యూపీ ఎన్నికల్లో వందస్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించారు ఎంఐఎం చీఫ్ అసదుద్దిన్ ఒవైసీ.. పొత్తుల విషయంపై చర్చలుజరుపుతున్నామన్నారు. త్వరలో దీనిపై క్లారిటీ ఇస్తామన్నారు.. మెజారిటీస్థానాలు గెలుస్తామని దీమా వ్యక్తం చేశారు ఒవైసీ.వచ్చే ఏడాది యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. పలు రాష్ట్రాల్లో పాగా వేయాలనుకుంటున్నఎంఐఎం గతేడాది జరిగిన బీహార్ అసెంబ్లీలో 20 స్థానాల్లో పోటీచేసి 5 స్థానాలు గెలుచుకుంది. అయితే ఈ మధ్యే జరిగిన పశ్చిమబెంగాల్, తమిళనాడులో మాత్రం ఎంఐఎం ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది
Lucknow | Our party has decided to contest elections on 100 seats. We're in talks with 1-2 more parties & time will tell if we form an alliance or not. We're in a position to win the elections: AIMIM Chief Asaduddin Owaisi, on UP Assembly Elections pic.twitter.com/Am6r2Y8Wj1
— ANI UP (@ANINewsUP) November 21, 2021