వ్యవసాయం లాభసాటి చేసేందుకే కొత్త చట్టాలు తెచ్చామన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. రైతుల ప్రయోజనాలకు భంగం కలిగించేలా ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నాయన్న కిషన్ రెడ్డి.. రైతుల బాగు కోసమే వ్యవసాయ చట్టాలు తెచ్చామన్నారు. నిరసనల్లో రైతులు కాదు..పార్టీలున్నాయని..రైతులు వ్యవసాయ బిల్లులను వ్యతిరేకించడంలేదన్నారు. రైతులు స్వేచ్చగా ఉత్పత్తులను అమ్ముకునేందుకు ఈ బిల్లు ఉపయోగపడుతుందన్నారు. ప్రజల దృష్టిని మరల్చేందుకే కేసీఆర్ ప్రయత్నిస్తున్నారన్నారు. రైతులతో సంబంధం లేకుండా నిరసనలు జరుగుతున్నాయన్నారు. సన్నాలు సాగు చేయమని చెప్పి.. కేసీఆర్ రైతులను నిండా ముంచారని.. రేపటి బంద్ కు రైతులు సహకరించొద్దన్నారు. రైతు రుణమాఫీ ఇవ్వని కేసీఆర్.. ఏ ముఖం పెట్టుకొని బంద్ కు పిలుపునిచ్చారో చెప్పాలన్నారు కిషన్ రెడ్డి.
రైతుల బాగు కోసమే వ్యవసాయ చట్టాలు
- తెలంగాణం
- December 7, 2020
లేటెస్ట్
- పదేళ్లు అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రానికి ఇచ్చిందేంటి.?: పొన్నం ప్రభాకర్
- తెలంగాణ కిచెన్ : వాముతో వంటలు
- ఇండియాకు రాజ్యాంగం కావాలని డిమాండ్ చేసిందెవరు?
- మరో కొత్త మతం అబ్రహామిక్
- స్ట్రీమ్ ఎంగేజ్ : గుంతలు పూడ్చేందుకు..
- స్ట్రీమ్ ఎంగేజ్: డాక్టర్ జానకి.. హత్య కేసు!
- కథ : నాన్నకి కూతురే ఎందుకు ఇష్టం
- కాంగ్రెస్ అంటేనే కరప్షన్: ఎంపీ అర్వింద్
- బ్రెయిన్ భారం తగ్గించే మ్యాజిక్ టూల్.. జీటీడీ
- 2 లక్షల విలువైన మద్యం పట్టివేత
Most Read News
- Yuvaraj : భారత్ టీ20 వరల్డ్ కప్ గెలవాలంటె.. వారిద్దరూ టీమ్ లో కీలకం!
- మెదడు యాక్టివ్గా పనిచేయాలంటే..ఈ అలవాట్లు మానుకోండి
- Summer Tour : ఏడు బావులు.. ఏడు జలపాతాలు.. తెలంగాణలో పాండవుల గుట్ట అద్భుతం
- IPL 2024: ఐపీఎల్కు బ్రేక్.. ఇండియా వదిలి వెళ్లిన పంజాబ్ స్టార్ ఆల్ రౌండర్
- వార ఫలాలు (సౌరమానం) ఏప్రిల్ 28 నుంచి మే 04 వరకు
- ఇంటర్ బోర్డు కీలక ప్రకటన.. పరీక్షల తేదీల్లో మార్పులు
- IPL 2024: ప్లానింగ్ లేని కెప్టెన్.. పాండ్య బుర్ర పని చేయడం లేదు: భారత మాజీ క్రికెటర్
- Telangana History : కాపురం గుట్టల్లో కాకతీయ సైన్యం..
- Symphony Air Coolers : రూ.5,700లకే కూలర్..కరెంట్ ఆదా,ఎక్కువ చల్లదనం
- చదువు కొండెక్కినట్లే: జై శ్రీరాం అంటే పరీక్ష పాస్ చేసేస్తారా..!