ఆచార్య టికెట్ ధ‌రలు పెరిగినయ్..!

ఆచార్య టికెట్ ధ‌రలు పెరిగినయ్..!

మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమాకు టికెట్ ధరలు పెంచుకునేందుకు సర్కార్ పర్మీషన్ ఇచ్చింది. ఒక్కో టికెట్ పై మల్టీప్లెక్స్ లో 50 రూపాయలు, సాధారణ ఏసీ థియేటర్లలో 30 రూపాయలు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సినిమా రిలీజ్ రోజయిన ఈ నెల 29 నుంచి మే 5వరకు ధరలు పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించింది. అలాగే వారంపాటు ఐదో ఆటకు కూడా అనుమతి ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం.

అసలే 8 మ్యాచ్ లు ఓడిపోయామన్న బాధతో ఉంటే.. కృనాల్ ఓవరాక్షన్..!

ఎస్సై, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్