ఏస్పైర్ వెరో పేరుతో ఎకో ఫ్రెండ్లీ ల్యాప్టాప్ను ఏసర్ లాంచ్ చేసింది. ఈ ల్యాప్టాప్లో పోస్ట్ కన్జూమర్ రీసైక్లిడ్ (పీసీఆర్) ప్లాస్టిక్ను వాడారు. ఈ ల్యాప్టాప్ వలన సీఓ2 ఎమిషన్స్ 21 శాతం మేర తగ్గుతాయని ఏసెర్ పేర్కొంది. 11 వ జనరేషన్ ఇంటెల్ ఐ3 ప్రాసెసర్తో ఈ ల్యాప్టాప్ వస్తోంది. ఏసెర్ ఏస్పైర్ వెరో ధర రూ.80 వేలని కంపెనీ తెలిపింది.