మహిళ గొంతు కోసిన గుర్తు తెలియని వ్యక్తి

మహిళ గొంతు కోసిన గుర్తు తెలియని వ్యక్తి

కామారెడ్డిలో దారుణం జరిగింది. రోడ్డుపై  వెళ్తున్న మహిళ గొంతు కోసి పరారయ్యాడు గుర్తు తెలియని వ్యక్తి. స్థానికులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు.  బాధితురాలిని బర్కత్ పురాకు చెందిన నిషాత్ ఫిర్ దోస్ గా గుర్తించారు. నిజామాబాద్ కు చెందిన ఆమెకు 9 నెలల కిందటే పెళ్లయింది. నిషాత్ భర్త నాయబ్ అలీ... కారు డ్రైవర్ గా పని చేస్తున్నాడు.