ఆంధ్రప్రదేశ్

తిరుమల దర్శన టికెట్లకు భారీ డిమాండ్ - 3నిమిషాల్లోనే బుకింగ్స్ క్లోజ్..!

తిరుమల తిరుపతి దేవస్థానం మే నెలకు సంబందించిన ఆర్జిత సేవ టికెట్లను విడుదల చేసింది. ఉదయం 10గంటల సమయంలో బుకింగ్స్ మొదలవ్వగా కేవలం 3నిమిషాల్లోనే మొత్తం టి

Read More

ఛలో సెక్రటేరియట్: కాంగ్రెస్ నేతల అరెస్ట్ - ఆఫీస్ లో నేలపైనే షర్మిల నిద్ర, అక్కడే దీక్ష..!

ఇటీవల విడుదలైన డీఎస్సి నోటిఫికేషన్ పై ఏపీలో నిరసనల సెగ రాజుకుంటోంది. మెగా డీఎస్సి నిర్వహించకుండా కేవలం 6100 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ రిలీజ్

Read More

చిలకలూరిపేటలో ఏసీబీ దాడులు - పట్టుబడ్డ అధికారి..!

చిలకలూరిపేటలోని విద్యుత్ కార్యాలయంలో జరుగుతున్న అవినీతి బాగోతం బట్టబయలయ్యింది.ఏసీబీ అధికారులు జరిపిన దాడుల్లో విద్యుత్ శాఖాధికారి రెడ్ హ్యాండెడ్ గా పట

Read More

వైఎసార్సీపి నుండి మరో వికెట్ డౌన్ - ఎంపీ రాజీనామా..!

2024 ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి షాక్ మీద షాక్ లు తగులుతున్నాయి. రానున్న ఎన్నికల్లో టికెట్ దక్కని వారు ఒక్కొక్కరు

Read More

చంద్రబాబుకు షాక్ : కుప్పం నుండి తప్పుకోమన్న భువనేశ్వరి..!

టీడీపీ కంచుకోట కుప్పం వేదికగా చంద్రబాబుకు ఊహించని షాక్ తగిలింది. కుప్పం నుండి పోటీ చేయకుండా చంద్రబాబుకు రెస్ట్ ఇద్దాం అంటూ ఆయన సతీమణి భువనేశ్వరి ప్రజల

Read More

కోర్డును ఆశ్రయించిన అభ్యర్థులు.. డీఎస్సీపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు..

డీఎస్సీ నోటిఫికేషన్ పై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల జగన్ సర్కార్.. 6100 టీచర్ పోస్టుల భర్తీకి DSC నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

Read More

సీఎం జగన్ వైజాగ్ టూర్ - శారదా పీఠంలో రాజశ్యామల యాగం..!

సీఎం వైఎస్ జగన్ వైజాగ్ టూర్ లో భాగంగా శారదా పీఠాన్ని సందర్శించి అక్కడ ఏర్పాటు చేసిన రాజశ్యామల యాగంలో పాల్గొననున్నారు.శారదా పీఠాన్ని చేసారుకోగానే సాంప్

Read More

కొలిక్కి వచ్చిన సీట్ల పంచాయితీ  - ఫైనల్ లిస్ట్ త్వరలోనే..!

టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య సీట్ల పంపకం పంచాయితీకి తెర పడింది, త్వరలోనే తుది జాబితా గురించి అధికారిక ప్రకటన వస్తుందని టాక్ వినిపిస్తోంది. మొన్న చంద్రబ

Read More

బర్డ్ ఫ్లూ కలకలం.. వేల సంఖ్యలో కోళ్లు మృతి

బర్డ్ ఫ్లూ మళ్ళీ విస్తరిస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవల ఉన్నట్టుండి వేల సంఖ్యలో కోళ్లు చనిపోతున్నాయి.  బర్డ్ ఫ్లూ

Read More

తిరుమలలో తప్పిన పెను ప్రమాదం

తిరుమల తిరుపతిలో భారీ ప్రమాదం తప్పింది. ఈ రోజు ఉదయం (ఫిబ్రవరి 21)న ఉదయం 8 గంటలకు ఎస్వీ షాపింగ్ కాంప్లెక్స్ వద్ద ఉన్న గేటును వేగంగా ఓ ట్రాక్టర్ వచ్చి ఢ

Read More

టీటీడీ ట్రస్టులకు రూ. 43 లక్షల విరాళం

బెంగళూరుకు చెందిన యాక్సిస్ హెల్త్ కేర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ వ్యవస్థాపకుడు శ్రీ వర్ధమాన్ జైన్ టీటీడీలోని పలు ట్రస్టులకు రూ.  43 లక్షల

Read More

40ఇయర్స్ ఇండస్ట్రీ - రాజ్యసభలో టీడీపీ జీరో..!

40ఏళ్ళ చరిత్ర కలిగిన టీడీపీకి నేడు రాజ్యసభలో ఉనికి కోల్పోయిన దుస్థితి దాపురించింది. పార్టీ స్థాపించిన ఏడాది లోపే మదగజం అప్పటి మదగజం లాంటి కాంగ్రెస్ పా

Read More

ఏపీలో గిఫ్ట్ ల గోల: లోకేష్ గుడ్లు - అమర్నాథ్ పప్పు..!

తెలుగు దేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, ఆంధ్ర ప్రదేశ్ ఐటీ మినిస్టర్ గుడివాడ అమర్నాథ్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. నారా లోకేష్ శంఖారావం బహిరంగ

Read More