ఆంధ్రప్రదేశ్
చెరువులో విషం కలిపారు...మనుషులు తాగితే ఏమయ్యేది?
కొంతమంది దుర్మార్గులు చేసే పనులతో చెరువుల్లో నీరు విషపూరితమవుతుంది. తాజాగా కాకినాడ జిల్లాలోని ఓ చెరువులో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు విషం
Read Moreవైసీపీ నేతల తీరుతో ప్రజల జీవితాలు నాశనం.. ఏపీలో అవినీతి పాలన
వైసీపీ పాలనలో ప్రజల జీవితాలు నాశనం అయ్యాయని జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు అన్నారు. యలమంచిలో జనసేన పార్టీ నూతన కార్యాలయంను ఆయన ప్రారంభించారు. అనంతరం
Read Moreతెలంగాణలో టీడీపీని బలోపేతం చేస్తా.. ఎన్టీఆర్ కు భారతరత్న ఎందుకివ్వరు?
సినీ నటుడు.. హిందూపురం ఎమ్మెల్యే, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు నందమూరి బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. సికింద్రాబాద్ పార్లమెంట్ మినీ మహానాడులో ఆయ
Read Moreహమ్మయ్య.. ప్రత్యేక విమానంలో హైదరాబాద్ వచ్చేశాం..
మణిపూర్ అల్లర్లలో చిక్కుకున్న విద్యార్థుల్లో 75 మంది శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. మరికొంత మంది కోల్కతా మీదుగా ఈరోజు(ఏప్రిల్ 8) సాయంత్ర
Read Moreఅక్కడ హైకోర్టు కాదు.. హై కోర్టు బెంచ్
కర్నూలులోని కొండారెడ్డి బురుజు జనసంద్రంగా మారింది. కర్నూలు జిల్లాలో పాదయాత్ర చేస్తున్న తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఇక్కడ ప
Read Moreతిరుమల ఆలయంలోకి సెల్ ఫోన్... బయటకొచ్చిన ఆనంద నిలయం వీడియో
తిరుమలలో మరోసారి భద్రతా వైఫల్యం బయటపడింది. శ్రీవారి దర్శనం కోసం వచ్చిన ఓ భక్తుడు ఆలయంలోకి సెల్ ఫోన్ తీసుకెళ్లాడు. ఆనంద నిలయాన్ని అతి సమీపంలో నుం
Read Moreటెక్సాస్ కాల్పుల్లో తెలుగమ్మాయి మృతి..
అమెరికాలోని టెక్సాస్ లో ఉన్న ఓ షాపింగ్ మాల్ లో మే 7న ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో మృతి చెందిన వారిలో ఓ తెలుగమ్మాయి కూడా ఉన్నట్లు ఎఫ్ బీ ఐ పోలీసులు గుర
Read Moreఇంఫాల్లో చిక్కుకున్న ఏపీ విద్యార్థులకు భరోసా
మణిపూర్ లోని ఇంఫాల్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ), ఐఐటీ, సెంట్రల్ యూనివర్సిటీల్లో చదువుతున్న ఆంధ్రప్రదేశ్ కు
Read Moreనవ్వితే హ్యాపీ.. నవ్వకపోతే బీపీ, నవ్వనివాడు పాపి... నవ్వుల దినోత్సవాన రోజా ట్వీట్
ప్రపంచ నవ్వుల దినోత్సవం సందర్భంగా ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా సెల్వమణి.. ఓ ఇంట్రస్టింగ్ పోస్ట్ చేశారు. "నవ్వితే హ్యాపీ.. నవ్వకపోతే బీపీ, నవ
Read Moreతడిచిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనాలి.. ఏపీ సర్కార్ కు చంద్రబాబు అల్టిమేటం
ఏపీ ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు. ధాన్యం కొనుగోలు కోసం సోమవారం( మే8) సాయంత్రం లోపు ప్రభుత్వం ముందుకు రావాలని డిమ
Read Moreఅప్పులెందుకు చేశారు.. శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు. ఆర్థిక అవకతవకలపై సీఎం సహా ఎవరితోనైనా చర్చకు సిద
Read Moreఆ జిల్లాల్లో కంపించిన భూమి... భయంతో జనం పరుగులు
ప్రకాశం జిల్లాలో భూకంపం స్థానికులను కలవరపాటుకు గురి చేసింది. ముండ్లమూరులో ఆదివారం (మే7) ఉదయం భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. రెండు సెకన్ల పాటు భూమి కం
Read Moreమణిపూర్లో చిక్కుకున్న తెలుగు వారి కోసం హెల్ప్ లైన్
ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ హింసాత్మక ఘటనలతో గందరగోళంగా మారింది. ఈ నెల 3న చురచంద్పూర్ జిల్లా టోర్బంగ్ ప్రాంతంలో ఆల్ ట్రైబల్ స్టూడెంట్ యూనియ
Read More












