ఆంధ్రప్రదేశ్
టిడ్కో ఇళ్లపై బహిరంగ చర్చకు సిద్ధం.. టీడీపీకి మంత్రి సవాల్
టిడ్కో ఇళ్లపై బహిరంగ చర్చకు తాము సిద్ధమేనని టీడీపీ నేతలకు మంత్రి ఆదిమూలపు సురేష్ సవాల్ విసిరారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు నెల్లూరులో స
Read Moreత్వరలో రాజకీయ నిర్ణయం .. ముద్రగడ బహిరంగ లేఖ
కాపు రిజర్వేషన్ల ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లో యాక్టివ్ అయ్యేందుకు నిర్ణయం తీసుకున్నట్లుగా కనిపిస్తోంది. త్వరలోనే తన రా
Read Moreరైతులకు శుభవార్త.. 5 రోజులకే ఆ డబ్బులు వచ్చేశాయ్..
అకాల వర్షాలు రైతులకు కన్నీళ్లు ముగిల్చాయి.. చేతికి వచ్చిన పంట దెబ్బతిని రైతులు నష్టపోయారు.. అయితే, పంట దెబ్బతిన్న రైతులకు ధాన్యం డబ్బులు జమ చేసింది ఆం
Read Moreపొలాల్లో తడిసిన పంటను పరిశీలించిన పవన్ కల్యాణ్
తూర్పు గోదావరి జిల్లాలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ పర్యటించారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలోని కడియం ఆవలో అకాల వర్షాలతో పంటలు దెబ్బ త
Read Moreశ్రీవారి సేవలో తెలంగాణ గవర్నర్ తమిళిసై..
తిరుమల శ్రీవారిని తెలంగాణ గవర్నర్ తమిళిసై దర్శించుకున్నారు. మే 10వ తేదీ బుధవారం ఉదయం స్వామి వారి వీఐపీ విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గోని మొక్కుల
Read Moreఇంట్లోకి వచ్చి మరీ.. వైసీపీ నేతను నరికి చంపారు
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఓ రాజకీయ నేత దారుణ హత్యకు గురయ్యాడు. వైసీపీ నేత, రాజమండ్రి మాజీ కార్పొరేటర్ బూరాడ భవానీ శంకర్ను దుం
Read Moreఏపీలో 520 కేజీల గంజాయి పట్టివేత
విజయనగరం జిల్లాలో భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. గుట్టు చప్పుడు కాకుండా తరలిస్తున్న కోటి రూపాయిల విలువైన 520 కిలోల గంజాయిని&nbs
Read Moreవాళ్లది సెల్ఫీల డ్రామా..మాది మహిళా పక్ష పాత ప్రభుత్వం
ప్రతిపక్ష నాయకులు సెల్ఫీలతో డ్రామా చేస్తున్నారు. వాళ్ళు చేసిన సెల్ఫీ డ్రామా ప్రతిపక్ష నేతలనే సెల్ఫ్ గోల్లో పడేస్తుందని వ్యాఖ్యానించారు మంత్రి ఆర్కే రో
Read Moreపడవ ప్రమాదం పెను విషాదం . .విచారం వ్యక్తం చేసిన జనసేనాని
కేరళలో జరిగిన బోటు ప్రమాదం విచారం వ్యక్తం చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. కేరళ రాష్ట్రం మలప్పురం జిల్లా తువల్ తీరం బీచ్ సమీపంలో హౌస్ బోట
Read Moreహలో సీఎంగారు .. ఇదండీ మా సమస్య... జగనన్నకు చెబుదాం
ఏపీ సీఎం కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించే దిశగా ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమాన్ని తా
Read Moreఓన్లీ టికెట్.. నో జర్నీ : రైల్వేలో వెయిటింగ్ లిస్ట్ 2 కోట్ల 70 లక్షలు..
దూర ప్రాంతాలకు వెళ్లాలంటే చాలామంది ట్రైన్లలో ప్రయాణం చేస్తుంటారు. ఇందుకోసం ముందుగానే టిక్కెట్లు బుక్ చేసుకుంటారు. దూర ప్రయాణం ప్లాన్ చేసుకోవడానికి చాల
Read More2025లో పెళ్లికి.. ఇప్పుడే ఆహ్వానాలు.. కండీషన్స్ చూస్తే మరీ ఓవర్ గా ఉంది
పెళ్లి అంటే వెడ్డింగ్ కార్డుల దగ్గర నుంచి కొత్త రకమైన బట్టలు.. ఆభరణాలతో ట్రెండింగ్ అవుతాయి. మొన్నటికి మొన్న అంబానీ భార్య నీతా అంబానీ డ్రస్ తెగ వ
Read Moreఏపీలో సిక్కు కార్పొరేషన్... వాళ్లకు కూడా ఇచ్చేశారు..
ఏపీలో మరో కొత్త కార్పొరేషన్ ఏర్పాటు కాబోతుంది. సిక్కు మతస్థుల కోసం..వారి అభివృద్దికి నిధులు కేటాయిస్తామన్నారు జగన్. ఏపీలో నివసించే సిక్
Read More












