లేటెస్ట్
బీజేపీ రాష్ట్ర ఇంఛార్జిగా సునీల్ బన్సల్
అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో బీజేపీ అధిష్టానం పార్టీ బలోపేతంపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా కీల నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో పార్టీని
Read Moreరాణించడమే నా పని..ఎంపిక నా చేతుల్లో లేదు
ఆసియాకప్ టీ20కి తనను ఎంపిక చేయకపోవడంపై టీమిండియా ఓపెనర్ శిఖర ధావన్ స్పందించాడు. టీ20 ఫార్మాట్కు తనను ఎందుకు సెలక్ట్ చేయడం లేదో అర్థం కావడం లేదని చెప్
Read Moreభారత తదుపరి సీజేగా యూయూ లలిత్
భారత తదుపరి ప్రధాన న్యాయమూర్తి ఎవరన్న దానిపై క్లారిటీ వచ్చింది. సుప్రీంకోర్టు 49వ సీజేగా జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం
Read Moreఆడియో క్లిప్లో తప్పుగా ఏం మాట్లాడలేదు
చల్లమల్ల కృష్ణారెడ్డికి టికెట్ ఇవ్వవద్దంటూ తాను మాట్లాడిన ఆడియో వైరల్ కావడంపై కాంగ్రెస్ నేత పాల్వాయ్ స్రవంతి స్పందించారు. ఆడియో విషయం కొద్దిసేపటి క్రి
Read Moreకొత్త సంకీర్ణ ప్రభుత్వంతో రాజకీయ స్థిరత్వం
బిహార్లో గత పదేళ్లుగా రాజకీయ అనిశ్చితి ఉందని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అన్నారు. నితీశ్ కుమార్ కొత్త సంకీర్ణ ప్రభుత్వంతో రాజకీయ స్థిరత్వం తిరి
Read Moreటీవీ, మీడియా రైటర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం
తెలుగు టెలివిజన్ అండ్ డిజిటల్ మీడియా రైటర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ప్రమాణస్వీకార మహోత్సవం ఫిలిం ఛాంబర్ హాలులో ఇవాళ ఘనంగా జరిగింది. సంస్థ ఫౌండర్ ప
Read Moreబీహార్లో సంకీర్ణ సర్కార్..
బీహార్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. బీజేపీతో బంధం తెంచుకున్న జేడీయూ నేత నితీష్ కుమార్.. ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలతో కూడిన మహా కూటమితో
Read Moreసెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి ట్రెంట్ బౌల్ట్ విడుదల
కివీస్ స్టార్ బౌలర్ ట్రెండ్ బౌల్ట్..న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు సెంట్రల్ కాంట్రాక్ట్ నుండి విడుదల అయ్యాడు. దీంతో అతను వరల్డ్ వైడ్గా ఉన్న అన్ని దేశీయ
Read Moreపూర్తిస్థాయి నీటిమట్టానికి చేరువలో నాగార్జున సాగర్
నల్గొండ : నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. శ్రీశైలం నుంచి ఇన్ ఫ్లో భారీగా ఇన్ ఫ్లో వస్తుండటంతో సాగర్ పూర్తిస్థాయి నీటిమట్ట
Read Moreకాసేపట్లో గాంధీ భవన్లో కాంగ్రెస్ ముఖ్యనేతల భేటీ
మునుగోడు బైపోల్ కు సంబంధించి కాంగ్రెస్ పార్టీ కసరత్తు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా సాయంత్రం 6 గంటలకు కాంగ్రెస్ ముఖ్యనేతలు గాంధీ భవన్ లో భేటీ కానున్న
Read More"అరే చెప్పకు రా మామ నువ్వు చెప్పకు సారీ" సాంగ్ రిలీజ్
యంగ్ టాలెంటెడ్ హీరో రంజిత్, సౌమ్య మీనన్ హీరో హీరోయిన్స్ గా నటిస్తున్న చిత్రం 'లెహరాయి'. ఈ సినిమాను నిర్మాత బెక్కం వేణుగోపాల్ సమర్పణలో ఎస్ఎల్ఎస
Read Moreమునుగోడులో బీజేపీయే గెలుస్తుంది..
మునుగోడు బై ఎలక్షన్లో బీజేపీయే గెలుస్తుందని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ అన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ లక్ష కోట్లు ఖర్చు చేసినా..
Read Moreగూగుల్ వీడియో రూపంలో 75 ఏళ్ల కాలంలో భారత్ విజయాలు
స్వాతంత్ర్యం వచ్చిన 75 ఏళ్ల కాలంలో భారత్ సాధించిన విజయాలన్నిటినీ గూగుల్ వీడియో రూపంలోకి తీసుకొచ్చింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవాల సందర్భంగా ఇండియా కా ఉడ
Read More












