అచ్చంపేట, వెలుగు: పార్లమెంట్ఎన్నికల్లో నాగర్ కర్నూల్ ను కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవడం ఖాయమని అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ, ఎంపీ అభ్యర్థి మల్లు రవి ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం అచ్చంపేట మండలంలోని పల్కపల్లిలో నిర్వహించిన యూత్కాంగ్రెస్ సమ్మేళనానికి వారు హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పథకాలను ప్రజలకు వివరించి ఓట్లు అడగాలన్నారు. అనంతరం బల్మూర్ మండలం కేంద్రంలో ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో నేతలు రామనాథం, గోపాల్రెడ్డి, రమేశ్రెడ్డి, నర్సయ్య, వెంకట్రెడ్డి, ఖదీర్, అల్వాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నాగర్ కర్నూల్ కాంగ్రెస్దే : మల్లు రవి
- మహబూబ్ నగర్
- April 22, 2024
లేటెస్ట్
- మోదీ మూడో సారి ప్రధాని కావాలని కలలు కంటున్నారు : పొంగులేటి
- V6 DIGITAL 04.05.2024 AFTERNOON EDITION
- ధరలు పెరుగుతాయా..? : ఉల్లి ఎగుమతులపై నిషేధం ఎత్తివేత
- Double Ismart: రామ్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్.. రూమర్స్కి చెక్ పెట్టిన ఇస్మార్ట్ టీమ్
- చంద్రబాబుకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏంటో తెలుసా.. సీఎం జగన్
- బాబోయ్ ఎండలు : ఏంది సామీ ఇది.. తట్టుకోలేకపోతున్నాం..
- Kamakshi Bhaskarla: బంపర్ ఆఫర్ కొట్టేసిన పొలిమేర బ్యూటీ.. నాగ చైతన్యతో వెబ్ సిరీస్
- అనకాపల్లి వైసీపీ ఎంపీ అభ్యర్థి ఇంటి దగ్గర రెక్కీ.. పెద్ద డ్రోన్స్ ఎగురవేసిన వ్యక్తులు
- 8వ తేదీలోపు అందరికీ రైతు బంధు : 9న చర్చకు కేసీఆర్ సిద్ధమా : సీఎం రేవంత్ రెడ్డి
- AI టెక్నాలజీ CCTV నిఘాలో నీట్ ఎగ్జామ్స్
Most Read News
- మీరు గ్రేట్ : 4 నెలల్లో.. రూ.3 కోట్లు సంపాదించిన రైతు
- T20 World Cup 2024: ఆరేడుగురు మ్యాచ్ విన్నర్లు.. టీ20 ప్రపంచ కప్ 2024కు వెస్టిండీస్ జట్టు ప్రకటన
- T20 World Cup 2024: అన్ని దేశాల వారికి చోటు.. టీ20 ప్రపంచ కప్ 2024కు అమెరికా జట్టు ప్రకటన
- Health Alert: బ్రెయిన్ స్ట్రోక్ ఇలా కూడా వస్తుందా... జాగ్రత్త
- మే 5 నుంచి భారీ వర్షాలు పడే చాన్స్
- ఎందుకంటే : ఈ ఆస్పత్రి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష
- పిల్లల టిఫిన్ బాక్సుల్లో గుడ్లు, చికెన్ పెట్టొద్దు.. పేరంట్స్కు స్కూల్ మెసేజ్
- రెడ్ అలర్ట్ : కేరళ, దక్షిణ తమిళనాడులో ఉప్పెన రావొచ్చు..?
- కేజ్రీవాల్కు బెయిల్ ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి: సుప్రీం కోర్టు
- వీడియో: ఇంగ్లాండ్ క్రికెటర్ల తొండాట.. తమ్ముని క్యాచ్ నేలపాలు చేసిన అన్న