బెంగళూరులో ఇవాళ ఏరో ఇండియా షో-2019 ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథిగా హాజరైన రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ యలహంకలో ఏరో ఇండియా షో-2019ను ప్రారంభించారు. అద్భుతమనిపించేలా వైమానిక విన్యాసాలు నిర్వహిస్తున్నారు సైనికులు. బెంగుళూరులో ప్రతి ఏడాది నిర్వహించే ఏరో ఇండియా షో.. ఐదు రోజుల పాటు జరగనుంది. ఈ కార్యక్రమానికి వేలమంది ప్రతినిధులు, ప్రదర్శనకారులు, కార్పొరేట్లు, ప్రభుత్వ ప్రణాళికదారులు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సైనికులు పాల్గొంటారు. ప్రపంచ వ్యాప్తంగా 300 మంది రక్షణ రంగ సంస్థల ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నారు.
బెంగళూరులో ఏరో ఇండియా షో-2019
- దేశం
- February 20, 2019
లేటెస్ట్
- జీపీ ఎన్నికల్లో..ముగ్గురు పిల్లలున్నా అవకాశం కల్పించాలి
- ఫోన్ ఛార్జర్కి డాక్టర్.. ఇది వాడితే మొబైల్ ఖరాబ్ కాదు
- ఎయిర్ ఇండియా విమానంలో మంటలు
- తిరుపతికి వెళ్తున్న బస్సులో అగ్నిప్రమాదం..
- డబ్బులు ఇవ్వాలని కౌన్సిలర్ భర్త బ్లాక్మెయిల్
- దేశంలో కులగణణ ఎందుకు .?
- Kalki 2898 AD: ప్రభాస్ కల్కి నుండి ఫస్ట్ సాంగ్ వచ్చేస్తోంది.. ఎప్పుడో తెలుసా?
- V6 వెలుగు ఎఫెక్ట్..మూలకుపడిన ఫారెస్ట్ జీప్ గ్యారేజీకి..
- V6 వెలుగు ఎఫెక్ట్..ఆర్ఎంపీలతో డీఎంహెచ్వో మీటింగ్
- కులగణన జరిగితే సమస్యలేంటి.?
Most Read News
- SRH vs PBKS: సన్రైజర్స్తో మ్యాచ్.. కొత్త కెప్టెన్ను ప్రకటించిన పంజాబ్
- సుప్రీం కోర్టు తీర్పుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు.. ట్వీట్ వైరల్
- Sai Pallavi: అరుంధతి పాటకి సాయి పల్లవి మెస్మరైజింగ్ డాన్స్.. వైరల్ అవుతున్న వీడియో
- MI vs LSG: నీతా అంబానీతో సంభాషణ.. ముంబైకు రోహిత్ గుడ్ బై
- SA v WI: వెస్టిండీస్తో టీ20 సిరీస్.. ద్వితీయ శ్రేణి జట్టును ప్రకటించిన సౌతాఫ్రికా
- కోర్టు వివాదంలో ల్యాండ్.. బారికెడ్లు తొలగించిన మల్లారెడ్డి.. పెట్ బషీరాబాద్ లో ఉద్రిక్తత
- వెండి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. కిలో వెండి లక్ష రూపాయలా..!
- Weather alert: బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడే సూచనలు : ఏపీ, తెలంగాణకు భారీ వర్షాలు
- హైదరాబాద్ లో మళ్లీ మొదలైన వర్షం
- వాట్సాప్లో డిలీటైయిన చాట్ ఇలా పొందొచ్చు