ఆంధ్రప్రదేశ్
బీజేపీ మంత్రం అభివృద్ది... వైఎస్సార్ మంత్రం అవినీతి: ప్రధాని మోది
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. అనకాపల్లిలో జరిగిన సభలో ప్రధాని మాట్లాడుతూ ... బీజేపీ మంత్రం అభివృద్ది అయ
Read Moreల్యాండ్ టైటిలింగ్పై చంద్రబాబు దుష్ప్రచారం: సీఎం జగన్
మచిలీపట్నంలో సీఎం జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సభలో జగన్ మాట్లాడుతూ చంద్రబాబును విమర్శించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై చంద్
Read Moreమే 7న ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
తెలుగురాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలతో ప్రజలు అల్లాడుతున్నారు. భానుడి ఉగ్రరూపంతో పగటి పూటే కాకుండా రాత్రి పూట కూడా జన
Read Moreశ్రీశైలం శిఖరేశ్వరం చెక్ పోస్టు దగ్గర ఎలుగుబంటి కలకలం
నంద్యాల జిల్లా శ్రీశైలం సమీపంలోని శిఖరేశ్వరం అటవీశాఖ చెక్ పోస్ట్ వద్ద ఎలుగుబంటి కలకలం రేపింది. శిఖరేశ్వరం చెక్ పోస్ట్ పక్కనే ఉన్న అడవిలో ఎలుగుబంటి ప్ర
Read Moreనరసరావుపేటలో ఉద్రిక్తత.. ఉద్యోగులను ఎమ్మెల్యే గోపిరెడ్డి బెదిరిస్తున్నాడని ఆరోపణ
పల్నాడు జిల్లా నరసరావు పేటలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. SSN కాలేజీ పోలింగ్ కేంద్రంలో వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య ఘర్షణ జరిగింది. పోస్టల్ బ్యాలెట్ ఉపయ
Read Moreప్రజాగళం సభలో పట్టాదారు పాస్ పుస్తకాలు తగలబెట్టిన చంద్రబాబు
భూ హక్కుల చట్టం పేరుతో ప్రజల ఆస్తులను కాజేసే కుట్రకు ముఖ్యమంత్రి జగన్ పన్నాగం పన్నారని చంద్రబాబు విమర్శించారు. నంద్యాల జిల్లా పాణ్యం ఎన్ని
Read Moreమోదీతో ఒకరు పొత్తు.. మరొకరు తొత్తు.. ఏపీపీసీసీ చీఫ్ షర్మిల
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల వైఎస్సార్ కడప జిల్లాలో పర్యటించారు. ప్రొద్దుటూరులో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొన్నారు.&nb
Read Moreఏపీ కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నియామకం
ఏపీ ఇంఛార్జీ డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నియమితులయ్యారు. ప్రస్తుత డీజీ రాజేంద్రనాథ్ రెడ్డిపై ఈసీ వేటు వేసిన నేపథ్యంలో కొత్త డీజీని నియమించే వరకూ ఆయ
Read Moreఅనంతపురం డీఐజీ అమ్మిరెడ్డి పై ఈసీ వేటు
ఏపీలో మరో అధికారిపై బదిలీ వేటు పడింది. అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిని బదిలీ చేస్తూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. విధుల నుంచి వెంటనే రిలీవ్ అవ్వాలని
Read Moreపిఠాపురంలో సాయిధరమ్ తేజ్పై దాడి..తప్పిన ప్రమాదం
ఏపీలో ఎన్నికల ప్రచారంలో పార్టీలు స్పీడ్ పెంచాయి. గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా పిఠాపురం న
Read Moreవైసీపీ అంటే 3కబ్జాలు, 6సెటిల్మెంట్లు.. పవన్ కళ్యాణ్
2024 సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో ఏపీలో పొలిటికల్ హీట్ పీక్స్ కి చేరింది. పోలింగ్ కి 7రోజులు మాత్రమే సమయం ఉండటంతో నేతల విమర్శలు, ప్రతి విమ
Read Moreటీడీపీకి షాక్: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సంచలన వీడియోతో సజ్జల కౌంటర్..
అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఏపీలో పొలిటికల్ హీట్ పీక్స్ కి చేరిన క్రమంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రాజకీయ దుమారం రేపుతోంది. ఈ అంశంపై వైసీపీ
Read Moreసీఐడీ కాదు, సీబీఐ, ఇంటర్పోల్ కేసులు పెట్టుకో.. తగ్గేదిలేదు... నారా లోకేష్
అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రాజకీయంగా దుమారం రేపుతోంది. ఈ యాక్ట్ విషయంలో ప్రతిపక్షాలు అవాస్తవాలను ప్రచా
Read More












