ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి

ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.  ఇప్పటికే ఎన్నికల సామాగ్రిని అధికారులు సిబ్బందికి పంపిణీ చేశారు. ఖమ్మం జిల్లాలో 3 వేల 634 మంది ఓటర్లు… కొత్తగూడెం జిల్లాలో 17 వందల ఆరుగరు టీచర్లు ఓటుహక్కు వినియోగించుకుంటారు. ఎన్నికలకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు కొత్తగూడెం జిల్లా జేసీ వెంకటేశ్వర్లు.