
లేటెస్ట్
నలుగురు పిల్లలను చంపి..తల్లి ఆత్మహత్య
అమెరికాలో దారుణం వాషింగ్టన్: అమెరికాలో దారుణం జరిగింది. సెయింట్ లూయిస్ కౌంటీలో ఓ మహిళా ప్రొఫెసర్ తన నలుగురు పిల్లలను చంపి, తానూ ఆత్మహత్య చేసుక
Read Moreరాముడంటే కాంగ్రెస్కు ఎందుకంత ద్వేషం?: ప్రధాని మోదీ
గుడి కట్టాక యూపీని ఇష్టపడటం లేదు: మోదీ వారణాసి యువతను తాగుబోతులు అంటున్నరు ఎప్పుడూ సోయిలో ఉండనోళ్లు యూపీని విమర్శిస్తున్నరు ఇండియా కూటమి దళిత
Read Moreమోటార్ రిపేర్ చేస్తుండగా కరెంట్షాక్.. ఇద్దరు రైతులు మృతి
చిన్నచింతకుంట, వెలుగు: పంట పొలానికి నీళ్లు పారించేందుకు మోటార్ రిపేర్ చేస్తుండగా కరెంట్ షాక్ తగిలి ఇద్దరు రైతులు అక్కడికక్కడే చనిపోయారు. వివరాలు ఇలా
Read Moreచంద్రుడిపై దిగిన ప్రైవేట్ ల్యాండర్
దక్షిణ ధ్రువం దగ్గర్లో విజయవంతంగా దిగిన ‘అడీషియస్’ ఈ ఘనత సాధించిన తొలి ప్రైవేట్ కంపెనీగా ఇంట్యూటివ్ మెషీన్స్ చంద్రుడిపై
Read Moreకాంగ్రెస్, బీఆర్ఎస్..రెండూ అవినీతి పార్టీలే: కిషన్ రెడ్డి
లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి 375 సీట్లొస్తయ్: కిషన్ రెడ్డి కాంగ్రెస్ 40 సీట్లకే పరిమితమైతది బీఆర్ఎస్ కు ఒక్క సీటూ రాదు ఈ సారి ఓల్డ్ సిటీ సీటు
Read Moreబైజూస్ రవీంద్రన్ను కంపెనీ నుంచి తీసేసేందుకు బోర్డ్ మీటింగ్
ఈజీఎంను నిర్వహించిన కొంత మంది ఇన్వెస్టర్లు కంపెనీని నడిపే సత్తా ఆయనకు లేదని, మేనేజ్మెంట్&z
Read Moreపుతిన్ ప్రైవేట్ ఆర్మీలో తెలంగాణ యువకులు
బ్రోకర్ల మాయలో పడి మోసపోయిన 12 మంది యువకులు రష్యాకు వెళ్లాక ఆర్మీలో చేర్చిన ఏజెంట్లు వాళ్లను ఉక్రెయిన్పై యుద్ధానికి వినియోగిస్తున్న రష్య
Read Moreప్రేమించాలంటూ యువకుడి కిడ్నాప్..నిందితురాలు ఐదు స్టార్టప్ కంపెనీలకు ఎండీ
టీవీ యాంకర్ ఫొటోతో మ్యాట్రిమోనిలో ఫేక్ ప్రొఫైల్ పెట్టిన సైబర్ నేరగాళ్లు అది నిజమేనని నమ్మి రూ.40 లక్షలు మోసపోయిన యువతి పెండ్లి చేస
Read Moreముంపు భూముల్లో పరిహారం కాజేసేందుకు రాత్రికిరాత్రే షెడ్లు!
ముంపు భూముల్లో అక్రమ నిర్మాణాలకు తెరలేపిన దళారులు కొంత డబ్బు ముట్టజెప్పి ముంపు రైతులతో అగ్రిమెంట్ల్ గ్రామ స్థాయి లీడర్లు, రెవెన్యూ ఆఫీసర్
Read Moreకాకా క్రికెట్ టోర్నీ: నస్పూర్, హాజీపూర్ టీమ్స్ గెలుపు
కోల్బెల్ట్, వెలుగు: మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ సింగరేణి ఠాగూర్ స్టేడియంలో కాకా వెంకటస్వామి స్మారక మంచిర్యాల నియోజకవర్గ స్థాయి క్రికెట్పోటీలు కొ
Read Moreఆగి ఉన్న లారీని ఢీకొట్టిన తుఫాన్.. మేడారం వెళ్లొస్తున్న ఇద్దరు మృతి
వెంకటాపురం, వెలుగు: ఆగి ఉన్న లారీని తుఫాన్ వెహికల్ ఢీకొట్టడంతో మేడారం జాతరకు వెళ్లొస్తున్న ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు. వివరాల్లోకి వెళ్తే.. ఛత్తీస
Read Moreకంకర పోశారు.. వదిలేశారు .. ఆరు నెలలవుతున్నా బీటీ వేస్తలే
రాకపోకలకు ఇబ్బంది పడుతున్న గ్రామస్తులు నిజాంపేట్, వెలుగు: నిజాంపేట్ మండల కేంద్రం నుంచి నష్కల్ వెళ్లే రోడ్డు అధ్వానంగా తయారైంది. గతేడాది నేషనల్
Read Moreతెలంగాణలో 19 లక్షల 21 వేల మందికి బీపీ
9.98 లక్షల మందికి షుగర్.. 33 జిల్లాల్లో ఆరోగ్యశాఖ స్క్రీనింగ్ ఆందోళన కలిగిస్తున్న రిజల్ట్స్ హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో బీ
Read More