
లేటెస్ట్
డోంట్ మిస్ ... రూ. 7 వేల లోపు స్మార్ట్ ఫోన్లు
ప్రస్తుత కాలంలో స్మార్ట్ వినియోగం ఎలా ఉందే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పెద్దవాళ్ల నుంచి చిన్న పిల్లల వరకు ఫోన్ వాడుతున్నారు. స్మార్ట్ఫోన్ అనేది
Read Moreప్రణీత్రావుకు 7 రోజుల పోలీస్ కస్టడీ
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్టైన మాజీ డీఎస్పీ ప్రణీత్ రావును పోలీసుల కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతించింది. మార్చి 17వ తేదీ నుంచి 23వ తేదీ వరక
Read Moreఏపీ రాజధానిపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
రాష్ట్రం విడిపోయి పదేళ్లయినా ఏపీకి రాజధాని ఏదో చెప్పలేని పరిస్థితి ఉందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.. విశాఖలో వైఎస్ షర్మిల అధ్వర్యంలో చేపట్టిన
Read Moreబీఆర్ఎస్కు ఆరూరి రమేష్ రాజీనామా
బీఆర్ఎస్ కు బిగ్ షాకిచ్చారు వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్. పార్టీ జిల్లా అధ్యక్ష పదవికి, ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన ర
Read MoreIMD హెచ్చరిక: తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో భారీ వర్షాలు
IMD తెలుగు రాష్ట్రాలకు భారీ హెచ్చరిక జారీ చేసింది. మార్చి 21 వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశా
Read Moreబీజేపీ అంటేనే బాబు, జగన్, పవన్ : సీఎం రేవంత్రెడ్డి
బీజేపీ అంటేనే బాబు, జగన్, పవన్ అని విమర్శించారు. తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి. విశాఖలో నిర్వహించిన కాంగ్రెస్ న్యాయ సాధన సభలో ఆయన పాల్గొన్నారు
Read Moreసెలవు మిత్రమా : 125 ఏళ్ల తాబేలు హైదరాబాద్ జూలో మృతి
అలసట లేని అత్యంత పురాతనమైన జీవుల్లో ఒకటి గాలాపాగోస్ జెయింట్ తాబేలు మృత్యువాత పడింది. 125 ఏళ్ల వయస్సు గల రాక్షసుడు మగ తాబేలు మార్చి 1
Read Moreఏపీ గడ్డపై సీఎం రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్
వైఎస్సార్ సంకల్పాన్ని నిలబెట్టేవాళ్లు నిజమైన వారసులని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వైఎస్సార్ ఆశయాలు మరిచిపోయిన వాళ్లు వారసులు కాదన్నారు. వి
Read MoreChandra Bose: గేయరచయిత చంద్రబోస్కు గౌరవ డాక్టరేట్
ప్రముఖ గేయరచయిత చంద్రబోస్(Chandrabose) ను డాక్టరేట్ వరించింది. సినీ సాహిత్యంలో చంద్రబోస్ అందించిన సేవలకు గాను హన్మకొండ జిల్లా హసన్పర్తి మం
Read Moreఎన్నికలకు మేం సిద్ధం.. మోదీ ట్వీట్
దేశ వ్యాప్తంగా ఎన్నికల షెడ్యూల్ వెలువడటంపై ప్రధాని మోదీ స్పందించారు. ‘ప్రజాస్వామ్యంలో ఇది అతిపెద్ద పండగ. ఎన్నికలకు మేం సిద్ధంగా ఉన్నాం. మా
Read Moreమోదీ ఆయుష్మాన్ కార్డు ఉన్నా.. రూ.9 లక్షల ఆస్పత్రి బిల్లు
గుజరాత్ లోని ఓ ఆస్పత్రికి ప్రభుత్వం 45 లక్షల రూపాయిలు జరిమానా విధించింది. ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన కార్డు ఉన్నప్పటికి ఓ కుటుంబం నుం
Read Moreయాదగిరిగుట్ట ఆలయ ఈవోగా భాస్కరరావు బాధ్యతలు
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంఈవోగా అడిషనల్ కలెక్టర్ భాస్కరరావుని ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి
Read MoreSamantha: చెప్పేది ఒకటి చేసేది ఇంకోటి.. సమంతపై నెటిజన్స్ ఫైర్
సౌత్ బ్యూటీ సమంత(Samantha)పై నెటిజన్స్ మండిపడుతున్నారు. ఆమె జనాలకు చెప్పేది ఒకటి చేసేది ఇంకోటి అంటూ కామెంట్స్ తో రెచ్చిపోతున్నారు. ముందు మీరు మరి తరువ
Read More