లేటెస్ట్

వంట చేస్తుండగా కాటేసిన పాము.. కాంట్రాక్ట్ ఉద్యోగిని మృతి

పాము కాటుతో ఓయూలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిని మృతి చెందింది. కవిత అనే కాంట్రాక్ట్ ఉద్యోగిని లేడీస్ హాస్టల్లో వంట చేస్తుండగా పాటు కాటు వేసింది. దీంతో ఆమె

Read More

విజయవంతంగా లో ఆల్టిట్యూడ్‌ ఎస్కేప్‌ మోటార్‌ పరీక్ష

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరో మైలురాయిని దాటింది. మానవ సహిత అంతరిక్ష ప్రాజెక్ట్‌ గగన్‌యాన్‌లో కీలక అడుగు పడింది.  ప్రాజెక్టు గగన

Read More

ఇవాళ కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ భేటీ..కీలకాంశాలపై చర్చ

ఇవాళ మధ్యాహ్నం రాష్ట్ర కేబినెట్ భేటీ కానుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన క్యాంప్ ఆఫీస్ లో మధ్యాహ్నం 3 గంటలకు జరిగే ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చించనున్నార

Read More

సరైన ఆహారం తీసుకోకపోతే పోలీసులు ఎలా పని చేస్తారు?

మెస్ లో వడ్డించే నాణ్యత లేని ఆహారంపై విసుగు చెందిన ఓ పోలీస్ కానిస్టేబుల్.. ఈ భోజనాన్ని జంతువులు కూడా తినవని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్&z

Read More

వజ్రోత్సవాల్లో భాగంగా సీసీసీ వద్ద 5కె రన్

స్వాతంత్ర్య  వజ్రోత్సవాల సందర్భంగా హైదరాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో 5 కె రన్ నిర్వహించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి ప్రారంభమైన ఈ రన్ లో హోమ్ మంత్

Read More

స్వదేశీ పరిజ్ఞానంతో చేసిన తుపాకులతో గన్ సెల్యూట్

స్వాతంత్ర్య దినోత్సవ వజ్రోత్సవ వేడుకలను దేశవ్యాప్తంగా ఘనంగా జరిపేందుకు అధికారులు ఉత్సాహంగా ఏర్పాట్లు చేస్తున్నారు. కట్టుదిట్టమైన భద్రతను సమకూరుస్తున్న

Read More

జిమ్ చేస్తూ కుప్పకూలిన హాస్యనటుడు.. ఆస్పత్రికి తరలింపు

ప్రముఖ బాలీవుడ్ హాస్యనటుడు రాజు శ్రీవాస్తవ గుండెపోటుకు గురయ్యారు. బుధవారం ఉదయం జిమ్‏లో వ్యాయమం చేస్తున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలడంతో... ఆయన్ని

Read More

40 వేల ఎకరాలకు ఆగిన సాగునీటి సరఫరా

సంగారెడ్డి/పుల్కల్, వెలుగు :  జిల్లాలోని  పుల్కల్​ మండల పరిధిలో 29.917 టీఎంసీల కెపాసిటీతో ఉన్న సింగూరు ప్రాజెక్టులో ప్రస్తుతం 28.323 టీఎంసీ

Read More

సిద్దరామేశ్వర క్షేత్రంలో విశ్రాంతి గదులకు భూమి పూజ

బిక్కనూరు, వెలుగు: మండల కేంద్రంలోని సిద్దరామేశ్వర మహాక్షేత్రాన్ని ప్రభుత్వ విప్ గంపగోవర్ధన్ బుధవారం దర్శించుకున్నారు. ఆలయంలో కొత్తగా ప్రతిష్టించిన మాత

Read More

వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఎంజీఎం, వెలుగు: ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కుగా ఉన్న వరంగల్ ఎంజీఎంకు నిత్యం వేల సంఖ్యలో పేషెంట్లు వస్తుంటారు. చిన్నచిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తిన నేరుగా

Read More

నల్గొండ జిల్లా సంక్షిప్త వార్తలు

మునుగోడు, వెలుగు : సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌ కుటుంబ పాలనను అంతమొందించడమే బీజేపీ లక్ష్యమని ఆ పార్టీ సీనియర్‌&zw

Read More

నిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

చెరువులు కబ్జా అవుతున్నా పట్టించుకోరా? డిచ్​పల్లి, వెలుగు: మండలంలో చెరువులు కబ్జా అవుతున్నా ఆఫీసర్లు పట్టించుకోవడం లేదని మండల సర్పంచులు, ఎంపీటీసీలు

Read More

వన మహోత్సవంలో పాల్గొన్న వేముల ప్రశాంత్ రెడ్డి

నిజామాబాద్/కామారెడ్డి, వెలుగు: రాష్ట్రంలో కోటి 20 లక్షల ఇండ్లపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకుని భారత

Read More