ఉత్తరప్రదేశ్ లో మరో దారుణం జరిగింది. ముగ్గురు అమ్మాయిలపై దుండుగులు యాసిడ్ పోశారు. గోండా జిల్లా పర్సాపూర్ లో ఈ ఘటన జరిగింది. అమ్మాయిలు ఇంటిలో పడుకుని ఉన్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి యాసిడ్ పోశారని.. వారి తండ్రి చెప్పారు. రాత్రి ఒకటిన్నర సమయంలో ఈ ఘటన జరిగిందన్నారు. నిచ్చెన సాయంతో గోడ ఎక్కి.. దుండగులు ఇంటిలోకి ప్రవేశించారన్నారు. వారు ఎవరనేది మాత్రం ఇప్పటికీ తెలియడం లేదన్నారు. ఇక..గాయపడిన ముగ్గురు అమ్మాయిల ఆరోగ్యం నిలకడగానే ఉందని డాక్టర్లు చెప్పారు.
యూపీలో మరో దారుణం : ముగ్గురు అమ్మాయిలపై యాసిడ్ దాడి
- దేశం
- October 13, 2020
లేటెస్ట్
- కేసీఆర్ బస్సు యాత్రతో జాతీయ పార్టీల్లో వణుకు : కేటీఆర్
- స్ట్రాంగ్ రూమ్స్ వద్ద టైట్ సెక్యూరిటీ.. సీసీ కెమెరాలతో నిఘా 24/7 నిఘా
- మనికకు కెరీర్ బెస్ట్ ర్యాంక్
- కేసీఆర్.. ఆర్ఎస్ఎస్ ఏజెంట్ : షబ్బీర్ అలీ
- టెట్ అభ్యర్థులకు టీశాట్ ట్రైనింగ్..నేటి నుంచి 4 రోజుల పాటు కోచింగ్
- జూన్16 నుంచి ఇండియా, సఫారీ అమ్మాయిల వన్డే సిరీస్
- హెచ్సీఏ ఎథిక్స్ ఆఫీసర్గా రిటైర్డ్ జడ్జి ఈశ్వరయ్య
- రెండో సెమీస్కు రిజర్వ్ డే లేదు
- నలుగురు బీజేపీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వస్తరు! : జగ్గారెడ్డి
- ఈసారీ హైదరాబాద్లో 50% దాటలే
Most Read News
- పేరెంట్స్, స్టూడెంట్లకు ఇంటర్ బోర్డు పరీక్ష!
- ఈ ఏడాది రోహిణి కార్తెలోనే నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయి...
- తెలంగాణలో రాబోయే ఏడు రోజులు వర్షాలు
- Ananya Nagalla: అందాల ఆరబోత కాదు.. అందమైన రాత కూడా.. అనన్యలో ఈ టాలెంట్ కూడా ఉందా!
- హైదరాబాద్ ఎల్బీనగర్ మెట్రో కిటకిట.. టికెట్ కోసం క్యూ
- PF Withdraw: ఇకపై రెండు నిమిషాల్లో పీఎఫ్ విత్ డ్రా
- సీమా హైదర్ గురించి సంచలన విషయాలు
- Good Health : జ్వరం వచ్చినప్పుడు చికెన్ తినొచ్చా లేదా.. ఎందుకు తినకూడదు అంటే..!
- దంపతులు సంతోషంగా ఉండాలంటే చేయాల్సిన వ్రతం ఇదే... ఎప్పుడంటే..
- Ester Noronha: ఒంటరిగా ఉండలేకపోతున్నా.. నాకు పెళ్లి చేసుకోవాలనుంది!