కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్న నటి శ్రియ

కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్న నటి శ్రియ

ప్రముఖ నటి శ్రియ దంపతులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇవాళ(మంగళవారం) ఉదయం వీఐపీ దర్శనంలో స్వామివారిని దర్శించుకున్న శ్రియ దంపతులను ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్ధప్రసాదాలు అందచేశారు.  ఆ తర్వాత  మీడియాతో మాట్లాడిన శ్రియ..కరోనా కారణంగా రెండేళ్లుగా  స్వామివారిని దర్శించుకోలేకపోయానని తెలిపారు.