగఢ్లో హర్ ఘర్ తిరంగ వేడుకలను వినూత్నంగా నిర్వహించారు. అతి పెద్ద జాతీయ జెండ
Read Moreజెండా విషయంలో పొరబాట్లు చేయవద్దు
ఆజాదీ కా మహోత్సవ్ కార్యక్రమాలు దేశ వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. మువ్వన్నెల జెండా పండుగను ఘనంగా నిర్వహించాలని మోడీ సర్కార్ పిలుపునిచ్చింది. కేంద్
Read Moreదేశంలో మరో మంకీపాక్స్ కేసు నమోదు
దేశంలో మరో మంకీపాక్స్ కేసు నమోదైంది. ఢిల్లీలో 22 ఏళ్ల యువతికి మంకీపాక్స్ సోకింది. మంకీపాక్స్ లక్షణాలతో లోక్నాయక్ జయప్రకాష్ ఆస్పత్రిలో చేరిన యువత
Read Moreకామన్వెల్త్లో గెలిచిన క్రీడాకారులకు ప్రధాని మోడీ ఆతిథ్యం
కామన్వెల్త్ గేమ్స్లో అదరగొట్టిన భారత అథ్లెట్లకు ప్రధాని నరేంద్ర మోడీ తన నివాసంలో ప్రత్యేకంగా ఆతిథ్యమిచ్చారు. అథ్లెట్లను కలవడం చాలా స
Read More75వ స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకల్లో కాల్పుల కలకలం
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలో నిర్వహించిన 75వ స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకల్లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ తుపాకీ పట్టుకుని గాల్లోకి కాల్పులు జరిపారు
Read Moreకేసీఆర్ ఏలుబడిలో స్థానిక సంస్థలు నిర్వీర్యం
సీఎం కేసీఆర్ ఏలుబడిలో స్థానిక సంస్థలు అన్నీ నిర్వీర్యం అయ్యాయని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. ఎంతో కష్టపడి గెలిచిన ఎంపీపీలు, జడ్పీటీస
Read Moreబాధలను దిగమింగి బార్బర్ గా మారింది
అమ్మ అనారోగ్యంతో చనిపోయింది. నాన్నేమో బ్రెయిన్ ట్యూమర్ తో మంచాన పడ్డాడు. అక్కలిద్దరికీ పెళ్లిల్లై అత్తగారింట్లో ఉంటున్నారు. ఈ క్రమంలో చిన్న కూతురే ఆ క
Read Moreమునుగోడు ఉపఎన్నిక : వారం రోజుల్లో మా నిర్ణయం ప్రకటిస్తాం
మునుగోడులో బీజేపీని ఓడించే పార్టీకి మద్దతు ఇస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. మునుగోడు ఉపఎన్నికలో ఏ పార్టీకి మద్ధతు
Read Moreకొత్తగూడెం విడిచివెళ్లను
కొత్తగూడెంను విడిచివెళ్లనని.. మళ్లీ ఈ నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ప్రకటించారు. తనకు కేసీఆర్, కేటీఆర్ ఆశీస్సులు ఉన్న
Read Moreనవంబర్ 21న కాదు..20నే ఫిఫా వరల్డ్ కప్ మొదలు
సాకర్ అభిమానులను ఫిఫా వరల్డ్ కప్ ఒక రోజు ముందుగానే పలకరించనుంది. నవంబర్ 21న మొదలు కావాల్సిన ఫిఫా వరల్డ్ కప్..20 తేదీనే స్టార్ట్ కానుంది. ఈ మేరకు ఫిఫా
Read Moreప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలన
ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా మోడీ, కేసీఆర్ పాలన ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి విమర్శించారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాల్సిన
Read Moreఅద్దంకిని సస్పెండ్ చేసేదాకా తగ్గేదేలె..
కాంగ్రెస్లో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యవహారం కాకరేపుతోంది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పినా.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తగ్గేదేలే
Read Moreట్రాక్టర్ నడిపిన బండి సంజయ్
రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే రైతులు అభివృద్ధి చెందేలా, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేలా నిర్ణయాలు తీసుకుంటామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి స
Read More












